యాసంగి పనులు మొదలవుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల రైతులు మడులను సిద్ధం చేసుకుని నారు పోసుకుంటున్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో జలవనరులు నీటితో కళకళలాడుతున్నాయి. భూ�
గుట్టుచప్పుడు గాకుండా గంజాయి ప్యాకెట్లను విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పట్టుకుని అరెస్తు చేసినట్లు మెదక్ జిల్లా ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ సీఐ భీంరెడ్డి రాంరెడ్డి వెల్లడించారు
వచ్చే సంక్రాంతి నాటికి జిల్లాలో ముగింపు దశలో ఉన్న 1,061 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ పంచాయతీ రాజ్ ఈఈ సత్యారెడ్డిని ఆదేశించారు. చ�
డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగంగా నడపడంతో జోగిపేటలోని ఆక్స్ఫర్డ్ స్కూల్ బస్సు బోల్తాపడింది. సోమవారం మండలంలోని బిజీలిపూర్, మర్వేల్లి గ్రామం నుంచి జోగిపేట స్కూల్కు విద్యార్థులకు తీసుకువేళుతున్న సమయ
ఎదురెదురుగా వస్తున్న కారు- లారీ ఢీకొన్న సంఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి తీవ్రగాయాలైన సంఘటన మండల పరిధిలోని స్కూల్ తండా వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
వినియోగదారుడికి అండగా జిల్లా వినియోగదారుల ఫోరం నిలిచింది. వినియోగదారుడిని మానసిక ఒత్తిడి, వేదనకు గురి చేసిన ఐసీఐసీఐ బ్యాంకుపై రూ.25 వేలు జరిమానా, వ్యాజ్యం ఖర్చుల కోసం రూ.5 వేలు అధనంగా చెల్లించాలని తీర్పు వ�
కుటుంబ కలహాలతో కన్నతల్లి, భార్య, అత్తలపై ఓ లారీ డ్రైవర్ కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన ఘటన హుస్నాబాద్ పట్టణంలోని సిక్కువాడలో సోమవారం తెల్లవారు జామున జరిగింది. తీవ్ర గాయాలైన భార్�
హరివరాసనం స్వామి విశ్వమోహనం.. శరణకీర్తనం.. స్వామి శక్తమానసం.. అంటూ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణం భక్తి పారవశ్యంలో మునిగితేలింది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి మైత్రి మైదానంలో అయ్యప్ప మహాపడిపూజ ని
ఎమ్మెల్యే క్రాంతికిరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేయనున్న జాబ్మేళా పోస్టర్లు, ఫ్లెక్సీలు తీసుకువెళ్తున్న టీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు దాడిచేసి తీవ్రంగా గాయపర్చడంతో పాటు బైక్న�
గజ్వేల్లోని మురికినీరు మెరుగ్గా మారుతున్నది. మురుగు నీటికి శాశ్వత పరిష్కారం లభిస్తున్నది. సీఎంకేసీఆర్ ప్రత్యేక చొరవతో రూ.100కోట్ల వ్యయంతో యూజీడీ ట్రీట్మెంట్ ప్లాంట్ను ప్రారంభించారు. డిసెంబర్ చివ�
తెలంగాణలో జరుగుతున్న అద్భుతమైన అభివృద్ధికి గజ్వేల్ పట్టణం మోడల్గా నిలుస్తుందని,సీఎం కేసీఆర్ ముందుచూపుతో ఇక్కడ నిర్మాణాలు చేపట్టారని నిజామాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ చిత్రమిశ్రా అన్నారు. సోమ�
ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిషరించాలని జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం మెదక్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల పరిషార �
మండలంలోని ఆర్.వెంకటాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ కార్యకర్త, రాయిలాపూర్ మాజీ సర్పంచ్ సీతగారి ఎల్లారెడ్డి మాతృమూర్తి సీతగారి మణెమ్మ (80)అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు.
Masaipet | మెదక్ జిల్లాలోని మాసాయిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం ఏడుపాయల నుంచి తూప్రాన్ వైపు వెళ్తున్న టాటా ఏస్ వాహనాన్ని వేగంగా దూసుకొచ్చిన
రాష్ట్ర ప్రభుత్వం అటవీ వెలుపల చెట్లను ప్రోత్సహించడంపై కీలక దృష్టి సారించింది. తెలంగాణలో అటవీ విస్తీర్ణాన్ని 24 శాతం నుంచి 33 శాతానికి పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించిన విషయం తెలిసిందే.