మెదక్ పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్కు కంచుకోట. పార్టీ ప్రారంభించిన నాటి నుంచి వరుస విజయాలతో ఇక్కడ బీఆర్ఎస్ దూసుకుపోతోంది.ప్రత్యర్థి పార్టీలకు అందనంత దూరంగా బీఆర్ఎస్ ముందున్నది.
Harish Rao | మెదక్ను జిల్లా చేస్తామని చెప్పి ఇందిరా గాంధీ మోసం చేస్తే ఆ కలను కేసీఆర్ నెరవేర్చారని బీఆర్ఎస్ నాయకుడు హరీశ్రావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పవన్నీ అబద్ధాలే అని విమర్శించారు. మెదక్ పట్టణంల�
‘మల్లన్నసాగర్ నిర్మాణంపై ఆరోపణలు చేస్తున్న నవ్వు.. మరి మల్లన్నసాగర్ నీళ్లను ఎందుకు హైదరాబాద్కు తీసుకుపోతున్నవ్..’ అని సీఎం రేవంత్రెడ్డిని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు నిలదీశారు. ‘వ�
Harish Rao | అసెంబ్లీ ఎన్నికలప్పుడు పిట్టల దొరలా మాట్లాడినట్టే.. ఇప్పుడు కూడా అలాగే మాట్లాడి ప్రజలను మభ్యపెట్టాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారని హరీశ్రావు విమర్శించారు. రేవంత్ మోసాలు ఈ నాలుగున్నర నెలల్లో ప్
Harish Rao | మెదక్లో జరిగిన అభివృద్ధి తెలియాలంటే కళ్లు పెద్దవి చేసి చూడాలని రేవంత్ రెడ్డికి హరీశ్రావు సూచించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి కేవలం గజ్వేల్, మెదక్ జిల్లాలో మాత్రమే జరిగిం�
BJP Party | మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకు తెలంగాణ హైకోర్టు ఝలక్ ఇచ్చింది. సస్పెండ్ అయిన 106 మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.
KCR | పోలీసులకు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాస్ వార్నింగ్ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇవాళే నేను నూరు నూటయాబ�
KCR | తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కీలక పిలుపునిచ్చారు. రూ.2లక్షల రుణమాఫీ, రూ.500 బోనస్, ఎండిన పంటలకు పరిహారం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోస్టుకా�
KCR | ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 2 సీట్ల కంటే ఎక్కువ రావని సర్వే రిపోర్టులు వస్తున్నాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ సీఎం బీజేపీలో కలిసే అవకాశం ఉందని కేసీఆర్ అన్న�
KCR | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరిగారు. నిన్న జరిగిన అంబేద్కర్ జయంతి రోజున ఆ మహానీయుడిని అవమానించారు అని కేసీఆర్ మండిపడ్డారు. కనీసం అంబేద్�
KCR Public Meeting Live | తాను రాజకీయంగా ఎదగడానికి మెతుకు సీమ ఎంతో అండగా నిలిచిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ కోసం కొట్లాడటానికి బలాన్ని ఇచ్చింది మెతుకు సీమ అని పేర్కొన్నారు. మెదక్, జహీరాబాద్ లోక్సభ
బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు ఉమ్మడి మెదక్ జిల్లాలో మంగళవారం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సుల్తాన్పూర్లో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభకు లక్షమందికిపైగా ప్రజలు హాజరవుతారన్న అంచనాతో