జిల్లా కేంద్రం మెదక్లో దశాబ్దాల ఎదురుచూస్తున్న రైల్వే లైన్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు రెండు చోట్ల రైల్వే రేక్ పాయింట్లకు సెంట్రల్ ఫర్టిలైజర్స్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి లభించి�
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అతిథి అధ్యాపకుల నియామకానికి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. వారం రోజుల్లో ఆయా జిల్లాల వారీగా నియామకాలు పూర్తి కావాలని ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్
నిజాంపేట,జూలై21 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకంతో బాల్య వివాహలకు చెక్ పడిందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. గురువారం నిజాంపేట మండలానికి చెందిన 46 మంది లబ్ధిదారులకు
మెదక్ అర్బన్, జూలై19 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తల్లి మందలించిందని కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన జిల్లా కేంద్రంలోని ఫతేనగర్లో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు , కుటుంబీకులు తెలి�
మెదక్ జిల్లా ప్రజలకు రైలు ప్రయాణ సౌకర్యంతో పాటు రైతులు, వ్యాపారులు, రైస్మిల్లర్ల కోసం గూడ్స్ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం రేక్పాయింట్ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంత
అభివృద్ధి తమ ప్రభుత్వ ధ్యేయమని, ముఖ్యమంత్రి కేసీఆర్ సంగారెడ్డి పట్టణ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు.
నర్సాపూర్,జూలై18 : నూతన కోర్టు భవన నిర్మాణానికి కృషి చేస్తానని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి కూలిన కోర్టు ప్రదాన గోడను ఎమ్మెల్యే మదన్రెడ్డి సోమవార
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు చేరువ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందించేందుకు సర్కారు దవాఖానలు, పడకల సంఖ్య పెంచుతూ అందుబాటులోకి తీసుకువస్త�
ఉమ్మడి మెదక్ జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ అధ్యక్షుడు శ్రీహరి యాదవ్ సిద్దిపేట రూరల్, జులై 14 : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గొర్రె కాపరులు అప్రమత్తంగా ఉండాలని, గొర్రె, మేకలకు ఇది అ�
వర్షాలు తగ్గాలని మల్లన్న ఆలయంలో పూజలు చేర్యాల, జూలై 14 : వర్షాలు తగ్గాలని కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో గురువారం పూజలు నిర్వహించారు. ఆలయాల్లో పూజలు చేయా లని సీఎం కేసీఆర్ దేవాదాయశాఖ అధికారులు ఆదే
మెదక్ : గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని హవేళి ఘనపూర్ మండలం దూప్ సింగ్ తండాకు వెళ్లే బ్రిడ్జి కూలిపోయింది. విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్ రావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బ్రిడ్జిని
మెదక్ : అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, స్థానిక ప్రజా ప్రతినిధుల సహాయం తీసుకొని సహాయ కార్యక్రమాలు నిర్వహించాలని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, చెక్డ్యాంలు, వాగు లు, వంకలకు జలకళ సంతరించుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.