స్వరాష్ట్రం సాధించుకున్నాకే సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ బతుకమ్మను రాష్ట్ర పండగగా నిర్వహిస్తున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టడాన్ని రైతులు తమ సంపూర్ణ్ణ మద్దతును తెలియజేస్తున్నారు.
తెలంగా ణ కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా త్యజించిన మహనీయుడు తెలంగాణ స్ఫూర్తిప్రదాత కొండా లక్ష్మణ్ బాపూజీ అని మెదక్ అదననపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు.
అందోల్ నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధే కనబడుతున్నదని టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఎలాంటి అభివృద్ధి జరుగలేదని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రగల్బాలు పలుకుతున్నారని మీ
మెతుకు సీమ ప్రజల దశాబ్దాల కల సాకారమైంది. మెదక్-అక్కన్నపేట రైల్వేలైన్ నూతన మార్గంతో పాటు మెదక్-కాచిగూడ ప్యాసింజర్ రైలును శుక్రవారం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్
తెలంగాణ ప్రభుత్వం మెరుగైన విద్యావ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తున్నది. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు ఉన్నతమైన విద్యనందించేందుకు నూతన గురుకుల విద్యాలయాలను మంజూరు చేసింది. ఇందులో �
Talasani Srinivas yadav | సంక్షేమ పథకాల అమలులో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దళిత బంధు ద్వారా దళిత సమాజం అభ్యున్నతికి పాటుపడుతున్న ఏకైక రాష్ట్రం
మెదక్ జిల్లాలోని అక్కన్నపేట - మెదక్ 17 కిలోమీటర్ల రైల్వే లైన్ పనులు పూర్తయ్యాయని, వారం పదిరోజుల్లో కాచిగూడ నుంచి వయా అక్కన్నపేట మీదుగా మెదక్కు ప్యాసింజర్ రైళ్లు నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే ఇన్చా�
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ పండుగకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నది. ఆడబిడ్డలు సంతోషంగా పండుగ నిర్వహించుకోవాలన్న ఉద్దేశంతో సర్కారు కానుకగా ఏటా చీరలు పంపిణీ చేస్తున్నది. 18ఏ
అపర భగీరథుడికి ఆహ్వానం పలుకుతున్న ప్రజలు దేశంచూపు..కేసీఆర్ వైపు నదికి కొత్త నడక నేర్పిన అపర భగీరథుడు దేశం అబ్బురపర్చేలా పాలన సాగిస్తున్న రాజనీతిజ్ఞుడు సబ్బండవర్ణాల సంక్షేమమే ధ్యేయంగా పథకాల అమలు అనేక �