జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ దవాఖాన ప్రసూతి సేవల్లో ఆదర్శంగా నిలుస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఏంసీహెచ్లో ఏర్పాటు చేసిన సమవేశంలో మెదక్ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైద�
ప్రజారోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా చేయూత ఇస్తున్నట్లు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు.
వ్యవసాయంలో యాంత్రీకరణ రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నది. ఆధునిక యంత్రాలు వస్తుండడంతో రైతులు ధీమాగా సాగుచేస్తున్నారు. కూలీల కొరత నుంచి యంత్రాలతో బయటపడుతున్నారు. మండలంలో ఇటీవల చెరుకు సాగు పెరిగింది. నీటి �
అయుత చండీ, అతిరుద్ర యాగాలతో సిద్దిపేట పునీతమైందని, ఇది చాలా అపురూపమైన అవకాశమని, సిద్దిపేట ప్రజలు అదృష్టవంతులని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. సిద్దిపేటలో నిర్వహిస్తున�
ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తిని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి పరామర్శించి, దవాఖానకు తరలించి ఉదారతను చాటుకున్న ఘటన మండలంలోని ఆవంచ గ్రామ సమీపంలో గురువారం జరిగింది. హత్నూరా మండలం మధిర గ్రామం లో జరిగిన ఒక
విద్యార్థిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ప్రతి సంవత్సరం ఇన్స్పైర్ అవార్డ్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. బావి పౌరులైన విద్యార్థులను బావి శాస్త్రజ్ఞులుగా తీర్చిదిద్దేంద
జిల్లాలో భారీ, మధ్య, చిన్ననీటి వనరుల కింద యాసంగి సాగుకు నీటిని విడుదల చేసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని నీటి పారుదలశాఖ అధికారులను సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించారు. గురువారం కలెక్ట�
మద్యం మత్తులో భార్యతో గొడవపడి ఇంట్లో నుంచి ఓ వ్యక్తి వెళ్లిపోయిన ఘటన తూప్రాన్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యావాపూర్ గ్రామానికి చెందిన బక్కని రవి (40) మద్యానికి బాన�
మూడు రోజుల క్రితం అదృశ్యమైన సురేశ్ ఆచూకీ లభ్యమైంది. గురువారం చిన్నశంకరంపేట పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి వివరాలు వెల్లడించారు
పాదచారులను వెనుకవైపు నుంచి ఆటో ఢీకొని ఇద్దరికి గాయాలైన ఘటన రామాయంపేట పోలీస్స్టేషన్ పరిధిలోని ఎస్బీఐ వద్ద గురువారం జరిగింది. ఎస్సై రాజేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లక్ష్మాపూర్ గ్రామానికి �
మాతాశిశు సంరక్షణకు కృషి చేస్తున్న మహిళా,శిశు సంక్షేమ శాఖలో కొలువులు భర్తీ కొనసాగుతున్నయి. ఇటీవల అంగన్వాడీ టీచర్లు, ఆయాలను ప్రభుత్వం నియమించింది. ఎన్నో ఏండ్ల నుంచి ఉద్యోగోన్నతికి ఎదురుచూసిన అంగన్వాడీ
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కొండపోచమ్మకు గంగమ్మ తరలిరాగా, రైతాంగానికి ఈయేడు యాసంగి పంట సాగుకు ఢోకాలేకుండా పోయింది. దీంతో దండిగా పంటలు పండుతున్నాయి. లక్షల ఎకరాలకు సరిపడే సాగునీటిని అందించాలనే దృఢ సంక�
అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో ఈ నెల 11 నుంచి 15 వరకు జరిగే జాతీయ స్థాయి ట్రాక్ సైక్లింగ్ పోటీలకు జిల్లా సైక్లింగ్ విద్యార్థులు ఎంపికైనట్లు అసోసియేషన్ అధ్య క్ష, కార్యదర్శులు శ్రీనివాసులు, వెంకటనర్సయ్య తె
59,079మందికి కంటి అద్దాల పంపణీ చేశారు. 30,851 మందిని చికిత్సలకు సిఫార్సు చేశారు. మెదక్ జిల్లాలో 4,39,316 మందికి కంటి పరీక్షలు చేసి, 61,695 మందికి కంటి అద్దాలు అందించారు. 13,246 మందికి చికిత్సల కోసం సిఫార్సు చేశారు. ఇక సంగారెడ్�
ఉమ్మడి మెదక్ జిల్లా బాల్బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ బాల్బ్యాడ్మింటన్ బాలుర, బాలికల జిల్లా జట్లను ఈ నెల 4న ఎంపిక చేయనున్నట్లు ఉమ్మడి మెదక్ జిల్లా బాల్బ్యాడ్మింటన్ అసోసియేషన్ �