అల్లాదుర్గం, ఏప్రిల్ 14 : అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా అల్లాదు ర్గం మండలంలోని ముప్పారంలో ఏర్పాటు చేసిన అంబేద్క
రాయికోడ్, ఏప్రిల్ 14: మండల పరిధిలోని మంగళవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం పడి, రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించింది. గ్రామాల్లో వందల ఎకరాల్లో జొన్న పంటలు నేలవాలాయి. పలు ప్రాంతాల్లో చెట్లకొమ్మలు �
వేసవి మంటలతో జరజాగ్రత్తప్రమాదాల నివారణకు సిద్ధంగా ఉన్న అగ్నిమాపక కేంద్రం అధికారులుఈ ఏడాదిలో106 ప్రమాదాలుమెదక్ జిల్లాలో నాలుగు అగ్నిమాపక కేంద్రాలు మెదక్రూరల్, ఏప్రిల్ 11: ఎండాకాలం వచ్చిందంటేచాలు అగ్�
ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి | రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి అవసరాలను గుర్తించి వారు అభివృద్ధి చెందాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
నేటి నుంచి ధాన్యం కొనుగోళ్లు మెదక్ జిల్లాలో 350 కేంద్రాలు 2.12 లక్షల ఎకరాల్లో వరి సాగు 5 లక్షల 29వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం కోటి 20 లక్షల గన్నీ బస్తాలు అవసరం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక పాఠ్యప్రణాళిక ఉపాధ్యాయులకు ఆన్లైన్లో ప్రారంభమైన శిక్షణ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు పుస్తకాల్లోని పాఠాలు చెప్పి, ప్రశ్నలకు సమాధానాలు రాయించి, మా
మెదక్, ఏప్రిల్ 13: సీఎంఆర్ఎఫ్ పథకం నిరుపేదలకు వరమని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి అన్నారు. మెదక్ నియోజకవర్గంలో అనారోగ్యానికి గురై ఉన్నత వైద్యసేవల కోసం దవాఖానలో చికిత�
మండుటెండల్లో గోదావరి నీళ్లు తెచ్చారు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి మాసాయిపేట చెక్డ్యాం వద్ద పూజలు చేసిన ఎమ్మెల్యే, నాయకులు పొంగిపొర్లుతున్న మాసాయిపేట చెక్డ్యాం హల్దీ ప్రాజెక్టులోకి గోదావరి జల�
కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా గోదావరి జలాలు పరుగులు తీస్తున్నాయి. ఏడో రోజైన సోమవారం మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కిష్టాపూర్ వద్ద హల్దీవాగులో గోదావరి జలాలు మత్తడి దుంకాయి. యావాపూర�
పల్లెప్రగతితో మల్కాపూర్ తండాకు కొత్తందాలు నిత్యం పక్కాగా పారిశుధ్య నిర్వహణ పచ్చదనం, పరిశుభ్రతతో గ్రామం మొక్కల సంరక్షణకు గ్రీన్నెట్ ఏర్పాటు లక్షలాది రూపాయలతో అభివృద్ధి మెదక్ జిల్లాకేంద్రానికి మూ�
మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 11: మహాత్మా జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీయమని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో బీసీ సంఘం ఆధ్వర్యంలో జయంతిని �
కౌడిపల్లి, ఏప్రిల్ 11 : ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్షలు పెంచాలని మెదక్ కలెక్టర్ హరీశ్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదివారం కలెక్టర్ సందర్శించార
రామాయంపేట, ఏప్రిల్ 11: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కృషిచేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మెట్టు గంగా రాం, పూలే సంఘం జిల్లా అధ్యక్షురాలు పోచమ్మల అశ్విని అన్నారు. ఆదివ
తూప్రాన్ రూరల్, ఏప్రిల్ 11: బంగారు తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ కల సాకారమవుతున్నదని, కోటి 40 లక్షల ఎకరాల మాగానికి సాగునీటిని అందించి పంటపొలాలను సస్యశ్యామలం చేయాలన్న చిరకాల వాంఛ నె�