మెదక్ జిల్లా చేగుంటలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. వడియారం వద్ద బైపాస్ రోడ్డుపై రెండు లారీలు ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు. శుక్రవారం ఉదయం బైపాస్ రోడ్డులో ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి మర�
మెదక్ పట్టణంలో ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న గొడవ అదుపులోకి వచ్చిందని, ఇందుకు కారణమైన 27 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్టు ఎస్పీ డాక్టర్ బాలస్వామి మంగళవారం తెలిపారు.
ఆన్లైన్ బెట్టింగ్ (Online Betting) మరో యువకుడి ప్రాణాలు తీసింది. ఆర్థికంగా నష్టపోయిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెద్క్ జిల్లా రామాయంపేటలో జరిగింది.
Medak | మెదక్ పట్టణంలో(Medak) శనివారం రాత్రి ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 45 మందిని గుర్తించి, అందులో 9 మందిని అరెస్ట్ చేసి, 3 కేసులు నమోదు(Case registered) చేసినట్లు మల్టీజోన్ ఐజీ రంగనాథ్(IG Ranganath) తెలిపారు.
Online betting | ఆన్లైన్ బెట్టింగ్లో(Online betting) మోసపోయి ఓ యువకుడు ఆత్మహత్యకు(Committed suicide) పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది.
మెదక్ పట్టణంలో శనివారం రాత్రి 7 గం టలకు రెండు వర్గాల మధ్య గొడవకు దారితీసింది. గోవధను నిషేధించాలని ఓ వర్గం వారు శనివారం మధ్యాహ్నం పట్టణంలో ఆందోళనకు దిగారు. బంగ్లా చెరువు వద్ద గోవులు కనిపించడంతో ఓ వర్గం వా�
విద్యుత్తు లేక వరినార్లు ఎండిపోతున్నాయని, వెంటనే కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. డీడీలు కట్టి మూడు నెలలవుతున్నా ట్రాన్స్ఫార్మర్ ఇవ్వడం లేదని అధికారులపై మండిపడ్డారు. ఈ మేరకు శనివ
కోర్టుల్లో కేసులు వేసి ఆర్థిక ఇబ్బందులకు గురయ్యే కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు జాతీయ లోక్ అదాలత్లు ఉపయోగపడుతాయని సంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర అన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో అధికారుల బదిలీలకు రంగం సిద్ధమవుతుంది. జిల్లాస్థాయి నుంచి మండలస్థాయి వరకు అధికారులు బదిలీ కానున్నారు. ఏండ్ల తరబడి ఒకే దగ్గర పని చేసిన అధికారులకు స్థాన చలనం తప్పకపోవచ్చు.
BRS Party | మెదక్ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి రౌండ్ పూర్తయ్యేసరికి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి 22,296 ఓట్లు వచ్చాయి.
ఆశించిన దిగుబడులు రాక, సాగు కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఇద్దరు యువ రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలు మెదక్, నల్లగొండ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి.
Telangana | మెదక్ జిల్లా తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్ రమణను అరెస్టు చేశారు. నకిలీ పత్రాలతో స్థలాన్ని విక్రయించినందుకు గానూ రమణతో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఆరు నెలలుగా జీతాలు లేవు.. మేమెట్లా బతికేది.. మాపై ప్రభుత్వం ఎందుకు కక్షగట్టింది.. అందరి ఉద్యోగులకు ఇచ్చినట్టు మాకు కూడా నెలనెలా ఇచ్చి ఆదుకోవాలని గ్రామాల్లో పనిచేస్తున్న పంచాయతీ సఫాయి కార్మికులు ఆవేదన వ్య�