PLFS Survey | చిన్న మాసాన్పల్లి గ్రామంలో సోమవారం పీఎల్ఎఫ్ఎస్ సర్వే ప్రారంభించినట్లు గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎంపిక చేసిన పట్టణాలు, గ్రామాల్లో సర్వే కొనసాగుతు�
Padma Devenderreddy | మద్దుల్వాయి మాజీ సర్పంచ్ గుండారం కిరణ్ గౌడ్ తండ్రి గుండారం రామచంద్ర గౌడ్ మృతి పట్ల మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సోమవారం ముత్తాయిక�
Kantareddy Tirupathireddy | బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ కంఠారెడ్డి తిరుపతిరెడ్డి బచ్చురాజ్ పల్లి, నస్కల్ గ్రామాలకు విచ్చేసి బాధిత కుటుంబాలను పరామర్శించారు.
Child Marriage | సంగారెడ్డి జిల్లాలో ఎక్కడైనా వివాహాలు జరిగితే ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఫంక్షన్ హాల్ నిర్వాహకులు, ఫోటోగ్రాఫర్లు, బ్యాండ్ వారు, పురోహితులు, పాస్టర్లు, కాజాలు తప్పకుండా అమ్మాయికి, అబ్బాయికి వివా
Applications | అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ పురస్కారాలకు ఈ నెల 17 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి పేర్కొన్నారు.
Tailoring | మహిళా శిశు సంక్షేమ శాఖ మెదక్ ఆధ్వర్యంలో మహిళా సాధికారత టీం ఉచిత టైలరింగ్ కార్యక్రమాన్ని గురువారం డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, డీడబ్ల్యూఓ హేమ భార్గవి, మెదక్ ప్రాజెక్ట్ సీడీపీఓ వెంకటరమణమ్మ, సూపర్ వై�
దుండిగల్ (Dundigal) పరిధిలోని బౌరంపేటలో (Bowrampet) విషాదం చోటుచేసుకున్నది. అమ్మమ్మ తాత వద్దకు వచ్చిన బాలుడు నిర్మాణంలో ఉన్న భవనం ముందున్న గేటు మీదపటడంతో మృతిచెందాడు.
విద్యుత్ షాక్ (Current Shok) తగిలి రెండు పాడి బర్రెలు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాజీపేటలో చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం కాజీపేట గ్రామానికి చెందిన పల్లె రమేశ్కు రెండు పాడి బ�
Medak | మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో ప్రైవేటు పాఠశాల బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో స్కూల్ బస్సు డ్రైవర్, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
Padmadevenderreddy | మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి బుధవారం బచ్చురాజుపల్లి గ్రామానికి విచ్చేసి మృతుడు మాజీ ఉప సర్పంచ్ మల్లేశం తండ్రి ఎర్ర మల్లయ్య(80) అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
బాలల దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ సారస్వత పరిషత్ నిర్వహించిన జాతీయ స్థాయి కథల పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేళి ఘణపూర్కు చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్థిని కీర్తన ప్రథమ బహుమతికి ఎంపికైనట�
Grain Purchase Centres | తేమ వచ్చిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా కొనుగోలు చేసి.. ట్యాగ్ చేసిన మిల్లులకు తరలించాలన్నారు మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్.