Pattolla Sashidhar Reddy | జూలై మాసం పూర్తికావస్తుందని, వేసినటువంటి నారుమడులు అన్ని ఎండిపోకుండా తక్షణమే నిబంధనల ప్రకారం ఉన్నటువంటి 0.5 టీఎంసీల నీటిని వెంటనే విడుదల చేయాలని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డిని మెదక్ మాజీ ఎమ్మె�
Fertilizers | బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలో మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, ఎస్ఐ అమర్ కలిసి ఫర్టిలైజర్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు.
Railway Survey | ఆర్ఆర్ఆర్ నిర్మాణంలో భాగంగా ఇప్పటికే రైతులు 100 మీటర్ల పొడవునా వ్యవసాయ భూములను వదులుకోవడం జరిగిందని, ప్రభుత్వం మరో 20 నుండి 25 మీటర్ల భూములను తీసుకుంటామని భావించడం దుర్మార్గమైన చర్య అని కాంగ్రెస్ నాయ�
హావేలి ఘనపూర్ మండలంలోని స్కూల్ తండాలో మూడవత్ బాన్సీ అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం బీఆర్ఎస్ మండల నాయకులు పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. వె
Edupayala | సుదూర ప్రాంతాలనుంచి అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. వీరు మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్య స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారి
Karate | ఆదివారం మెదక్ జిల్లా కేంద్రం మెదక్లో గుల్షణ్ క్లబ్లో షోటోకాన్ స్పోర్ట్స్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి కరాటే పరీక్షలు నిర్వహించారు. ఈ కరాటే పరీక్షల్లో విజేతలకు నగేష్ బెల్టులు ప్రధాన�
Religious Activities | మెదక్ జిల్లా హవేళీ ఘన్పూర్ బూర్గుపల్లి ఉన్నత పాఠశాలలో గిరిజన టీచర్ డాక్టర్ నరేందర్ నాయక్పై దాడి చేసిన బీజేవైఎం దుండగులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, పాఠశాలలోకి మనువాదుల చొ
Insurance | ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన, ప్రధాన మంత్రి జీవన జ్యోతి భీమా యోజన, అటల్ పెన్షన్ యోజన అనే భీమా పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు.
SI Srinivas Goud | శనివారం నో బ్యాగ్ డే పురస్కరించుకొని పాపన్నపేట ఉన్నత పాఠశాల విద్యార్థులు స్థానిక పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ పోలీస్ స్టేషన్కు సంబంధించిన అన్�
Heavy rain | రామాయంపేట పట్టణంలో గత 15 రోజులుగా రాని వర్షం ఒక్కసారిగా దంచి కొట్టడంతో అన్నదాతల్లో సంతోషం నెలకొంది. భారీ వర్షానికి పాత జాతీయ రహదారిపై వరద నీరు చేరింది.
రామాయంపేట పురపాలిక పరిధిలోని కోమటిపల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులకు సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని రామాయంపేట తహసీల్దార్ రజినీకుమారి పేర్కొన్నారు.
ఈశాన్య బంగాళాఖాతంపై కొనసాగుతున్న రుతుపవన ద్రోణి, నైరుతి ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో వాయుగుండం కారణంగా పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
మెదక్ జిల్లా రామాయంపేట కస్తూర్బా గాంధీ పాఠశాలలో విదార్థినులు నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు రోజులుగా నీళ్లు రాకపోవడంతో స్నానం కూడా చేయలేని దుస్థితి నెలకొంది.
గత ప్రభుత్వాల హయాంలో అణిచివేతకు గురైన మెదక్ జిల్లాను అనేక పథకాలతో అభివృద్ధి పరిచిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు ర్యాకల హేమలతా శేఖర్గౌడ్ అన్నారు.