పాపన్నపేట, ఆగస్టు14 : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవానిమాత సన్నిధిలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత కొంత కాలంగా పెద్ద ఎత్తున వర్షాలు పడడం, వరదలు రావడం మూలంగా.. వనదుర్గామాత ఉత్సవ విగ్రహ�
శివంపేట, ఆగస్టు 14 : భగలాముఖి శక్తిపీఠం నిర్మాణంతో భవిష్యత్లో శివంపేట దివ్య క్షేత్రంగా మారనుందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా శివంపేటలో నిర్మిస్తున్న భగలాము�
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఫ్రీడం ర్యాలీలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాడలన్నీ త్రివర్ణ శోభితంగా మారాయి.
కులాలు, మతాల పేరిట కొన్ని శక్తులు ప్రజలను విడదీసే ప్రయత్నం చేస్తున్నాయని, రాజకీయాల కోసం ప్రజల మధ్య చిచ్చుపెట్టి లబ్ధిపొందేందుకు చూస్తున్నాయని, అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని ఆర్థిక,
వైభవంగా కొనసాగుతున్న వజ్రోత్సవాలు ఐదోరోజూ రక్షాబంధన్ సందర్భంగా వేడుకలు అనాథ బాలబాలికలకు కొత్త బట్టలు పంపిణీ రాఖీలను పంపిణీ చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఇంటింటికీ జాతీయ జెండాల అందజేత సీఎం కేసీఆ�
మెదక్ : మహిళా లబ్ధిదారులతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కల్యాణ �
ఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు జిల్లా పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో ఆదివారం ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించున్నారు. మెదక్ జిల్లాలో 2342 మంది ఎస్సై అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షకు హాజర�
ప్రభుత్వ బడులతో విద్యార్థులకు బంగారు భవిష్యత్ కలుగుతుందని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. శనివారం అహ్మదీపూర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్సార్ జయంతిని పురస్కర�
పెద్దశంకరంపేట,ఆగస్టు05 : మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ
మనోహరాబాద్, ఆగస్టు 05 : గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మనోహరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి ఎస్ఐ రాజుగౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్న�
పెద్దశంకరంపేట,ఆగస్టు04 : ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. గురువారం నారాయణఖేడ్ క్యాంపు కార్యాలయంలో ముగ్గురు లబ్ధిదారులకు సీఎం రిలీప్�
అజాగ్రత్త, నిర్లక్ష్యంతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని హైదరాబాద్ రేంజ్ డీఐజీ కమలాసన్రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి మెదక్ జిల్లా రామాయంపేటకు చేరుకున్న ఇండియన్ యూత్ సెక్యూర్
శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమి వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించుకున్నారు. మంగళవారం మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో మహిళలు పెద్ద ఎత్తున ఆలయాలు, పుట్టల వద్దకు వెళ్లి నాగదేవతకు పూజలు చేశారు. పసుపు, కుంకుమలత�
రామాయంపేట : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ప్రమాదాలు తగ్గుముఖం పడతాయని ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ కమలహాసన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్ ను
Minister Harish Rao | రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు మనోధైర్యాన్ని ఇచ్చి.. వారిని ఇంటికి పంపేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకున్నద�