మా ప్లాట్లను కబ్జా చేసి మళ్లీ లేఔట్ వేసి అమ్ముతున్నారని సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేశారు. గురువారం పటాన్చెరు మండలం రామేశ్వరంబండ గ్రామంలోని స్నేహ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్య�
కావాల్సిన బ్రాండ్ మద్యం తక్కువ ధరకు దొరుకుతుండడంతో మద్యం ప్రియులు ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తుంటారు. ఇదే అదనుగా భావించి గోవా మద్యాన్ని జహీరాబాద్ మీదుగా హైదరాబాద్కు నిత్యం తరలిస్తూ అక్రమ వ్యాపారానిక�
మండలంలోని తీగుల్నర్సాపూర్ ప్రసిద్ధ కొండపోచమ్మ దేవాలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. గురువారం ఆలయం వద్ద వేలం పాటు నిర్వహించగా, రూ.54.55లక్షల ఆదాయం సమకూరింది. సర్పంచ్ రజిరమేశ్, కొండపోచమ్మ దేవాలయ
సీఎం కేసీఆర్ ఆలోచనల నుంచి ఏర్పాటైన ములుగు ఉద్యానవన వర్సిటీ అచిరకాలంలోనే దేశంలో గొప్ప విద్యాసంస్థగా పేరుగాంచింది. పంటల ప్రయోగాలకు కేంద్రంగా మారింది. ఆధునిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ ఉద
తెలంగాణ సాధించుకొని ప్రభుత్వం బీఆర్ఎస్ పాలన చేపట్టాకే గిరిజన బతుకులు మారాయని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం సిర్గాపూర్లో ఎస్టీ గురుకులం పాఠశాల, కళాశాల నూతన భవన సముదాయాన్
తెలంగాణపై బీజేపీ సర్కారు కక్షసాధింపు ధోరణిని నిరసిస్తూ నేడు అన్ని జిల్లాకేంద్రాల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆధ్వర్యంలో రైతు మహాధర్నా చేపట్టనున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ క�
స్వయంభూగా వెలిసిన రేజింతల్ సిద్ధి వినాయకుడు భక్తులకు అభయహస్తం అందిస్తూ కొంగు బంగారంగా మారాడు. కోరిన కోర్కెలు తీరుస్తూ భక్తుల పాలిట ఇలవేల్పుగా మారాడు. స్వామి 223వ జయంతి ఉత్సవాలు ఈనెల 24వ తేదీ నుంచి 28 వరకు ఘన
మండ లానికి ఏడు గ్రామ పంచాయతీ భవనా లు మంజూరయ్యాయి. తెలంగాణ ప్రభు త్వం పరిపాలనా సౌలభ్యం కోసం నాలుగేండ్ల కింద అనుబంధ గ్రామాలు (ఆవాస ప్రాంతాలు), గిరిజన తండాలను నూ తన పంచాయతీలుగా ఏర్పాటు చేసింది.
కుల ధ్రువీకరణ పత్రం మార్చుకొని అంగన్వాడీ టీచర్ పోస్టుకు దరఖాస్తు చేసుకొని టీచర్గా బోరంచ అశ్విని అనే మహిళ ఎంపికైనట్లు మండలంలోని సీతారాంపూర్ గ్రామానికి చెందిన మహిళా సంఘం నాయకురాలు మాధవి కలెక్టర్క�
ఆ బడిలోని బాలికలు అక్షర సేద్యంతో పాటు వ్యవసాయం చేస్తున్నారు. పంటల సాగులో రసాయనిక ఎరువుల వినియోగంతో కలిగే ఎన్నో అనర్థాలపై బడిలో టీచర్ చెప్పిన పాఠాన్ని ఒంట పట్టించుకున్న ఆ బాలికలు, తమ విద్యాలయాన్నే వ్యవస
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్భగీరథ పథకం మునిపల్లి మండలంలో సత్ఫలితాలనిస్తున్నది. ఏండ్లుగా తాగునీటి ఎద్దడితో అవస్థలు పడుతున్న గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు తెలంగాణ సర్కార్ ప్రతి ఇంటి�
రోడ్డు ప్రమాదాల నివారణకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ, రాష్ట్ర రహదారుల ఇంజినీరింగ్ అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ రమేశ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్�
అప్పుల బాధ భరించలేక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెల్దుర్తి పోలీస్స్టేషన పరిధిలోని మాసాయిపేటలో శుక్రవారం జరిగింది. చేగుంట ఎస్సై2 పోచయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మాసాయిపేట గ్రామానికి చెందిన రజక పాపన�
సంగారెడ్డి జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్లో ఎనిమిది రోజులుగా ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలు శుక్రవారం కూడా కొనసాగాయి. జిల్లా ఎస్పీ రమణకుమార్ స్వయంగా దేహదారుఢ్య ప�