మెదక్ శివారు పసుపులేరువాగులో పాత రాతియుగం నుంచి కొత్తరాతి యుగం వరకు వాడిన రాతి పనిముట్లు, ఆంథ్రోపొమార్ఫిక్ శిలను గుర్తించినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధక సభ్యుడు మచ్చ ప్రణయ్కుమార్ శనివార�
ప్రభుత్వం వెంటనే సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపూర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి డిమాండ్ చేశారు.
Padma Devender Reddy | ఘణపూర్ ఆయకట్ట కింద రైతులు వేల ఎకరాలలో పంటలు సాగు చేస్తున్నారని, సింగూరు నుంచి నీటిని విడుదల చేయకపోవడంతో రైతులు సాగు చేస్తున్న పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు.
Collector Pratima Singh | ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో సమతుల ఆహారం తీసుకోవడం, నియమిత వ్యాయామం చేయడం, పరిశుభ్రత పాటించడం వంటి అలవాట్లను తప్పనిసరిగా అలవరచుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు.
Medak | గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 6వ తేదీన హైదరాబాద్లో జరిగే 'ప్రశ్నించే గొంతులు సాధించిన విజయాలు'పై జరిగే రాష్ట్రస్థాయి సభను జయప్రదం చేయాలని దళిత బహుజన ఫ్రంట్(DBF) జాతీయ కార్యదర్శి పి.శంకర్ పిలుపునిచ
Road Accident | డీసీఎం వాహనం, ఆటో ఢీకొనడంతో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. అప్పటికే ఆ మార్గంలో వస్తున్న మెదక్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ప్రమాదాన్ని గమనించి వెంటనే స్పందించారు.
Current Wire | మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ డీసీ బార్ సమీపంలో వ్యవసాయ పొలాలకు వెళ్లే 11 కేవీ వైర్లను కింది స్థాయి సిబ్బంది తొలగించి విలువైన అల్యూమినియం వైర్ను బ్లాక్లో అమ్ముకున్నారు.
SP DV Srinivas Rao | గుర్తుతెలియని వ్యక్తి ముఖానికి ముసుగు ధరించి వారి ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లో ఉన్న వృద్ధ దంపతులు తమ్మల అంజయ్య (85), సావిత్రమ్మ (80)పై ఇనుప రాడ్డుతో దాడి చేసి, వారి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకెళ్ల
2025-26 ఆర్థిక సంవత్సరానికి వందశాతం ఆస్తిపన్ను వసూళ్లే లక్ష్యంగా మెదక్ మున్సిపల్ అధికారులు ముందుకు సాగుతున్నారు. మున్సిపల్ ఆస్తి పన్ను చెల్లించేందుకు ఇక నాలుగు రోజుల గడువు మాత్రమే మిగిలింది.
Government Offices | ప్రభుత్వ కార్యాలయంలో పారదర్శకత లోపిస్తుంది. సామాన్యుడు వెళ్లి సొంతంగా పనిచేసుకులేని పరిస్థితి మెదక్ జిల్లాలో ఉంది. పని కోసం నేరుగా కార్యాలయానికి వెళ్లినా సవలక్ష అడ్డంకులు చెప్పుతూ పనులు చేయడం �
Petrol Bunks | టీఎస్ఆర్టీసీకి సంబంధించిన పెట్రోల్ బంక్.. అలాగే సంగారెడ్డి మార్గంలో గల హెచ్పీ పెట్రోల్ బంకులను బంకు నిర్వాహకులు గురువారం బంద్ చేశారు. మధ్యాహ్నం వరకు నడిపించిన బంకులను ఒక్కసారిగా మూసివేయడంతో పల�