Thief | ఈ దొంగ కూడా అర్థరాత్రి చోరీలకు పాల్పడ్డాడు. ఇంతకీ ఇతడు ఏం దొంగింలించుకెళ్తున్నాడో తెలుసా..? మెల్లగా ఓ ఇంటి గేటు తీసి వరండాలో ఆరేసిన చీరలను చోరీ చేస్తున్నాడు. ఈ ఘటన తూప్రాన్లో వెలుగుచూసింది.
Women | కేసీఆర్ పెన్షన్ పైసలు ఇంటికి పంపించిండు.. పదేళ్లు బంగారమోలే చేసిండు. మా భూపాల్ రెడ్డి మంచోడు కాబట్టే మళ్లీ సర్పంచ్గా గెలిపించుకున్నం. ఎవరైనా మంచోడిని తెచ్చుకుంటం.. చెడ్డోన్ని తెచ్చుకుంటమా.. అంటూ ఫై�
రాజుపేట గేట్ వద్ద బీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్ నూతనంగా ఏర్పాటు చేసిన టీ పాయింట్, శివాని హార్డ్వేర్ షాప్ను సోమవారం మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మాదేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ�
మెదక్ జిల్లా వెల్దుర్తి నుంచి పిల్లికొట్టాల (మెదక్) వరకు డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభమైంది. సోమవారం ఉదయం నర్సాపూర్ ఎమ్మెల్యే, మాజీ మం�
MLA Sunitha Lakshma Reddy | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వెల్దుర్తి నుంచి పిల్లి కొట్టాల, మెదక్ వరకు రోడ్డు నిర్మాణం కోసం కేసీఆర్ ప్రభుత్వం 18 లక్షలు మంజూరు చేసింది. కేసీఆర్ ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో అధికారులు టెండర్లు
ఉమ్మడి మెదక్ జిల్లాల్లో 22-ఏ నిషేధిత జాబితా సమస్య పెద్దఎత్తున ఉన్నదన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. అందుబాటులో ఉన్న ప్రాథమిక లెకల ప్రకారం సిద్దిపేట జిల్లాలో సుమారు 11 వేల ఎకరాలు, మెదక్ జిల్లాలో 6 వేల ఎకరాలు, స�
ఏటీఎంలే లక్ష్యంగా చేసుకుని వాటిని ధ్వంసం చేసి దొంగతనాలు చేసిన ఘటనలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. మెదక్ జిల్లాలో చిన్న శంకరంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని గవ్వలపల్లి చౌరస్తాలో, మెదక్ రూరల్ పోలీస్
పేదింటి ఆడబిడ్డల తల్లిదండ్రుల కష్టాలను ప్రత్యక్షంగా చూసిన నాటి సీఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టి ఎంతో మంది కుటుంబాలకు అండగా నిలిచారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారె
టేక్మాల్: మారుమూల గ్రామీణ ప్రాంత విద్యార్థులు విద్యారంగంలో రాణించినప్పుడే సమాజ వికాసంతో పాటు దేశ ప్రగతి సాధ్యమవుతుందని అల్లాదుర్గం సీఐ రేణుక అన్నారు. విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ క్రమ�
Ration rice | మెదక్ జిల్లా సివిల్ సప్లై ఇన్స్పెక్టర్ తాటి నర్సింలు, నర్సాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డిలతోపాటు సిబ్బంది నర్సాపూర్ బస్ డిపో సమీపంలో లారీలను పట్టుకున్నారు. ఈ నెల 7వ తేదీన విజిలెన్స్ అధికారులు ఇచ్చిన సమాచ
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2026-27 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తుతో పాటు ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లింపు గడువును సెప్టెంబర్ 9వర