Summer Waves | ఎండలతో వృద్ధులు, పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఉదయం 11 గంటలు మొదలు సాయంత్రం 4:30 గంటల వరకు ఎండ తీవ్రత తగ్గడం లేదు. ఎండ తీవ్రతతో ఉపాధి కూలీలు పనులకు వెళ్లేందుకు భయపడుతున్నారు.
Manjira River | పాపన్నపేట మండలం చుట్టూరా మంజీరా నది ప్రవహిస్తుంది. దీనికి ఎంతో చరిత్ర ఉంది. గరుడ గంగగా పేరుగాంచిన మంజీరా నదిని కొంతమంది దుర్మార్గులు కలుషితం చేస్తున్నారు.
MLA Sunitha Laxma Reddy | సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డ్ మూలంగా మూడు మండలాలకు నష్టం వాటిల్లుతుందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి వెల్లడించారు. డ
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఎల్లాపూర్లో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. ఎల్లాపూర్లో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని (Ambedkar Statue) గుర్తుతెలియని వ్యక్తి ధ్వంసం చేశారు. ఆదివారం అర్ధరాత్రి వేల ముగ్గురు �
సాగునీటి కోసం మెదక్ జిల్లా చేగుంట మండలంలోని ఇందుప్రియాల్ చౌరస్తా వద్ద ఆదివారం రైతులు రాస్తారోకో నిర్వహించారు. భూగర్భ జలాలు అడుగంటి బోరుబావుల నుంచి నీరురాక వేసిన పంటలు ఎండిపోతున్నాయని మండలంలోని కసాన�
Edupayala Temple | ఏడుపాయల వనదుర్గ భవాని మాతను దర్శించుకోవడానికి సెలవు దినాల్లో భక్తులు రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల నుండి వేలాదిగా తరలి వస్తారు. సంబంధిత అధికారులు సరైన సౌకర్యాలు కల్పించకపోడంతో భక్తులు తీవ్ర ఇబ్�
Village Roads | గుంతలు పడ్డ రోడ్లలో కనీసం మట్టిని కూడా పోయడం లేదు. ఈ విషయంలో అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రామాయంపేట మండలంలో పలు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Road paches | మండల కేంద్రమైన వెల్దుర్తి నుంచి జిల్లా కేంద్రమైన మెదక్ వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. దీంతో జిల్లా కార్యాలయాలకు, ఇతర పనుల నిమిత్తం మెదక్ వెళ్లే వారు ప్రమాదాలకు గురవుతున్నారు.
Bribe | మెదక్ మున్సిపాలిటీ 2వ వార్డ్కు చెందిన శివ కుమార్ తన అక్క పేరు మీద ఉన్న ఇంటి స్థలాన్ని తన పేరు మీదకు మ్యుటేషన్ చేయాలని రెవెన్యూ ఇన్స్పెక్టర్ జానయ్యను కోరాడు. దానికి మున్సిపాలిటీ రెవెన్యూ ఇన్స్పెక్ట
Young India Integrated Gurukulam | రాష్ట్ర ప్రభుత్వం మెదక్ నియోజక వర్గంలో నిర్మించే యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలకు రూ. 200 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు తెలిపారు.
working women | ఇవాళ జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సదస్సును నిర్వహించారు. మహిళలకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ కడారి న�