Youth | ఫైనాన్స్ వారు బైక్ తీసుకెళ్లడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు వ్యవసాయ పొలం వద్ద ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని మానేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
Harassment Case | కొంతాన్పల్లి గ్రామానికి చెందిన చెల్లి ప్రవీణ్కుమార్కు వెల్దుర్తి మండలం మన్నెవారిజలాల్పూర్కు చెందిన వినోదతో 15ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే గత కొన్నేళ్లుగా భర్త ప్రవీణ్కుమార్, అత్త స�
MLA Sunitha Lakshma Reddy | పేద ప్రజలకు బియ్యాన్ని పంపిణీ చేసే రేషన్ దుకాణాల్లో కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం దారుణమన్నారు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి . ఇవాళ నర్సాపూర్ పట్టణంలోని క్యాంప్ కార్యాలయం�
Medak | పనులు చేసి బిల్లులు అడిగితే పోలీసులతో కేసులు నమోదు చేసి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు.. మేమేం పాపం చేశాం.. పాఠశాలల్లో పనులు చేసి బిల్లులు అడిగిన పాపానికి కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఉందని కాంట్
Sri Seetharamula Rathostvam | సోమవారం అర్ధరాత్రి నుండి మంగళవారం వేకువ జామున వరకు శ్రీ సీతారాముల రథోత్సవం అంగరంగ వైభవంగా, రమణీయంగా నిర్వహించారు. రథం ముందు వేద బ్రాహ్మణులచే హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Collector Rahul Raj | ఇవాళ సమీకృత కలెక్టరేట్ కార్యాలయం నుండి మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ వికాసంపై అదనపు కలెక్టర్ నగేష్ కలిసి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాజీవ్ యువ వికాసం, ఇంది�
Collector Rahul Raj | జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాపన్నపేట గోదాంకు రావాల్సిన సన్న బియ్యం సగమే రావడంతో వాటిని డీలర్లకు పంపిణీ చేశారు. ఇంకా సగం తొందరగా పంపించాల్సిందిగా స్టేజ్ వన్ అధికారులను ఆదేశించారు.
Kethaki Temple | దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయాన్ని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జిలు జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి, జస్టిస్ పి. శ్రీసుధ శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర
Women Murder Case | జహీరాబాద్ పట్టణ పరిధిలోని పస్తాపూర్లో ఇటీవల జరిగిన ఓ మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. కోహీర్ మండలం గొట్టిగారిపల్లికి చెందిన సత్యారం రమేష్ అనే వ్యక్తి ఝరాసంఘం మండలం చీలే మామిడికి చెందిన లక్�
KGBV Student | మెదక్ బాలసదనములో అనాధగా ఉన్న ఓ బాలికను మెదక్ జిల్లా కలెక్టర్ తీసుకువచ్చి ఇటీవల పాపన్నపేట కేజీబీవీలో ఎనిమిదో తరగతిలో జాయిన్ చేశారు. అయితే ఆ బాలికను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కేజీబీవీ అధికారులు �
DSP Prasanna Kumar | ఇవాళ మెదక్ మండలం రాజ్పల్లి గ్రామంలో కొందరు యువకులు ఉగాది పండుగ రోజు గొడవలు పడి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. ఈ విషయంపై ఆర్డీవో, రమాదేవి, డీఎస్పీ ప్రసన్నకుమార్తోపాటు అధికారులు గ్రామ�
Padma Devender Reddy | రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఇవాళ మెదక్ పట్టణంలోని గాంధీనగర్ ఈద్గా వద్ద నిర్వహించిన ప్రార్థనల్లో మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి పాల్గొని మ�
Drinking Water | గతంలో కేసీఆర్ ప్రభుత్వం గ్రామాలకు తాగునీటి ఎద్దడి లేకుండా మిషన్ భగీరథ నీటిని సరాఫరా చేసింది. కానీ నేడు అందుకు భిన్నంగా పరిస్థితులు మారాయి. గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు సక్రమంగా రాకపోవడం, వచ్చిన �