తెలంగాణ రాష్ట్ర సమితి పేరును ‘భారత్ రాష్ట్ర సమితి’గా మారుస్తూ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్కు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం లేఖ పంపడంతో పార్టీ శ్రేణుల్లో సందడి నెలకొంది. భారత్ రాష్ట్ర సమితిగా ఆమోదం పొంద
రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఆదర్శవంతమైన జిల్లా సమాఖ్య భవనం సిద్దిపేటలో నిర్మించుకోబోతున్నామని, సిద్దిపేట జిల్లా ఏర్పాటుతోనే ఇది సాధ్యమైందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పేర�
ఇంటి అరుగుపై కూర్చుని భో జనం చేస్తున్న మహిళపై కారు దూసుకొచ్చి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మహిళ మృతి చెందిన ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలోని రుద్రారం గ్రామంలో గురు వారం జరిగింది. ఎస్సై ప్రసాదరావు �
ఉపాధ్యాయుల మార్గదర్శనంలో విద్యాబుద్ధులు నేర్చుకున్న విద్యార్థులు తమ మేదస్సుకు పదును పెట్టారు. జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో తమదైన రీతిలో ఎగ్జిబిట్లు ప్రదర్శించి ఔరా అనిపించారు. సంగారెడ్డిలోని
ప్రభుత్వం నుంచి వేతనం తీసుకునేవారు అవినీతికి పాల్పడుతున్నారని తెలిస్తే పెండింగ్ బిల్లులకు డబ్బులు డిమాండ్ చేయడం, రిటైర్మెంట్ తర్వాత వచ్చే బెనిఫిట్ల కోసం ఇబ్బందికి గురిచేస్తే 1064 టోల్ ఫ్రీ నంబర్క�
శివంపేట మాజీ జడ్పీటీసీ స్వర్గీయ లక్ష్మారెడ్డి జ్ఞాపకార్థం ఈ నెల 13 నుంచి 23 వరకు నర్సాపూర్లో నిర్వహిస్తున్న వాలీబాల్ టోర్నమెంట్ను విజయవంతం చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారె�
మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పిలుపునిచ్చారు. గురువారం పోలీసులు ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలో ‘లింగ వివక్షత లేని సమాజం కోసం జాతీయ ఉద్యమం’ అనే కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భ
మండలంలోని గడిపెద్దాపూర్లో బుధవారం రాత్రి దొంగలు హల్చల్ చేశారు. తాళం వేసిన ఇండ్లనే లక్ష్యంగా ఎంచుకుని ఆరు ఇండ్లలో చోరీకి పాల్పడ్డారు. భారీగా బంగారు, నగదును అపహరించుకొనిపోయారు. ఈ ఘటన అల్లాదుర్గం పోలీస�
రైతులు యాసంగి సీజన్లో వ్యవసాయ బోరుబావుల వద్ద, చెరువు భూముల్లో ప్ర ధానంగా శనగ పంటను పండిస్తారు. నాలుగు నెలల పంట కాలంలో సరైన సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడు లు వస్తాయి. పూతదశలో పంటకు వివిధ రకాల చీడపీ�
డీసీఎం, ద్విచక్రవాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన మెదక్ పోలీస్స్టేషన్ పరిధిలోని పాతూరులో గురువారం జరిగింది. మెదక్ రూరల్ ఎస్సై మోహన్రెడ్డి కథనం ప్రకారం.. హవేళీఘనపూర్ మండలం శమ్నాపూర్ గ్రామానికి చ�
ఇన్వెస్టిగేషన్ కేసులను త్వరగా పూర్తి చేయాలని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసుల్లో తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యల గురించి జిల
ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించేందుకు కొన్ని నెలలుగా శిక్షణ పొందిన అ భ్యర్థులు రాత పరీక్షకు 186 మంది అర్హత సాధించారని ఎస్పీ రమణ కుమార్ తెలిపారు. గురువారం ప్రారంభమైన దేహదారుఢ్య పరీక్షలకు తొలిరోజు 600
మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆర్సీపురం డివిజన్లోని సాయినగర్కాలనీ బస్డిపో రోడ్డులో రూ.24 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు పనుల
చార్మినార్ గోల్డ్ మునఖ్ఖా.. అబ్బో ఇదేదో కొత్త డిష్ అని లొట్టలేసుకుంటే మాత్రం కొంపలంటుకుపోతాయి. అవును మీరు విన్నది నిజమే. గంజాయి అమ్మే కేటుగాళ్లు ఇప్పుడు రూటు మార్చారు. గంజాయి అమ్మకాలు పెంచుకునేందుకు �
మండల కేంద్రంలోని సద్గురు శబరిమాత 52వ వార్షిక మహోత్సవాలను బుధవారం నుంచి నిర్వహించడానికి ఆశ్రమ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉత్సవాలను బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు నిర్వహించనున్నా�