పాపన్నపేట, జులై31 : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో భక్తులు రాజగోపురంలోనే పూజలు నిర్వహించారు. ఇటీవల కురిసిన వర్షాల మూలంగా ఆలయం ముందు నుంచి భారీ ఎత్తున మంజీర నది ప్రవహించిన సంగతి తెలి�
ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ పార్టీ లక్ష్యం పనిచేసే వారినే బీఎల్వోగా నియమించాలి ఆగస్టు 1న మెదక్లో రేక్ పాయింట్ ప్రారంభోత్సవం త్వరలో డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభించేందుక చర్యలు రూ.25 లక్షలతో గిరిజన పం
– సంగారెడ్డి కలెక్టర్ శరత్ సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 30: ఓటరు జాబితాను ఆధార్తో అనుసంధానం చేయాలని రాజకీయ పార్టీల నాయకులతో కలెక్టర్ డాక్టర్ శరత్ స్పష్టంచేశారు. శనివారం రాష్ట్ర ఎన్నికల అధికారి సూ�
ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానకాలంలో పంటలను కాపాడుకునేందుకు వాతావరణ శాఖ, వ్యవసాయ శాస్త్రవేత్తలు పలు సూచనలు, సలహాలు అందజేస్తున్నారు. పంటల రక్షణ కోసం రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప�
ఆగస్ట్టు 2న నర్సాపూర్లో వివిధ అభివృద్ధ్ది పనులకు శంకుస్థాపన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మదన్రెడ్డి నర్సాపూర్, జూలై 30 : నర్సాపూర్ మున్సిపల్ అభివృద్ధ్దికి నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే చిలు�
Ramayampet | రామాయంపేటలో (Ramayampet) విషాదం చోటుచేసుకుంది. కొడుకు మృతి తట్టుకోలేక ఓ తల్లి బలవన్మరణానికి పాల్పడింది. రామాయంపేటకు చెందిన వరలక్ష్మి, శివకుమార్
మెదక్ : మెతుకుసీమ ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతున్నది. రైల్వేలైన్ రాకపోకలు ఆగస్ట్ 1న తీరనున్నది. అదే రోజు రైల్వే రెక్ పాయింట్ ప్రారంభం కానుంది. ప్రత్యేక గూడ్స్ రైలులో ఎరువులు రానున్నాయి. ఈ మేరకు గురువారం మ
ఏ చెరువు చూసినా నిండుగా జలాలతో తొణికిసలాడుతున్నది. ఏ తటాకం అలుగు చూసినా మత్తడి దుంకుతున్నది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చెరువులు జలకళ సంతరించుకున్నాయి. దీంతో సాగునీట�
ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిని ఆన్లైన్ క్లాసులంటూ నిత్యం ఫోన్తోనే ఎక్కువ సమయం గడుపుతున్నది. ఫోన్ను తీసుకున్నందుకు 11ఏండ్ల విద్యార్థిని తల్లిపై కేకలు పెట్టింది. తినమంటే తినకుండా అలిగింది. దీంతో ఆ
పోచమ్మ అమ్మవారి ఆశీస్సులతో పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు సేవలు చేస్తున్నానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివాం ఆషాఢమాస బోనాలను పటాన్చెరులో ఘనంగా జరుపుకొన్నారు.
Medak | మ్మడి మెదక్ జిల్లాలో వానలు దంచికొడుతున్నాయి. శివ్వంపేట మండలంలో కుండపోతగా వర్షం కురుస్తున్నది. భారీ వానతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండగా, కుంటలు, చెరువులు
ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహారం ఎనిమిదో విడత పనులు జోరందుకున్నాయి. వానకాలం ప్రారంభమవడంతో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని మొక్కలు నాటే ప్రక్రియ షురూ అయింది. ఇప్పటికే ప్ర
ఆకుపచ్చ తెలంగాణే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడు విడతల్లో నిర్వహించిన హరితహారంతో పచ్చదనం పెరిగింద�