కోహీర్, జూన్30 : ఈత చెట్ల పెంపకంతో గౌడన్నలకు ఆదాయం లభిస్తుందని ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు పేర్కొన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని మద్రి గ్రామంలో హరితహారం నిర్వహణలో భాగంగా ఎక్సైజ్
మెదక్ : మెదక్ జిల్లాలోని మాసాయిపేట మండలం అచ్చంపేట్, హకీంపేట్ గ్రామాలకు చెందిన పలువురు రైతుల భూములను జమునా హేచరీస్ ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ భూములకు సంబంధించిన పంచనామా పంపిణీ �
విద్యార్థులపైకి ట్రాక్టర్ దూసుకెళ్లడంతో ఇద్దరు దుర్మరణం చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మెదక్ జిల్లా రంగంపేటలో మంగళవారం చోటుచేసుకొన్నది. కొల్చారం ఎస్సై శ్రీనివాస్గౌడ్, ప్రత్యక్ష సాక్షుల �
రాజీమే రాజమార్గమని మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద అన్నా రు. ఆదివారం జిల్లా న్యాయస్థానముల సముదాయం లో ఆమె అధ్యక్షతన జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర�
పాపన్నపేట,జూన్26 : ఏడుపాయల వనదుర్గాభవాని మాత సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఏడుపాయలకు చేరుకొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిం�
బీజేపీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జమునా హేచరీస్ పరిశ్రమ పేరుతో మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట గ్రామాల పరిధిలో చేసిన భూకబ్జాతో పంట పొలాలను కోల్పోయిన బాధిత రైతులు పోరుబాటక
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. శనివారం పెద్దశంకరంపేటలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
హైదరాబాద్ : మేడ్చల్ జిల్లాలో పేలుడు కలకలం సృష్టించింది. బహదూర్పల్లిలోని ఓ కన్వెన్షన్ హాలు వద్ద బ్లాస్ట్ జరిగింది. కన్వెన్షన్ హాలులో డబ్బాను బయటకు తీసుకువస్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకున్నది. ప�
మండల కేంద్రమైన శివ్వంపేట త్వరలో వేదభూమిగా మారనున్నదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి అన్నారు. శివ్వంపేటలో భగలాముఖి శక్తిప
రామాయంపేట,జూన్24 : చెరువులో దూకి ఓ వృద్ధురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన ఓ యువకుడు ప్రాణాలకు తెగించి కాపాడిన సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట పట్ణణంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెల�
జగన్మోహన్రావు స్మారక రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నీలో మెదక్ విజేతగా నిలిచింది. మర్రి లక్ష్మణ్రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎమ్ఎల్ఆర్ఐటీ) కాలేజీ వేదికగా బుధవారం జరిగిన ఫైనల్లో మెదక్ 3 వ
పెద్దశంకరంపేట,జూన్21 : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం కోళ్లపల్లి గ్రామ శివారులో మంగళవారం చోటు చేసుకుంది. మంగళవారంపేట ఎస్ఐ బాలరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్�
చేగుంట,జూన్20 : చేగుంట పట్టణ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్, ఎంపీటీసీ అయిత వెంకటలక్ష్మి, సొసైటీ డైరెక్టర్ రఘురాములు ఆధ