ఉద్యోగులకు దళిత బంధు ప్రకటించడం హర్షణీయం టీఎన్జీవో భవన్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ మెదక్ : దళిత ఉద్యోగుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుక�
మెదక్ జిల్లాకు చేరిన 17,50 పీవీసీ వ్యాక్సిన్ డోసులు నేడు అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో పంపిణీకి ఏర్పాట్లు ఏడాదిలోపు మూడు డోసులు న్యూమోకోకల్ కాంజుగేట్పై విస్తృతంగా అవగాహన మెదక్: చిన్నారుల ఆరోగ్యంపై రాష్ట్ర �
3 నుంచి పదో తరగతి విద్యార్థులకు బోధన జూలై 1 నుంచి ప్రారంభమైన పాఠాలు టీ-శాట్, దూరదర్శన్ ద్వారా పాఠాలు పదో తరగతి విద్యార్థులపై దృష్టి వాట్సాప్ ద్వారా ప్రత్యేక శిక్షణ పర్యవేక్షిస్తున్న అధికారులు మెదక్ మున్స�
జిల్లాలో ఏడు పరీక్షా కేంద్రాలు జిల్లా విద్యాధికారి రమేశ్కుమార్ మెదక్ మున్సిపాలిటీ: 2021-22 విద్యా సంవత్సరానికి గాను జిల్లాలోని ఆదర్శ పాఠశాలలో 6 నుంచి 10వ తరగతుల లో మిగిలి ఉన్న సీట్లకు ఈనెల 21న ప్రవేశ పరీక్ష ని�
వెల్దుర్తి: దళితుల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన దళితబంధు పథకాన్ని స్వాగతిస్తున్నామని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ అన్నారు. మాలమహానాడు మాసాయిపేట మండల కమిటీని సోమవారం ర�
మెదక్: జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ చందనదీప్తి ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాసాయిపేట మండలం నాగ్సాన్పల్లి గ్రామానికి చెందిన కుక్కదువ్ సి�
మెదక్ మున్సిపాలిటీ: ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించి 2017-18 నుంచి 2019-20 వరకు పెండింగ్లో గల పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల మంజూరికై ఈనెల 18వ తేదీలోగా ఉపకార వేతనాల దరఖాస్తులను సంబంధిత అథికారులకు సమర్పించాల�
మెదక్ మున్సిపాలిటీ: పట్టణంలో భువన్ సర్వే ప్రారంభమైంది. భవనాల వివరాలను ఉపగ్రహ ఆధారిత వ్యవస్థ సాయంతో భువన్ యాప్లో పొందు పరిచేందుకు క్షేత్ర స్థాయిలో సమాచార సేకరణ ఆప్లోడ్ బాధ్యతలను మున్సిపల్ బిల్ కలెక్ట�
డీఎంహెచ్వో డాక్టర్ వెంకటేశ్వర్రావు మెదక్ : పిల్లల్లో అంటువ్యాధులు సోకకుండా, ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తకుండా ఉండటానికి పీసీవీ టీకా వేస్తామని డీఎంహెచ్వో డాక్టర్ వెంకటేశ్వర్రావు తెలిపారు. సోమ వారం �
మెదక్ : 57 ఏండ్లు పైబడిన అర్హులైన నిరుపేదలకు ఆసరా పింఛన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించి అందుకనుగుణంగా మార్గదర్శకాలు విడుదల చేసిందని జిల్లా అదనపు కలెక్టర్ జి.రమేశ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇట్టి ప�
మెదక్ జిల్లాలో 24 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా ఒక్కో కేంద్రంలో రోజుకు 150 నుంచి 200 వరకు జిల్లాలో అప్పటి వరకు 2,27,615 మందికి వ్యాక్సిన్ మెదక్ : కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ మళ్లీ షురువైంది
మంత్రి తలసాని | అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శమని రాష్ట్ర పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
నర్సాపూర్| జిల్లాలోని నర్సాపూర్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని పెద్దచింతకుంటలో ఓ బైకును ఆటో ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు.
మెదక్ : జిల్లాలో కలకలం రేపిన రియల్టర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం యశ్వంతరావుపేట శివారులో ప్రధాన రహదారి పక్కన కారుతో పాటు డిక్కీలో పూర్తిగా కాలిపోయి ఉన్న శవం మంగళవారం
వ్యాపారి| మెదక్: జిల్లాలోని వెల్దుర్తి మండలం యశ్వంతరావుపేట శివారుల జరిగిన వ్యాపారి హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఆర్థిక లావాదేవీలే వ్యాపారి ధర్మాకర్ శ్రీనివాస్ హత్యకు కారణమని నిర్ధారించారు. శ్రీని�