MRO Rajinikumari | ఇవాళ రామాయంపేట మండలం దామరచెర్వు గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ రజినీకుమారి సందర్శించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.
ఇవాళ చిట్కుల్ గ్రామంలో ధాన్యం తరలించడంలో జాప్యం చేయడం, ధాన్యం బస్తాకు మూడు కిలోల తరుగు తీయడం పట్ల నిరసిస్తూ మెదక్-సంగారెడ్డి రహదారిపై రైతులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.
Street lights | రామాయంపేట పట్టణంలోని పాత జాతీయ రహదారి, రెవెన్యూ కార్యాలయం, బీసీ కాలనీ రోడ్డులో విద్యుత్ స్థంభాలకు ఉన్న లైట్లు గత కొన్ని రోజులుగా పగలూ, రాత్రి వెలుగుతూనే ఉన్నాయి.
ఇవాళ మండల కేంద్రమైన కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వార్డులు, ప్రసూతి విభాగం, మందుల స్టాక్ వంటివి పరిశీలించారు. ఓపీ రిజిస్టర్, సిబ్బంది హాజరు పట్టీ
Medak Church | ఆదివారం కావడంతో మెదక్ చర్చికి భక్తులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. భక్తులతో చర్చి ప్రాంగణమంతా కిటకిటలాడింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గంట గంటకు జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో వందలాది భక�
Ponguleti srinivas reddy | ఇవాళ మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండల కేంద్రమైన రైతు వేదికలో జిల్లాలోని భూ భారతి చట్టంలో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన చిలిపిచెడ్ మండలంలో భూ భారతి చట్టం ముగింపు కార్యక్రమంలో జిల్లా కలె
Degree students | జోగిపేట నెహ్రూ మెమోరియల్ డిగ్రీ కళాశాలలో ఫెయిల్ అయిన విద్యార్థులు తిరిగి బ్యాక్లాగ్స్ పరీక్షలు రాసేందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం అనుమతినిచ్చిందని కళాశాల ప్రిన్సిపాల్ రమేశ్ డా. రమేశ్ త
Chit business | నర్సాపూర్ మున్సిపల్ 10వ వార్డుకు చెందిన శ్రీనివాస్ అనే చిన్న వ్యాపారవేత్త చిట్టీ నిర్వాహకుడైన అంతారం అశోక్గౌడ్ వద్ద చిట్టీ వేయడం జరిగింది. చిట్టీ డబ్బులు కట్టడం లేదని అంతారం అశోక్గౌడ్ శుక్�
Tarpaulin covers | ఇవాళ నిజాంపేట మండలంలోని నస్కల్,నందగోకుల్,చల్మెడ గ్రామాలలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆర్ఐ సందర్శించి మాట్లాడారు. వర్ష సూచన ఉన్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉంటూ ధాన్యం కుప�
Collector Rahul raj | డెంగ్యూ గురించి అవగాహన పెంచడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తొలిసారిగా 2010 మే 16 నుండి జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని ప్రారంభించారని ..వర్షాకాలంలో డెంగ్యూ కేసులు ప్రజలకు ప్రభలే ఆస్కారం ఉన్నందున ముం�
MLA Sunitha Lakshma Reddy | ఎమ్మెల్యే సునీతా లక్ష్మా రెడ్డి ఇవాళ కొల్చారం మండల పరిధిలోని పోతంశెట్టిపల్లి ధాన్యం కొనుగోలు కేంధ్రాన్ని సందర్శించారు. తడిసిన ధాన్యం రాశులను, లారీలు రాక ఎక్కడివక్కడే ఉన్న తూకం వేసిన ధాన్యం బ�
Sanitation | మెదక్ రూరల్, ఏప్రిల్ 16 : ప్రత్యేకాధికారుల పాలనలో రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో పారిశుధ్యంపై అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తున్నట్టు ఇప్పటికే చాలా కథనాలు వచ్చాయి. కాగా మెదక్ మండలంలో ప్రత్యేకా�