కొల్చారం, ఆగష్టు 1 : మొక్కలు నాటడంతో పాటువ వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. కొల్చారం మండల పరిధిలోని కిష్టాపూర్ సమీపంలో హైవే రోడ్డు పక్కన సోమవారం జడ్పీటీసీ �
మెదక్ : మెదక్ రైల్వే స్టేషన్లో రైల్వే రేక్ పాయింట్ను వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, సహచర మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..దశాబ్దాల కల ఈరోజు ని�
ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా 33 మంది బాల కార్మికులకు విముక్తి కలిగించామని మెదక్ జిల్లా అదనపు ఎస్పీ బాలస్వామి అన్నా రు. ఆదివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్�
ఎరువులు, బియ్యం, ఇతర ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతుల కోసం మెదక్ రైల్వే స్టేషన్లో రేక్ పాయింట్ సిద్ధమైంది. నేడు మంత్రులు హరీశ్రావు, నిరంజన్రెడ్డి కార్యక్రమానికి హాజరై ప్రారంభించనుండగా, మెతుకు సీమకు గూ
మెదక్ : ఈత సరదా ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. మల్లన్న సాగర్ కాళేశ్వరం కాలువలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని నర్సాపూర్ మండలం తుజాల్పూర్ అర్జుతండాకు చెందిన కొర్ర రా�
పాపన్నపేట, జులై31 : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో భక్తులు రాజగోపురంలోనే పూజలు నిర్వహించారు. ఇటీవల కురిసిన వర్షాల మూలంగా ఆలయం ముందు నుంచి భారీ ఎత్తున మంజీర నది ప్రవహించిన సంగతి తెలి�
ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ పార్టీ లక్ష్యం పనిచేసే వారినే బీఎల్వోగా నియమించాలి ఆగస్టు 1న మెదక్లో రేక్ పాయింట్ ప్రారంభోత్సవం త్వరలో డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభించేందుక చర్యలు రూ.25 లక్షలతో గిరిజన పం
– సంగారెడ్డి కలెక్టర్ శరత్ సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 30: ఓటరు జాబితాను ఆధార్తో అనుసంధానం చేయాలని రాజకీయ పార్టీల నాయకులతో కలెక్టర్ డాక్టర్ శరత్ స్పష్టంచేశారు. శనివారం రాష్ట్ర ఎన్నికల అధికారి సూ�
ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానకాలంలో పంటలను కాపాడుకునేందుకు వాతావరణ శాఖ, వ్యవసాయ శాస్త్రవేత్తలు పలు సూచనలు, సలహాలు అందజేస్తున్నారు. పంటల రక్షణ కోసం రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప�
ఆగస్ట్టు 2న నర్సాపూర్లో వివిధ అభివృద్ధ్ది పనులకు శంకుస్థాపన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మదన్రెడ్డి నర్సాపూర్, జూలై 30 : నర్సాపూర్ మున్సిపల్ అభివృద్ధ్దికి నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే చిలు�
Ramayampet | రామాయంపేటలో (Ramayampet) విషాదం చోటుచేసుకుంది. కొడుకు మృతి తట్టుకోలేక ఓ తల్లి బలవన్మరణానికి పాల్పడింది. రామాయంపేటకు చెందిన వరలక్ష్మి, శివకుమార్
మెదక్ : మెతుకుసీమ ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతున్నది. రైల్వేలైన్ రాకపోకలు ఆగస్ట్ 1న తీరనున్నది. అదే రోజు రైల్వే రెక్ పాయింట్ ప్రారంభం కానుంది. ప్రత్యేక గూడ్స్ రైలులో ఎరువులు రానున్నాయి. ఈ మేరకు గురువారం మ
ఏ చెరువు చూసినా నిండుగా జలాలతో తొణికిసలాడుతున్నది. ఏ తటాకం అలుగు చూసినా మత్తడి దుంకుతున్నది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చెరువులు జలకళ సంతరించుకున్నాయి. దీంతో సాగునీట�