మెదక్లోని ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయం (Edupayala Temple) ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నది. భారీ వర్షాలు కురుస్తుండటంతో మూడు రోజులుగా వరద ఆలయాన్ని చుట్టుముట్టింది. దీంతో దుర్గామాత ఆలయంలోకి భారీగా వరద ప్రహిస్తున్నది.
రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో మెదక్లోని (Medak ) ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. వనదుర్గా మాత ఆలయం ముందు నదీ పాయ ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో రాజగోపురంలో అమ్మవారి విగ్ర
Medak | కాంగ్రెస్ పాలనలో(Congress) ప్రజల కష్టాలు తప్పడం లేదు. సాగు నీరు దేవుడెరుగు తాగు నీరు కోసం సైతం ప్రజలు అల్లాడి పోతున్నారు. తాజాగా మెదక్(Medak) జిల్లా కొల్చారం మండలం నాయిని జలాల్పూర్ గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి�
Brutal murder | పింఛన్ డబ్బుల(Pension money) కోసం కన్నతల్లినే కొడుకు కడతేర్చిన సంఘటన మెదక్ జిల్లా నిజాంపేట(Nizampet) మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఎప్పు డు తమ బాస్ నుంచి ఫోన్ వస్తుందోనని భయం భయంగా కా లం వెళ్లదీస్తున్నారు మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని పంచాయతీ కార్యదర్శులు. ఇటీవల ఎంపీవో లక్ష్మీకాంతరెడ్డి బదిలీపై వ�
రాజ్యాంగబద్ధమైన శా సనాలను తయారు చేసే శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మహిళా ఎమ్మెల్యేలను చూడకుండా అవమానపర్చడం సిగ్గుచేటని, సీఎం భేషరతుగా మహిళలకు క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు డిమాం
కన్నతల్లిపైనే లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధుడు. ఈ అమానవీయ ఘటన మెదక్ జిల్లా మాసాయిపేటలో జూలై 29న జరిగింది. గ్రామానికి చెందిన 35 ఏండ్ల వ్యక్తికి భార్య, పిల్లలున్నారు. అయితే.. వారు గత సోమవారం బంధువుల ఇంట
మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశం బుధవారం వాడీవేడిగా జరిగింది. ఈ సమావేశం చైర్మన్ చంద్రపాల్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సమావేశంలో ఎజెండాలోని అంశాల పై ప్రస్తావించారు.
Leopard | మెదక్ జిల్లాలో ఓ చిరుత పులి కలకలం సృష్టించింది. రామాయంపేట మండల పరిధిలోని తొణిగండ్ల గ్రామ సమీపంలో చిరుత పులి.. బర్రెపై దాడి చేసి చంపింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో సోమవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు (Rain) కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వ�
Telangana | రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రతి రోజు ఏదో ఒక సమస్య ఉత్పన్నమవుతుంది. నిన్న మొన్నటి వరకు అల్పాహారంలో బల్లులు, కలుషితం ఆహారం తిని అస్వస్థతకు గురవడం చూశాం. ఇప్పుడ