బుధవారం తెల్లవారుజామున నుంచి ఉదయం 9.30 వరకు పొగమంచు కప్పేసింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పొగమంచు కారణంగా రోడ్డు మార్గంలో ప్రయాణించే వాహనదారులు హెడ్ లైట్లు వేసుకుని తమ వాహనాలను నడిపార�
ప్రజా పాలనతో ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రమేశ్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ చాంబర్లో ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న ప్రజా పాలన కార్యక్రమముపై సమ
మెతుకుసీమలోని (Medak) సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ (Christmas) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పవిత్రమైన రోజున ప్రత్యేక ప్రార్థనలు చేయడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్, దుబ్బాకలో ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో శనివారం నిరసన ర్యాలీ
Medak | మెదక్ పట్టణంలోని రామాలయం, వెంకటేశ్వర ఆలయంలో ముక్కోటి ఏకాదశి(వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం) వేడుకలు వైభవంగా జరిగాయి. పల్లకి సేవ, ఆరాధన, కోలాటం వంటి పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఎమ్మెల్సీ శేరి సుభ�
Medak | పాపన్నపేట మండల పరిధిలోని ఎల్లాపూర్ గ్రామానికి చెందిన పట్నం శంకరయ్య( 61 )అనే రైతు విద్యుత్ షాక్కు గురై మృతి చెందినట్లు పాపన్నపేట ఎస్ఐ మహిపాల్ రెడ్డి వెల్లడించారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికలకు ఓటర్ జాబితా తయారీతోపాటు ఎన్నికల పకడ్బందీ నిర్వహణకు సర్వం సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్రాజ్ అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్ నుంచి ఆయా జిల్లాల కలెక్టర్ల�
Brutal murder | మెదక్(Medak) జిల్లాలో దారుణం(Brutal murder) చోటు చేసుకుంది. తమ్ముడిని అన్న హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ విచారకర సంఘటన మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం శాలిపేట గ్రామంలో చోటు చేసుకుంది. స్థానిక�
మండల కేంద్రలోని శ్రీబగలాముఖి శక్తిపీఠం చుట్టూ ప్రహరీని త్వరలోనే పూర్తి చేస్తామని బగలాముఖి శక్తిపీఠం చైర్మన్, అమ్మవారి ఉపాసకులు శాస్ర్తుల వెంకటేశ్వరశర్మ, శక్తిపీఠం స్థలదాత పబ్బరమేశ్గుప్తాలు అన్నార�
కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై ఆ పార్టీ కీలక ప్రకటన చేసింది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన ఈ నెల 28 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపింది.
ఉమ్మడి జిల్లాను మంచుదుప్పటి కప్పేసింది. ఆకాశం నుంచి మేఘాలు దిగివచ్చినట్లుగా మంచు కురిసింది. చల్లని గాలులతో వాతావరణం ఆహ్లాదభరితంగా మారింది. పల్లెల్లో శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలైనా మంచు తెరలు తొలిగిపో