ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి మెదక్ పట్టణంలో డబ్బులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్పై ఎందుకు కేసు నమోదు చేయలేదని మాజీ మంత్రి హరీశ్రావు డీజీపీ శివధర్రెడ్డిని ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్ల�
Medak | మెదక్ పట్టణంలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతల ఆగడాలు మితిమీరాయి. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అండతో కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యాలు, దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్నారు.
Child Marriages | మహిళాశిశు సంక్షేమ శాఖ పర్యవేక్షణలో 'బాల్య వివాహ ముక్త్ భారత్ 1-100 రోజుల ప్రత్యేక కార్యక్రమం'లో భాగంగా మంగళవారం మెదక్ జిల్లా మహిళా సంక్షేమ అధికారిణి హేమ భార్గవితో కలిసి ప్రత్యేక ప్రచార వాహనాన్నిఅదన
Dumping yard నర్సాపూర్ పట్టణ శివారులోని ఓ డంపింగ్ యార్డులో బుధవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ తగలబడడంతో వాతావరణం కాలుష్యానికి గురవుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
Accident | మెదక్ జిల్లా కొల్చారం గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గా�
High Court : కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్(Rahul Raj)కు జైలు శిక్ష పడింది. ఉద్దేశపూర్వకంగా కోర్టు ధిక్కరణకు పాల్పడినందున ఆయనకు 6 నెలల జైలు శిక్ష విధించింది.
kcr birthday | కేసీఆర్ 72వ జన్మదినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి అనంతరం చందాపూర్లోని కూడవెల్లి వాగు మత్తడి వద్ద పొంగిపొర్లుతున్న గోదావరి జలాల మధ్య కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి
High Level Bridge | హైలెవెల్ బ్రిడ్జికు అనుసంధానంగా ఉండాల్సిన బీటీ రోడ్డు (అప్రోచ్ రోడ్) నిర్మాణం మాత్రం ఇప్పటికీ చేపట్టలేదు. దీంతో వాహనదారులు, గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న మట్టి దారిలోన�
Padma Devender Reddy | మెదక్, నర్సాపూర్ మున్సిపల్లో బీజేపీ, బీఎస్పీ అభ్యర్థులు కాంగ్రెస్కు మద్దతు తెలిపారు. మెదక్, నర్సాపూర్లో నైతిక విజయం బీఆర్ఎస్దేనన్నారు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి.
చెత్తను తరలించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. రెండు నెలలుగా చెత్తను రాంకీకి తరలించకపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. తరుచూ చెత్తను కాల్చివేస్తుండటంతో దట్టమైన పొగలు వ్యాపించి ప్రజలు తీవ్ర అవస్
Fruits | ఆదివారం నాడు మహాశివరాత్రి పండుగ నేపథ్యంలో పండ్ల వ్యాపారస్తులు పండ్ల ధరలను అమాంతం పెంచి ప్రజల జేబులను ఖాళీ చేస్తున్నారు. పండ్ల ధరలను వింటున్న ప్రజలు బిక్కమొఖం వేస్తున్నారు.
poultry farm | నర్సాపూర్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ గ్రామ శివారులో కోళ్లఫారం కట్టి నాటు కోళ్ళను పెంచుతూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం శ్రీనివాస్ గౌడ్ కోళ్లకు దాణా వేసి ఇంట
Narsapur | నర్సాపూర్: భర్త మరణాన్ని తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన భార్య బలవర్మణానికి పాల్పడింది. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో ఈ విషాదం ఘటన చోటుచేసుకుంది.