రాష్ట్రవ్యాప్తంగా దంచికొట్టిన వర్షం పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు లోతట్టు ప్రాంతాలు జలమయం వాయుగుండంగా మారిన అల్పపీడనం నేడు పలు జిల్లాలకు వర్షసూచన హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్�
రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వానలకు నారాయణరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో జలవనరులు పొంగిపొర్లుతున్నాయి. నారాయణరావుపేటలోని పెద్దచెరువు, గుర్రాలగోంది గ్రామంలోని పెద్దరాయిని చెరువు, మాటిండ్ల గ్రామ
సమైక్య రాష్ట్రంలో సమస్యలతో సతమతమైన సదాశివపేట బల్దియాలో స్వరాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతుండడంతో పట్టణం కొత్తరూపును సంతరించుకుంటున్నది. బల్దియాలో �
“కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పదేండ్ల కింద చెరువులో నీళ్లు గుంజుకుపోయేవి. బోర్లు వేసి, మోటార్లు, ట్రాన్స్ఫార్మర్స్ పెట్టి చెరువులు నింపేవారమని, ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని కాలంతో పని లేకుండా,
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పిచడంతో పాటు ఆధార్ కార్డుకు అనుసంధానం చెయ్యాలని మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్హాల్లో
రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు చేరుతున్నాయని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని మానేపల్లి గ్రామంలో మానేపల్లి,
మెదక్ : ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచి, నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలనే ఉద్దేశంతో ప్రతి మున్సిపల్ కేంద్రంలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్లను ఏర్పాటు చేస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిహరీశ్ రావు అన�
గణేశ్ మండపాల ఏర్పాటు, నిమజ్జనం కార్యక్రమంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా అధికారులు, పోలీసులు సమన్వయతతో పనిచేసి విజయవంతం చేయాలని మెదక్ ఎస్పీ రోహిణిప్రియదర్శిని సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో అ�
హుస్నాబాద్, దుబ్బాక పట్టణంతో పాటు డివిజన్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో పూజలందుకునేందుకు వందలాది గణపతి విగ్రహాలు సిద్ధంగా ఉన్నాయ�
మెదక్ : ఈత సరదా ఇద్దరి నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఈత కోసం వెళ్లి ఇద్దరు యువకులు చెరువులో పడి మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొడపాక గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపి�
రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సంస్థ చైర్మన్, హైకోర్టు జడ్జి నవీన్రావు నారాయణపేట, ఆగస్టు 27 : ధనిక, పేద తారతమ్యం లేకుండా ప్రతి వ్యక్తికి సమాన న్యాయం అందించడమే న్యా య సేవా సదనం ముఖ్య ఉద్దేశమని రా ష్ట్ర ల�
కరువు నుంచి కాపాడే ప్రకృతి పండుగ బంజారాల సంస్కృతికి ప్రతీక తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు గిరిజన తండాల్లో తీజ్ సంబురాలు పెండ్లి కాని యువతులకు ప్రత్యేకం చివరి రోజు భక్తి శ్రద్ధలతో తీజ్ల నిమజ్జనం గ�