MLA Sunitha Lakshma reddy | ప్రతి వ్యక్తి రుచి కోసం కాదు ఆరోగ్యం కోసం అన్ని రకాల ఆహార పదార్థాలు తినాలని, ముఖ్యంగా స్థానికంగా దొరికే ఆకుకూరలని తిని ఆరోగ్యంగా ఉండాలన్నారు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి.
Telangana | డబ్బుల కోసం ఓ తల్లి అమానుష చర్యకు దిగింది. తన భర్త కూలీ డబ్బుల కోసం గొడవపడ్డ ఆమె.. తన ఒడిలో ఉన్న రెండు నెలల చిన్నారిని చెత్త ట్రాక్టర్ టైర్ల కిందకు విసిరేసింది. మెదక్ జిల్లాలో జరిగిన శనివారం జరిగిన ఈ �
Drugs | నర్సాపూర్ ఎక్సైజ్ పరిధిలోని తూప్రాన్ మండలం మనోహరాబాద్ జాతీయ రహదారి -44 టోల్ ప్లాజా వద్ద శనివారం రాజస్థాన్ బస్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసకున్నారు.
Bride | నిరుపేద వధువు వివాహానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి తన వంతుగా అండగా నిలిచారు. ఈ మేరకు ఆయన స్థానిక నేతల ద్వారా ఆర్థిక సాయాన్ని వధువు భాగ్యలక�
పెద్దలు పేకాడితే ఇది కాలక్షేపం.. సామాన్యులు ఆడితే మాత్రం అది జూదం.. ఇదీ సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని హద్నూర్ పోలీసుల తీరు. చట్టం అందరికీ సమానం అంటూ ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇచ్చే పోలీసులు ఆర్థికం�
Coconut | హోల్ సేల్ దుకాణదారులు కొబ్బరికాయ ధరలు అమాంతం పెంచడంతో వాటిని కొన్న భక్తులకు జేబుకు చిల్లులు పడ్డాయి. కొబ్బరికాయలు కొన్న భక్తులు అంత ధరకు ఎందుకు విక్రయిస్తున్నారని దుకాణదారులను ప్రశ్నిస్తే మాకు హోల
BJP Party | జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాకిస్తాన్లో బాంబులు వేయడం చేతకాదు కానీ ఇక్కడ ప్రచారానికి వస్తున్నారని అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడ�
Pothole | నర్సాపూర్ నుండి వెల్దుర్తి వెళ్లే మార్గంలో బ్రాహ్మణపల్లి-గొల్లపల్లి గ్రామాల మధ్య గత కొన్ని నెలల నుండి భారీ గుంత ఏర్పడి ప్రమాదాన్ని తలపిస్తున్నది. అధికారులకు ఎన్ని సార్లు విన్నవించుకున్నా గుంతను పూ
Collector Rahulraj | రైతులు దళారులకు పత్తిని అమ్మి మోసపోకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ . యాప్లో స్లాట్ బుక్ చేసుకొని జిన్నింగ్ మిల్లులో విక్రయించి ప్రభుత్వ మద్�
Paddy Grain | ఆవంచ గ్రామానికి చెందిన సుమారు పదిమంది చిన్న, సన్న కారు రైతులు వరి ధాన్యాన్ని కేంద్రానికి తీసుకువచ్చినా కొనుగోలు చేసే నాధుడే కరువయ్యాడు. ఇటీవల కురిసిన వర్షానికి వరి ధాన్యం పూర్తిగా తడిసిపోగా ఆ ధాన్�
Telangana Food Commission | MLS పాయింట్ వద్ద రేషన్ డీలర్లకు న్యాయం జరిగేలా చూసుకోవడానికి రేషన్ బియ్యాన్ని బ్యాగుల లెక్కింపు ఆధారంగా కాకుండా ఖచ్చితమైన బరువు ఆధారంగా పంపిణీ చేయాలని గోలి శ్రీనివాసరెడ్డి నిర్దేశించారు.
Medak | కాటిలో కాలుతున్న శవాలను బయటకు లాగేసి, చితిలో నుంచి బూడిదను ఎత్తుకెళ్తున్న ఘటన మెదక్ జిల్లాలో కలకలం సృష్టిస్తోంది. చేగుంట స్మశానంలో చితిలో నుంచి మృతదేహాలను బయటకు లాగేసి.. అక్కడి బూడిదను ఎత్తుకెళ్తున�
Officers | అక్కడ సిబ్బంది కానీ అధికారులు ఎవరు ఎప్పుడు వస్తారో వారికే తెలియదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఉద్యోగులు ఇష్టారాజ్యంగా విధులకు హాజరవుతున్నట్టు విమర్శలు వెల్లుత్తున్నాయి.
M Padma Devender Reddy | శనివారం ఎర్రగడ్డ డివిజన్లోని సుల్తాన్ నగర్లో మెదక్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు ఎం పద్మా దేవేందర్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక ఐరన్ షాపులో రజక మహిళ�