పాదచారులను వెనుకవైపు నుంచి ఆటో ఢీకొని ఇద్దరికి గాయాలైన ఘటన రామాయంపేట పోలీస్స్టేషన్ పరిధిలోని ఎస్బీఐ వద్ద గురువారం జరిగింది. ఎస్సై రాజేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లక్ష్మాపూర్ గ్రామానికి �
మాతాశిశు సంరక్షణకు కృషి చేస్తున్న మహిళా,శిశు సంక్షేమ శాఖలో కొలువులు భర్తీ కొనసాగుతున్నయి. ఇటీవల అంగన్వాడీ టీచర్లు, ఆయాలను ప్రభుత్వం నియమించింది. ఎన్నో ఏండ్ల నుంచి ఉద్యోగోన్నతికి ఎదురుచూసిన అంగన్వాడీ
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కొండపోచమ్మకు గంగమ్మ తరలిరాగా, రైతాంగానికి ఈయేడు యాసంగి పంట సాగుకు ఢోకాలేకుండా పోయింది. దీంతో దండిగా పంటలు పండుతున్నాయి. లక్షల ఎకరాలకు సరిపడే సాగునీటిని అందించాలనే దృఢ సంక�
అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో ఈ నెల 11 నుంచి 15 వరకు జరిగే జాతీయ స్థాయి ట్రాక్ సైక్లింగ్ పోటీలకు జిల్లా సైక్లింగ్ విద్యార్థులు ఎంపికైనట్లు అసోసియేషన్ అధ్య క్ష, కార్యదర్శులు శ్రీనివాసులు, వెంకటనర్సయ్య తె
59,079మందికి కంటి అద్దాల పంపణీ చేశారు. 30,851 మందిని చికిత్సలకు సిఫార్సు చేశారు. మెదక్ జిల్లాలో 4,39,316 మందికి కంటి పరీక్షలు చేసి, 61,695 మందికి కంటి అద్దాలు అందించారు. 13,246 మందికి చికిత్సల కోసం సిఫార్సు చేశారు. ఇక సంగారెడ్�
ఉమ్మడి మెదక్ జిల్లా బాల్బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ బాల్బ్యాడ్మింటన్ బాలుర, బాలికల జిల్లా జట్లను ఈ నెల 4న ఎంపిక చేయనున్నట్లు ఉమ్మడి మెదక్ జిల్లా బాల్బ్యాడ్మింటన్ అసోసియేషన్ �
Cold | రాష్ట్రంలో రోజురోజుకు చలితీవ్రత పెరుగుతున్నది. రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోవడంతో ప్రజలు చలితో వణికిపోతున్నారు. సోమవారం తెల్లవారుజామున ఉమ్మడి మెదక్ జిల్లాలో 8.2
సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా పంచాయతీకి రూ.20 లక్షలతో నిర్మాణ పనులను ప్రారంభించామని హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషర్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు.
సాంకేతిక పరిజ్ఞానం సాయంతో అటవీ ప్రాంత అభివృద్ధికి, రైతులకు, దీనిపై ఆధారపడ్డ వర్గాలకు ఆర్థిక చేయూతను అందించేలా అటవీ శాఖ చర్యలు తీసుకుంటుందని అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి చెప్పారు.
సంగారెడ్డి జిల్లా ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతున్నది. ప్రభుత్వ మెడికల్ కళాశాల మరికొద్ది గంటల్లో అందుబాటులోకి రానున్నది. సీఎం కేసీఆర్ 2018 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు వైద్య కళాశాల మంజూరు చేసి, 35
Paddy procurement | ధాన్యం కొనుగోళ్లకు ఇబ్బంది లేకుండా అవసరమైన గన్నీ బ్యాగులను సమకూర్చుకోవాలని
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ పేర్కొన్నారు. మెదక్ కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో
రూ.882.18 కోట్లతో నిర్మించనున్న మెదక్-సిద్దిపేట జాతీయ రహదారి పనులను వెంటనే చేపట్టాలని సంబంధిత అధికారులను ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. ఈ రహదారికి అవసరమైన భూసేకరణ పనులను వెంటనే పూర్�
మెదక్ జిల్లా కేంద్రానికి రైలు రావడంతో రైల్వేస్టేషన్ సందడిగా మారింది. ఉదయం, సాయంత్రం వేళల్లో రైల్వేస్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నది. అంతేకాకుండా ప్రయాణికులు రైళ్ల కోసం ఎదురుచూస్తున్నారు.
వానకాలంలో రైతులు పండించిన ప్రతి గింజనూ మద్దతు ధరకు కొనేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. గతంలో ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం అనేక కొర్రీలు పెట్టిన విషయం తెలిసిందే. మోదీ సర్కారు సవాలక్ష అడ్డంకులు సృష�
మండలంలోని ఆయా గ్రామాలను కలుపుతూ వేసిన సీసీ రోడ్లు, తారురోడ్లు ఇప్పుడు హరితహారం చెట్లతో స్వాగతం పలుకుతున్నాయి. ఒకప్పుడు ఏ ఊరికి వెళ్లాలన్నా గుంతలు పడ్డరోడ్లు, రోడ్డుకు ఇరువైపులా కానరాని చెట్లు, ఎండకాలంల�