యాక్సిడెంట్ అంటే ఓ బైకో, కారో రోడ్డు మీద పడటం కాదు ఓ కుటుంబం రోడ్డున పడటం అని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మా
పల్లె, పట్టణ ప్రగతికి ప్రజలంతా జై కొడుతున్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ కార్యక్రమంతో తమ ప్రాంతాలు ఎంతో అభివృద్ధి సాధిస్తున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం సంగారెడ్డ
మెదక్ : జిల్లాలోని మాసాయిపేట పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం అదుపు తప్పి కారు బోల్తాపడింది. ఈ ఘటనలో కారులో ఉన్న చిన్నారి అద్విక (ఏడాదిన్నర వయ�
మెదక్ మున్సిపాలిటీ, జూన్ 13 : ప్రైవేట్ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈ నెల 16న జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఐటీఐలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి విజయ్కుమార్ సోమవారం ఒక ప్రక�
గ్రామాలు, పట్టణాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించడానికే ప్రభుత్వం ప్రగతి కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం 10వ రోజు గ్రామాల్లోని వార్డుల్లో, పట్టణాల్లోని కాలనీల్లో అధికారులు
వేసవి సెలవులు ముగియడంతో నేటి నుంచి విద్యాసంస్థలు ప్రారంభకానున్నాయి. మొదటి రోజు పాఠశాలలకు వచ్చేందుకు విద్యార్థులు ఉత్సాహంగా ఉన్నారు. ప్రైవేటు స్కూళ్లలో చదివే తమ పిల్లలకు తల్లిదండ్రులు పాఠ్యపుస్తకాలు, �
ప్రతి ముస్లిం తన జీవితకాలంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని షాదీఖానాలో హజ్ యాత్రకు వెళ్లే వారికి తర్పీయతి కార్యక్రమాన్ని ఏర్�
జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఇద్దరు క్రీడాకారుణులు ఎంపికైనట్లు ఉమ్మడి జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు పాశం శ్రీనివాస్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు
ఈ నెల 12న నిర్వహించే టెట్ పరీక్ష సజావుగా జరిగేలా ఏర్పా ట్లు చేయాలని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ అధికారులను ఆదేశించారు. ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు జరిగే మొదటి పేపర్కు 8,650 మంది అభ్యర్థులు, మధ్యాహ్నం 2:30 నుంచి స�
మెదక్ రూరల్, జూన్07 : దళితుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి దళితబంధు పథకం ద్వారా కుటుంబానికి రూ.10లక్షల ఆర్ధిక సాయం కేసీఆర్ ప్రభుత్వం అందజేస్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు
మెదక్ : రెండు బైకులు ఢీ కొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన నార్సింగి మండల శివారులోని 44వ జాతీయ రహదారి పై చోటు చేసుకుంది. మృతుడు చిన్న శంకరంపేట మండలంలోని మీర్జాపల్లి గ్రామానికి చెందిన ర్యాల స�
పర్యావరణాన్ని రక్షించి, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పుర
రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని జిల్లా సివిల్ సప్లయ్ డీఎం హరీశ్ అన్నారు. ఆదివారం మిరుదొడ్డి మండలంలోని కొండాపూర్, అందె, అల్వాల గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా
పచ్చిరొట్ట ఎరువులతో సాగును పెంచుకోవాలి రాష్ట్రంలో వరి తక్కువగా పండించే జిల్లా సంగారెడ్డి పత్తి, కంది, ఆముదం పంటలు అధికంగా పండించాలి రైతు సంక్షేమానికి అనేక పథకాలు అమలు ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీ�