Indiramma Houses | కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లను రాసుకొని ఇందిరమ్మ ఇండ్లను మేమిస్తున్నామని చెప్పడం ఇదేం రాజకీయమని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ సంగసాని సురేశ్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జాబితాన�
రాష్ట్రవ్యాప్తంగా హకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్ క్రీడా పాఠశాలలకు ఎంపిక జరుగుతుందని తెలిపారు. కావున నర్సాపూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడామైదానంలో 18 నాడు ఎంపికలు జరుగుతాయని మండల విద్�
DBF National secretary | స్వామిని తన వ్యవసాయ పొలంలో ట్రాక్టర్తో దున్నతుండగా దాడికి పాల్పడ్డ నిందితుడు సహదేవ్ను ఇంకా అరెస్ట్ చేయలేదని.. అతన్ని వెంటనే అరెస్ట్ చేస్తూ దళితులకు రక్షణ కల్పించాలని డీబీఎఫ్ జాతీయ కార్య�
Labour Officer | రామాయంపేట మండల కేంద్రంలో ఉండాల్సిన లేబర్ ఆఫీసర్ ఎక్కడో ఉండడం సరైన పద్దతి కాదన్నారు యువకులు. సోమవారం రామాయంపేట యువకులు బైరం కుమార్ అధ్వర్యంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్కు వినతి పత్ర�
Sport Schools | తెలంగాణవ్యాప్తంగా హకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్లోని పాఠశాలల్లో చేరడానికి విద్యార్థినీ విద్యార్థుల ఎంపిక కొనసాగుతుందన్నారు మండల విద్యాధికారి ప్రతాప్ రెడ్డి. మండల స్థాయి ఎంపిక ఈ నెల 19 నుంచి పాపన్
Mini Tanks | నిజాంపేట గ్రామంలో గ్రామ పంచాయతీ బోరు బావుల వద్ద నీరు వృథా కాకుండా ఉండేందుకు ప్రజల సౌకర్యార్థం మినీ ట్యాంక్లను ఏర్పాటు చేస్తున్నానని తెలిపారు.
Oil Palm | రైతుల ఆర్థికాభివృద్ధికి ఆయిల్ఫాం సాగు ఎంతగానో దోహదపడుతుందని, ఆయిల్ఫాం సాగుతో నీటిని ఆదా చేయడంతోపాటు అంతర పంటల సాగు ద్వారా మరింత ఆదాయం వస్తుందన్నారు. ఈ ఆయిల్ఫాం సాగు 40 ఏండ్ల పాటు సాగు అవుతుందని, ఏడ�
ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఒకటవ తరగతిలో చేరిన విద్యార్థులతో శుక్రవారం సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుం
Ration | మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలోని ఆయా గ్రామాల్లో రేషన్ బియ్యం కోసం లబ్ధిదారులు పడిగాపులు కాస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక్కొక్క లబ్ధిదారునికి మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ�
Crop Change | పంట మార్పిడి ద్వారా నేలలో సేంద్రీయ కర్భనాన్ని పెంపొందిస్తూ నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా అధిక దిగుబడులు సాధించాలన్నారు ఐసీఏఆర్ శాస్త్రవేత్తలు. వ్యవసాయంలో డ్రోన్ వినియోగం ద్వారా కలిగే ప్ర�
Farmers | మెదక్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నుంచి మండలాల రైతులు ఎరువులు, విత్తనాలు తీసుకెళ్తున్నారు. అర్హత కలిగిన ప్రతీ రైతుకు ఎకరానికి రూ.45 వేల రుణం ఇస్తున్నారు.