Fire Accident | . గురువారం మధ్యాహ్నం నాగులపల్లి బ్రిడ్జి వద్ద కార్ల లోడుతో వెళుతున్న కంటైనర్లో ఆకస్మికంగా మంటలు వ్యాపించి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కంటైనర్లో ఉన్న కార్లు దగ్ధమైనట్టు అధికారులు గుర్తించారు.
సమా�
Padma Devender Reddy | రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ డిప్యూటీ స్పీకర్ యం . పద్మ దేవేందర్ రెడ్డి విమర్శించారు.
Farmer | ఎంతో కష్టపడి పండించిన ధాన్యాన్ని కొంటారా.. లేదా..? అనే దిగాలుతో రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం అగ్రహారం గ్రామానికి చెందిన రైతు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
చిల్లపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన దొంగతనం ఘటనకు సంబంధించిన కేసు పురోగతిపై జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం చిల్లపల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి భారీ దొంగతనాలు చోటుచేసుకున్నాయి. గ్రామంలోని నాలుగు ఇండ్లలోకి చొరబడిన దొంగలు బంగారం, వెండి నగలను అపహరించారు.
Medak : మెదక్ పట్టణంలోని కొందరు ఘరానా మోసగాళ్లు నకిలీ బంగారంతో బ్యాంకుకే టోకరా వేశారు. స్థానిక ఆదర్శ కోపరేటివ్ బ్యాంకులో నకిలీ బంగారం కుదవపెట్టి భారీ మోసానికి పాల్పడ్డారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పదిహేను రోజుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం లేదని, అకాల వర్షాని కి ధాన్యం తడిసి రైతులు నష్టపోతున్నారని, తక్షణమే ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట �
Harish Rao | మెదక్ జిల్లాలో ఇప్పటివరకు ఏ ఒక్క మంత్రి అయినా వడ్ల కొనుగోళ్లపై సమీక్ష చేశారా..?ఈ ప్రభుత్వానికి రైతులంటే లెక్క లేదు, పట్టింపు లేదు, చిన్నచూపు ఉన్నందు వల్లే ఈ దుస్థితి దాపురించిందన్నారు మాజీ మంత్రి హరీ
Fake Certificate | సాధారణంగా మీ సేవాలో దరఖాస్తు చేస్తే, అది సంబంధిత ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి అధికారుల విచారణ అనంతరం డిజిటల్ సంతకంతో జారీ కావాలి. కానీ మీ సేవ నిర్వాహకుడు ఈ నిబంధనలను పాటించకుండా వారి వద్ద నుంచి ర