ప్రభుత్వ బడులతో విద్యార్థులకు బంగారు భవిష్యత్ కలుగుతుందని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. శనివారం అహ్మదీపూర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్సార్ జయంతిని పురస్కర�
పెద్దశంకరంపేట,ఆగస్టు05 : మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ
మనోహరాబాద్, ఆగస్టు 05 : గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మనోహరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి ఎస్ఐ రాజుగౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్న�
పెద్దశంకరంపేట,ఆగస్టు04 : ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. గురువారం నారాయణఖేడ్ క్యాంపు కార్యాలయంలో ముగ్గురు లబ్ధిదారులకు సీఎం రిలీప్�
అజాగ్రత్త, నిర్లక్ష్యంతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని హైదరాబాద్ రేంజ్ డీఐజీ కమలాసన్రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి మెదక్ జిల్లా రామాయంపేటకు చేరుకున్న ఇండియన్ యూత్ సెక్యూర్
శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమి వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించుకున్నారు. మంగళవారం మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో మహిళలు పెద్ద ఎత్తున ఆలయాలు, పుట్టల వద్దకు వెళ్లి నాగదేవతకు పూజలు చేశారు. పసుపు, కుంకుమలత�
రామాయంపేట : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ప్రమాదాలు తగ్గుముఖం పడతాయని ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ కమలహాసన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్ ను
Minister Harish Rao | రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు మనోధైర్యాన్ని ఇచ్చి.. వారిని ఇంటికి పంపేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకున్నద�
కొల్చారం, ఆగష్టు 1 : మొక్కలు నాటడంతో పాటువ వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. కొల్చారం మండల పరిధిలోని కిష్టాపూర్ సమీపంలో హైవే రోడ్డు పక్కన సోమవారం జడ్పీటీసీ �
మెదక్ : మెదక్ రైల్వే స్టేషన్లో రైల్వే రేక్ పాయింట్ను వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, సహచర మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..దశాబ్దాల కల ఈరోజు ని�
ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా 33 మంది బాల కార్మికులకు విముక్తి కలిగించామని మెదక్ జిల్లా అదనపు ఎస్పీ బాలస్వామి అన్నా రు. ఆదివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్�
ఎరువులు, బియ్యం, ఇతర ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతుల కోసం మెదక్ రైల్వే స్టేషన్లో రేక్ పాయింట్ సిద్ధమైంది. నేడు మంత్రులు హరీశ్రావు, నిరంజన్రెడ్డి కార్యక్రమానికి హాజరై ప్రారంభించనుండగా, మెతుకు సీమకు గూ
మెదక్ : ఈత సరదా ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. మల్లన్న సాగర్ కాళేశ్వరం కాలువలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని నర్సాపూర్ మండలం తుజాల్పూర్ అర్జుతండాకు చెందిన కొర్ర రా�
పాపన్నపేట, జులై31 : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో భక్తులు రాజగోపురంలోనే పూజలు నిర్వహించారు. ఇటీవల కురిసిన వర్షాల మూలంగా ఆలయం ముందు నుంచి భారీ ఎత్తున మంజీర నది ప్రవహించిన సంగతి తెలి�
ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ పార్టీ లక్ష్యం పనిచేసే వారినే బీఎల్వోగా నియమించాలి ఆగస్టు 1న మెదక్లో రేక్ పాయింట్ ప్రారంభోత్సవం త్వరలో డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభించేందుక చర్యలు రూ.25 లక్షలతో గిరిజన పం