తెలంగాణ సాధించిన కేసీఆర్ ఔర్ ఏక్ ధక్కా.. హ్యాట్రిక్ సీఎం కావడం పక్కా అని, మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి లక్ష ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తారని రామాయంపేట పురపాలిక చైర్మన్ పల్లె జి�
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Medak, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Medak, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Medak,
నాటి నుంచి నేటి దాకా తెలంగాణకు దుర్మార్గమైన కాంగ్రెస్సే శత్రువు. ఉన్న తెలంగాణను ఊడగొట్టి జబర్దస్తీగా ఆంధ్రలో కలిపింది కాంగ్రెస్సే. 1969 తొలిదశ ఉద్యమంలో 400 మందిని కాల్చేశారు. 2004లో పొత్తు పెట్టుకుంటామని వచ్చ�
ప్రజాస్వామ్య ప్రక్రియలో పరిణతి వచ్చినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. స్వతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్నా మన దేశంలో పరిణతి రాలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
రామాయంపేట పట్ట ణం నుంచి ‘ప్రజా ఆశీర్వాద సభ’కు భారీగా ప్రజలు తరలి వెళ్లారు. బుధవారం పట్టణంలోని కేసీఆర్ కాలనీ నుంచి బైక్ ర్యాలీతో పాటు మహిళలు వందలాదిగా తరలివెళ్లారు.
CM KCR | రాజకీయాలు అంటే సులభంగా తీసుకోవద్దు.. ఓటును సులభంగా వేయొద్దు అని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. రాజకీయం అంటే చాలా గంభీరమైన విషయం.. ఇదేమీ సినిమా మ్యాట్నీ షో కాదు. ఎవడో చెప్పిండని ఓటేస్తే ఆ ఓటే �
CM KCR | ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నేతృత్వంలో మెదక్ నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చెందిందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రామాయంపేటకు ఆర్డీవో ఆఫీసు, డిగ్రీ కాలేజీ వచ్చింది.. అది �
CM KCR | ప్రజలు ఆలోచించి ఎన్నికల్లో ఓటు వేయాలని.. లేకపోతే ఆ ఓటే కాటేస్తే ప్రమాదం ఉంటుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హెచ్చరించారు. మెదక్ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు హ
Road accident | మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident )చోటు చేసుకుంది. ధాన్యం బస్తాలతో ఆగివున్న ట్రాక్టర్ను బొలేరో వాహనం ఢీ కొనడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన. మంగళవారం రామాయంప�
ఒకప్పుడు పోపో.. పొమ్మని చెప్పిన పల్లెలు ..ఇవాళ రారా..రమ్మని పిలుస్తున్నాయి. నాడు బతుకుదెరువు కోసం భార్యాపిల్లలను వదిలి భీమండి...ముంబయి..షోలాపూర్....హైదరాబాద్ తదితర పట్టణాలకు బతుకుదెరువు కోసం మెతుకు సీమ ప్ర�
Mynampalli Rohith | మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ నకిలీ డాక్టర్ అని బీజేవైఎం జాతీయ కోశాధికారి పీఎం సాయిప్రసాద్ ఆరోపించారు. రోహిత్ ఫేక్ డాక్టర్ సర్టిఫికెట్లను వారం రోజుల్లో బయట పెడతామని తెలిపా�
Medak | మెదక్, (నమస్తే తెలంగాణ) మెతుకు సీమ మెదక్ ఉద్యమాల్లో కీలక భూమిక పోషించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులోనూ జిల్లా ప్రత్యేకతను చాటుకున్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి, సంక్షేమంలో ప్రగతి ప
BRS | మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతున్నది. మహిళలు, రైతులు, ఉద్యోగులు, యువకులు, అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డితో కలిసి నడిచేందుకు నడుంబిగిస్తు