Medak dist | జిల్లా పరిధిలోని తూప్రాన్ పట్టణంలో భారీ చోరీ జరిగింది. మేడోజి వెంకటాచారి అనే వ్యక్తి దొంగలు చోరీ చేశారు. దొంగలు తలుపులు పగులగొట్టి, ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాలో దాచిన 15 తులాల బంగారం,
క్రీడల్లో గెలుపోటములు సహజమని, నేటి ఓటమి రేపటి గెలుపునకు నాంది అని మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. చేగుంటలోని ఎస్టీ బాలికల గురుకుల స్పోర్ట్స్ పాఠశాలలో జోనల్ క్రీడలను దుబ్బాక
తెలంగాణ ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన సదాశివపేట పట్టణంలోని ఊబచెరువు, మెగిలిపేట చెరువులో ఉచిత చేప పిల్లలను వదిలారు. అనంతరం ఏర్పాటు చే�
పాడి రైతులను కలవరపెడుతున్న లంపీస్కిన్పై సంగారెడ్డి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలోని తెల్లజాతి పాడి పశువులు, ఎద్దులు లంపీస్కిన్ వ్యాధి బారినపడకుండా పశు సంవర్ధక శాఖ ముందస్తు చర్యలు తీసుకుం�
పాలకుడు ప్రజలను గౌరవించాలి. వారి అవసరాలను గుర్తించాలి. ఆపదలో ఆదుకోవాలి. అంతేగానీ పన్నుల రూపంలో ప్రజలపై భారం పెంచొద్దు. ప్రజల మనసెరిగిన నాయకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్కు మంచి గుర్తింపు ఉంది. దేశ ప్రగతిని �
పోడు భూములను సాగుచేస్తున్న రైతులకు భూయాజమాన్య హక్కులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. సమైక్య పాలనలో పోడు రైతులను అప్పటి పాలకులు పట్టించుకోలేదు. పోడు సాగుచేస్తున్న ఎస్సీ,ఎస్టీ, �
తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నది. వ్యవసాయ మార్కెట్ల నిర్మాణం, గోదాములు, రైతు వేదికలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇలా అన్ని ఏర్పాటు చేస్తూ అండగా నిలుస్తున్నది. సీఎం కేసీఆర్, మంత�
‘తెలంగాణ కోసం పార్టీ పెట్టాడు.. పోరాటం చేశాడు.. ఎవరు ఎన్నెన్ని మాటలన్నా లెక్క చేయకుండా రాష్ర్టాన్ని సాధించాడు.. ఆయన గెలిచాడు.. ప్రజలను గెలిపించాడు.. దేశానికి సేవ చేసేందుకు రంగంలోకి దూకాడు..
ఐఐటీలు కేవలం ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లను తయారు చేయడమే కాకుండా పరిశోధనల ద్వారా దేశానికి, ప్రజలకు మేలు జరిగేలా ఆవిష్కరణలు చేస్తున్నట్లు ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు.
‘తెలంగాణ ప్రజల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరం.. కేసీఆర్ అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతులకు 24 గంటల ఉచిత �
జాతిపిత మహాత్మాగాంధీ చిత్రాన్ని మహిషాసురమర్దినిగా దహనం చేసి అవమానపర్చిన వారికి వెంటనే శిక్షించాలని ఆర్యవైశ్య సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం పెద్దశంకరంపేట, జోగిపేట మండల, పట్టణ ఆర్యవైశ్య సంఘాల ఆ
చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమిని జరుపుకొంటారు. మనిషి తనలోని కామ, క్రోద, మధ, మత్సర, మోహ, లోభ, స్వార్థ, అన్యాయ, అసమానత, అహంకారం అనే పది దుర్గుణాలను ఈ నవరాత్రు ల్లో అమ్మవారిని పూజిస్తే దూరమవు�
సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేయడాన్ని సబ్బండ వర్గాలు స్వాగతిస్తున్నాయి. ఆయన దేశ రాజకీయాల్లోకి వెళ్తుండడంపై అందరూ హర్షిస్తున్నారు. నేడు దసరా(విజయదశమి) పర్వదినం సందర్భంగా కేసీఆర్ నోటినుంచి జాతీయ
టూరింగ్, విజిటింగ్ వీసాలపై మన దేశానికి వచ్చి చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు ఇరాన్ దేశస్థులు కటకటాలపాలయ్యారు. సోమవారం మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ రోహిణీ ప్రియదర్శిని మీడియాతో వివర�
బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి చేయకపోగా, అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ ప్రజలపై మోయలేని భారం వేస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.