రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సంస్థ చైర్మన్, హైకోర్టు జడ్జి నవీన్రావు నారాయణపేట, ఆగస్టు 27 : ధనిక, పేద తారతమ్యం లేకుండా ప్రతి వ్యక్తికి సమాన న్యాయం అందించడమే న్యా య సేవా సదనం ముఖ్య ఉద్దేశమని రా ష్ట్ర ల�
కరువు నుంచి కాపాడే ప్రకృతి పండుగ బంజారాల సంస్కృతికి ప్రతీక తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు గిరిజన తండాల్లో తీజ్ సంబురాలు పెండ్లి కాని యువతులకు ప్రత్యేకం చివరి రోజు భక్తి శ్రద్ధలతో తీజ్ల నిమజ్జనం గ�
పెద్ద శంకరం పేట్ : తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. పెద్ద శంకర�
పాపన్నపేట,ఆగస్టు25 : మనస్థాపంతో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మొదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని పొడ్చన్పల్లిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ విజయ్కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
మెదక్ : కులం, మతమేదైనా పేదలందరూ తమ ఆత్మబంధువులేనని మంత్రి హరీశ్రావు అన్నారు. మెదక్ పట్టణంలో 500 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీశ్రావు, ఎంపీ ప్రభాకర్రెడ్డి,
మెదక్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సీఎం కేసీఆర్ విద్యా, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలకు ఉచితంగా విద్య, వైద్యం అందేలా చూస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే �
మెదక్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రక్తం పంచుకుని పుట్టిన సొంత తమ్ముడే అన్నను హతమార్చిన విషాదకర సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోచోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నర్సాపూర
పెద్దశంకరంపేట,ఆగస్టు15 : అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం గోపని వెంకటాపురంలో సోమవారం చోటు చేసుకుంది. పేట ఎస్ఐ బాలరాజు కథనం ప్రకారం.. మండల పరిధిలోని గోపని వ�
పాపన్నపేట, ఆగస్టు14 : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవానిమాత సన్నిధిలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత కొంత కాలంగా పెద్ద ఎత్తున వర్షాలు పడడం, వరదలు రావడం మూలంగా.. వనదుర్గామాత ఉత్సవ విగ్రహ�
శివంపేట, ఆగస్టు 14 : భగలాముఖి శక్తిపీఠం నిర్మాణంతో భవిష్యత్లో శివంపేట దివ్య క్షేత్రంగా మారనుందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా శివంపేటలో నిర్మిస్తున్న భగలాము�
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఫ్రీడం ర్యాలీలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాడలన్నీ త్రివర్ణ శోభితంగా మారాయి.
కులాలు, మతాల పేరిట కొన్ని శక్తులు ప్రజలను విడదీసే ప్రయత్నం చేస్తున్నాయని, రాజకీయాల కోసం ప్రజల మధ్య చిచ్చుపెట్టి లబ్ధిపొందేందుకు చూస్తున్నాయని, అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని ఆర్థిక,
వైభవంగా కొనసాగుతున్న వజ్రోత్సవాలు ఐదోరోజూ రక్షాబంధన్ సందర్భంగా వేడుకలు అనాథ బాలబాలికలకు కొత్త బట్టలు పంపిణీ రాఖీలను పంపిణీ చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఇంటింటికీ జాతీయ జెండాల అందజేత సీఎం కేసీఆ�
మెదక్ : మహిళా లబ్ధిదారులతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కల్యాణ �
ఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు జిల్లా పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో ఆదివారం ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించున్నారు. మెదక్ జిల్లాలో 2342 మంది ఎస్సై అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షకు హాజర�