ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు చేరువ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందించేందుకు సర్కారు దవాఖానలు, పడకల సంఖ్య పెంచుతూ అందుబాటులోకి తీసుకువస్త�
ఉమ్మడి మెదక్ జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ అధ్యక్షుడు శ్రీహరి యాదవ్ సిద్దిపేట రూరల్, జులై 14 : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గొర్రె కాపరులు అప్రమత్తంగా ఉండాలని, గొర్రె, మేకలకు ఇది అ�
వర్షాలు తగ్గాలని మల్లన్న ఆలయంలో పూజలు చేర్యాల, జూలై 14 : వర్షాలు తగ్గాలని కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో గురువారం పూజలు నిర్వహించారు. ఆలయాల్లో పూజలు చేయా లని సీఎం కేసీఆర్ దేవాదాయశాఖ అధికారులు ఆదే
మెదక్ : గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని హవేళి ఘనపూర్ మండలం దూప్ సింగ్ తండాకు వెళ్లే బ్రిడ్జి కూలిపోయింది. విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్ రావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బ్రిడ్జిని
మెదక్ : అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, స్థానిక ప్రజా ప్రతినిధుల సహాయం తీసుకొని సహాయ కార్యక్రమాలు నిర్వహించాలని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, చెక్డ్యాంలు, వాగు లు, వంకలకు జలకళ సంతరించుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
ఎనిమిదో విడత హరితహారం కార్యక్రమం జిల్లాలో ముమ్మరంగా సాగుతున్నది. ఈసారి 40లక్షల మొక్కలు నాటడం లక్ష్యం కాగా, ఆ దిశగా అధికార యంత్రాంగం కృషిచేస్తున్నది. ఇప్పటికే శాఖల వారీగా లక్ష్యాలను నిర్దేశించింది. తేలిక�
ఈ నెల 15 నుంచి రెవె న్యూ సదస్సులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, కలెక్టర్ను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ మాట్లాడుత�
ప్రధాని మోదీ డబుల్ ఇంజిన్ తెలంగాణలో పనిచేయదని.. ఇక్కడ కేసీఆర్ ఇంజిన్ మాత్రమే నడుస్తదని మెదక్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బీజేపీ ప్రభుత్వం పెంచిన
వంట గ్యాస్ ధరల పెంపుపై ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తాయి. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు తెలిపారు.