గజ్వేల్లోని మురికినీరు మెరుగ్గా మారుతున్నది. మురుగు నీటికి శాశ్వత పరిష్కారం లభిస్తున్నది. సీఎంకేసీఆర్ ప్రత్యేక చొరవతో రూ.100కోట్ల వ్యయంతో యూజీడీ ట్రీట్మెంట్ ప్లాంట్ను ప్రారంభించారు. డిసెంబర్ చివ�
తెలంగాణలో జరుగుతున్న అద్భుతమైన అభివృద్ధికి గజ్వేల్ పట్టణం మోడల్గా నిలుస్తుందని,సీఎం కేసీఆర్ ముందుచూపుతో ఇక్కడ నిర్మాణాలు చేపట్టారని నిజామాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ చిత్రమిశ్రా అన్నారు. సోమ�
ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిషరించాలని జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం మెదక్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల పరిషార �
మండలంలోని ఆర్.వెంకటాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ కార్యకర్త, రాయిలాపూర్ మాజీ సర్పంచ్ సీతగారి ఎల్లారెడ్డి మాతృమూర్తి సీతగారి మణెమ్మ (80)అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు.
Masaipet | మెదక్ జిల్లాలోని మాసాయిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం ఏడుపాయల నుంచి తూప్రాన్ వైపు వెళ్తున్న టాటా ఏస్ వాహనాన్ని వేగంగా దూసుకొచ్చిన
రాష్ట్ర ప్రభుత్వం అటవీ వెలుపల చెట్లను ప్రోత్సహించడంపై కీలక దృష్టి సారించింది. తెలంగాణలో అటవీ విస్తీర్ణాన్ని 24 శాతం నుంచి 33 శాతానికి పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించిన విషయం తెలిసిందే.
జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ దవాఖాన ప్రసూతి సేవల్లో ఆదర్శంగా నిలుస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఏంసీహెచ్లో ఏర్పాటు చేసిన సమవేశంలో మెదక్ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైద�
ప్రజారోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా చేయూత ఇస్తున్నట్లు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు.
వ్యవసాయంలో యాంత్రీకరణ రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నది. ఆధునిక యంత్రాలు వస్తుండడంతో రైతులు ధీమాగా సాగుచేస్తున్నారు. కూలీల కొరత నుంచి యంత్రాలతో బయటపడుతున్నారు. మండలంలో ఇటీవల చెరుకు సాగు పెరిగింది. నీటి �
అయుత చండీ, అతిరుద్ర యాగాలతో సిద్దిపేట పునీతమైందని, ఇది చాలా అపురూపమైన అవకాశమని, సిద్దిపేట ప్రజలు అదృష్టవంతులని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. సిద్దిపేటలో నిర్వహిస్తున�
ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తిని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి పరామర్శించి, దవాఖానకు తరలించి ఉదారతను చాటుకున్న ఘటన మండలంలోని ఆవంచ గ్రామ సమీపంలో గురువారం జరిగింది. హత్నూరా మండలం మధిర గ్రామం లో జరిగిన ఒక
విద్యార్థిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ప్రతి సంవత్సరం ఇన్స్పైర్ అవార్డ్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. బావి పౌరులైన విద్యార్థులను బావి శాస్త్రజ్ఞులుగా తీర్చిదిద్దేంద
జిల్లాలో భారీ, మధ్య, చిన్ననీటి వనరుల కింద యాసంగి సాగుకు నీటిని విడుదల చేసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని నీటి పారుదలశాఖ అధికారులను సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించారు. గురువారం కలెక్ట�
మద్యం మత్తులో భార్యతో గొడవపడి ఇంట్లో నుంచి ఓ వ్యక్తి వెళ్లిపోయిన ఘటన తూప్రాన్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యావాపూర్ గ్రామానికి చెందిన బక్కని రవి (40) మద్యానికి బాన�
మూడు రోజుల క్రితం అదృశ్యమైన సురేశ్ ఆచూకీ లభ్యమైంది. గురువారం చిన్నశంకరంపేట పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి వివరాలు వెల్లడించారు