అందోల్ నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధే కనబడుతున్నదని టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఎలాంటి అభివృద్ధి జరుగలేదని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రగల్బాలు పలుకుతున్నారని మీ
మెతుకు సీమ ప్రజల దశాబ్దాల కల సాకారమైంది. మెదక్-అక్కన్నపేట రైల్వేలైన్ నూతన మార్గంతో పాటు మెదక్-కాచిగూడ ప్యాసింజర్ రైలును శుక్రవారం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్
తెలంగాణ ప్రభుత్వం మెరుగైన విద్యావ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తున్నది. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు ఉన్నతమైన విద్యనందించేందుకు నూతన గురుకుల విద్యాలయాలను మంజూరు చేసింది. ఇందులో �
Talasani Srinivas yadav | సంక్షేమ పథకాల అమలులో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దళిత బంధు ద్వారా దళిత సమాజం అభ్యున్నతికి పాటుపడుతున్న ఏకైక రాష్ట్రం
మెదక్ జిల్లాలోని అక్కన్నపేట - మెదక్ 17 కిలోమీటర్ల రైల్వే లైన్ పనులు పూర్తయ్యాయని, వారం పదిరోజుల్లో కాచిగూడ నుంచి వయా అక్కన్నపేట మీదుగా మెదక్కు ప్యాసింజర్ రైళ్లు నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే ఇన్చా�
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ పండుగకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నది. ఆడబిడ్డలు సంతోషంగా పండుగ నిర్వహించుకోవాలన్న ఉద్దేశంతో సర్కారు కానుకగా ఏటా చీరలు పంపిణీ చేస్తున్నది. 18ఏ
అపర భగీరథుడికి ఆహ్వానం పలుకుతున్న ప్రజలు దేశంచూపు..కేసీఆర్ వైపు నదికి కొత్త నడక నేర్పిన అపర భగీరథుడు దేశం అబ్బురపర్చేలా పాలన సాగిస్తున్న రాజనీతిజ్ఞుడు సబ్బండవర్ణాల సంక్షేమమే ధ్యేయంగా పథకాల అమలు అనేక �
రాష్ట్రవ్యాప్తంగా దంచికొట్టిన వర్షం పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు లోతట్టు ప్రాంతాలు జలమయం వాయుగుండంగా మారిన అల్పపీడనం నేడు పలు జిల్లాలకు వర్షసూచన హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్�
రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వానలకు నారాయణరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో జలవనరులు పొంగిపొర్లుతున్నాయి. నారాయణరావుపేటలోని పెద్దచెరువు, గుర్రాలగోంది గ్రామంలోని పెద్దరాయిని చెరువు, మాటిండ్ల గ్రామ
సమైక్య రాష్ట్రంలో సమస్యలతో సతమతమైన సదాశివపేట బల్దియాలో స్వరాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతుండడంతో పట్టణం కొత్తరూపును సంతరించుకుంటున్నది. బల్దియాలో �
“కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పదేండ్ల కింద చెరువులో నీళ్లు గుంజుకుపోయేవి. బోర్లు వేసి, మోటార్లు, ట్రాన్స్ఫార్మర్స్ పెట్టి చెరువులు నింపేవారమని, ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని కాలంతో పని లేకుండా,
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పిచడంతో పాటు ఆధార్ కార్డుకు అనుసంధానం చెయ్యాలని మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్హాల్లో
రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు చేరుతున్నాయని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని మానేపల్లి గ్రామంలో మానేపల్లి,