ఈ 2025-26 విద్యాసంవత్సరానికి గానూ గిరిజన విద్యార్థిని విద్యార్థులకు బెస్ట్ అవైలెబుల్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని మెదక్ జిల్లా గిరిజనాభివృద్ధి అధికారిణి నీలిమ శుక్రవారం ఒక ప్రకటనలో త�
Land issues | చేగుంట మండలపరిధిలోని పులిమామిడి,కిష్టపూర్ గ్రామంలో గురువారం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో తహసీల్దార్ శ్రీకాంత్ గ్రామంలోని పలువురు రైతులకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించి, కొన్ని ద
Additional collector Nagesh | అల్లాదుర్గం మండంలోని సీతానగర్ గ్రామంలో గురువారం నిర్వహించిన భూ భారతి గ్రామ రెవెన్యూ అవగాహన సదస్సులో మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొన్నారు. ఈ సదస్సులకు వచ్చిన రైతులతో ఆయన మాట్లా�
Revenue Conferences | రామాయంపేట తహసీల్దార్ రజినీకుమారి గురువారం రామాయంపేట మండలం ఝాన్సిలింగాపూర్, సదాశివనగర్ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను ప్రారంభించి భూ భారతికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరించారు.
Kishan Thanda | ఇప్పటి నుండి తండాలో మందు విక్రయిస్తే లక్ష రూపాయలు, తాగితే పోలీస్ కేసులు నమోదు చేయిస్తామని తండావాసులు తెలిపారు. ఇక నుండి ఎవ్వరం మద్యం ముట్టమని తీర్మానాలు చేశారు.
Plantation | గురువారం రామాయంపేట మండలం అక్కన్నపేట, తొనిగండ్ల గ్రామాల్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటి నీళ్లు పోశార�
shri guru peetham | గూడూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ గురు పీఠంలోని శ్రీ దత్తాత్రేయ మహాస్వామి, శ్రీ షిరిడి సాయిబాబా విగ్రహాల ప్రతిష్ట మహోత్సవం రెండవ రోజు బుధవారం కనుల పండుగ జరిగాయి.
Rythu Bharosa | పంట పెట్టుబడి సాయం కోసం రైతులకు అందించే పంట సాయం రైతు భరోసాను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు నర్సారెడ్డి, చాకలి పోచయ్య డిమాండ్ చేశారు.
yoga | మంగళవారం రామాయంపేట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం, మెదక్ చౌరస్తా వద్ద యోగా ర్యాలీని సీఐ వెంకటరాజగౌడ్ జాతీయ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వాకర్స్ అసోషియేషన్, ఆయూష్ శాఖ యోగా అధ్వర్యంలో పట్టణంలో ప
Auto Driver | కొత్తపేట గ్రామానికి చెందిన కంచాన్పల్లి శేఖర్కు కుటుంబ అవసరాల కోసం చేసిన అప్పులు దాదాపు రూ.20 లక్షల వరకు ఉన్నాయి. దీంతో అప్పులు ఎక్కువయ్యాయని హైదరాబాద్కు గత మూడు సంవత్సరాల కిందట వలస వెళ్లి ఆటో నడు�
Mission Bhageeratha officers | వెల్దుర్తి మండలంలోని హస్తాల్పూర్ గ్రామంలో సోమవారం తాగునీటి కోసం గ్రామస్తులు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. ఈ నిరసనపై స్పందించిన మిషన్ భగీరథ అధికారులు మంగళవారం హస్తాల్పూర్ గ్రామాన్నిస
Narasapur Municipality | తమ సమస్యలను పరిష్కరించాలంటూ నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర కాలనీ వాసులు వివిధ శాఖల అధికారులకు మంగళవారం వినతి పత్రాలను అందజేశారు.
Heart attack | సాయికిరణ్ గత రాత్రి గ్రామంలో ఓ వివాహానికి బ్యాండ్ కొట్టడానికి వెళ్లి ఉదయం ఇంటికి వచ్చాడు. అనంతరం సాయికిరణ్ స్నానం చేసేందుకు బాత్రూంలోకి వెళ్లి కుప్పకూలిపోయాడు.
Professor Shanti | అధిక దిగుబడులతో సాధించిన నాణ్యమైన మూలవిత్తనంను ఇతర రైతులకు పంపిణీ చేసే అవకాశం ఉంటుందన్నారు జయశంకర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శాంతి. మంగళవారం నిజాంపేటలోని రైతువేదికలో విత్తనోత్పత్తి పథకంపై రైతుల