మెదక్ రూరల్ నవంబర్ 27 : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్ల సౌలభ్యం కోసం రూపొందించిన Te-Poll మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉందని కలెక్టర్ రాహుల్ రాజ్(Rahul Raj) తెలిపారు.
Bonalu | మెదక్ మండల పరిధిలోని ఖాజీపల్లి గ్రామంలో శ్రీకాల భైరవ స్వామి 15వ ఆలయ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. రెండో రోజు ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు, అభిషేకా�
Local Body Elections | గ్రామ ప్రంచాయతీల ఎన్నికలు సజావుగా నిర్వహించే క్రమంలో నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి తప్పులు, పొరపాట్లు లేకుండా చూడాలన్నారు మెదక్ జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు భారతి లక్పతి నాయక్.
Kalabhairava Swamy | లభైరవ స్వామి వారిని ప్రత్యేక అలంకరణ చేసి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. గణపతి పూజా యాగశాలకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
Robbery | దుర్గమ్మ తల్లి సన్నిధిలో సుమారు 60మంది భక్తులు హీరాలాల్ షెడ్లో అర్ధరాత్రి సేద తీరుతున్నారు. అర్ధరాత్రి కావడంతో అంతా నిశ్శబ్ద వాతావరణం, అదే సమయంలో వారు సేద తీరుతున్న హీరాలాల్ గెస్ట్ హౌస్ గేటు దూకి మూక
Padma Devender Reddy | రాయన్ పల్లి గ్రామ మాజీ సర్పంచ్ సిద్ధ గౌడ్ గుండె పోటుతో బుధవారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి రాయిన్ పల్లి గ్రామానికి చేరుకొన�
Panchayat Elections | గ్రామాల్లో ఆశావాహులు పార్టీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. పార్టీ కోసం కష్టపడ్డ వారికి సర్పంచ్ టికెట్ ఇవ్వాలని, కొత్తవారికి ఇస్తారేమోనని ఆశావాహుల్లో ఆందోళన నెలకొంది.
Padma devender reddy | తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే రోజు నవంబర్ 29 అన్నారు మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు ఎం పద్మాదేవేందర్ రెడ్డి. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్న నినాదమే ఉద్యమాన
Irrigation Officers | నీటిపారుదల శాఖ డివిజన్ కార్యాలయ బోర్డు ఎక్కడ ఉందో గుర్తించని విధంగా కనబడకుండా చెట్ల పొదల్లో తెల్లటి కాగితం అతికించి ఉండటంతో ఆ దారి గుండా వెళ్లేవారిని అడిగి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డద�
Scooty | హైదరాబాద్ షేక్పేటకు చెందిన భార్యాభర్తలు.. మరో మహిళతో కలిసి స్కూటీపై (ముగ్గురు) ఏడుపాయలకు దర్శనానికి వెళ్లారు. దర్శనం ముగించుకొని హైదరాబాద్కు తిరిగి వస్తున్నారు.
Padmadevender Reddy | మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు యం.పద్మా దేవేందర్ రెడ్డి మెదక్ మండలం రాజ్ పల్లి గ్రామ బీఆర్ఎస్ నాయకులు ఎలక్షన్ రెడ్డి నూతన గృహప్రవేశం కార్యక్రమానికి హాజరయ్యారు.
Medak Church | రైతులు పండించిన పంటల నుంచి పండ్లు, కూరగాయలు, పూలు తదితర వాటిని ఏసయ్యకు సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు. చర్చిని మామిడి, అరటి, కొబ్బరి మట్టలు, పూలతో అందంగా అలంకరించారు.
రాష్ట్రంలో అప్పుల బాధ భరించలేక ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జయశంకర్ భూపాలపల్లి, మెదక్ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చింతకుంట రామయ్యపల్లికి చెందిన అబ్బెంగుల ర�
రాష్ట్రంలో 2024 అక్టోబర్ నెలలో స్పోర్ట్స్ కోటా టీచర్స్ రిక్రూట్మెంట్లో అనేక అక్రమాలు జరిగాయి. మొదట సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరపకుండానే ఉద్యోగాలను భర్తీచేశారు.