మండల కేంద్రమైన శివ్వంపేట త్వరలో వేదభూమిగా మారనున్నదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి అన్నారు. శివ్వంపేటలో భగలాముఖి శక్తిప
రామాయంపేట,జూన్24 : చెరువులో దూకి ఓ వృద్ధురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన ఓ యువకుడు ప్రాణాలకు తెగించి కాపాడిన సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట పట్ణణంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెల�
జగన్మోహన్రావు స్మారక రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నీలో మెదక్ విజేతగా నిలిచింది. మర్రి లక్ష్మణ్రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎమ్ఎల్ఆర్ఐటీ) కాలేజీ వేదికగా బుధవారం జరిగిన ఫైనల్లో మెదక్ 3 వ
పెద్దశంకరంపేట,జూన్21 : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం కోళ్లపల్లి గ్రామ శివారులో మంగళవారం చోటు చేసుకుంది. మంగళవారంపేట ఎస్ఐ బాలరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్�
చేగుంట,జూన్20 : చేగుంట పట్టణ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్, ఎంపీటీసీ అయిత వెంకటలక్ష్మి, సొసైటీ డైరెక్టర్ రఘురాములు ఆధ
యాక్సిడెంట్ అంటే ఓ బైకో, కారో రోడ్డు మీద పడటం కాదు ఓ కుటుంబం రోడ్డున పడటం అని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మా
పల్లె, పట్టణ ప్రగతికి ప్రజలంతా జై కొడుతున్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ కార్యక్రమంతో తమ ప్రాంతాలు ఎంతో అభివృద్ధి సాధిస్తున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం సంగారెడ్డ
మెదక్ : జిల్లాలోని మాసాయిపేట పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం అదుపు తప్పి కారు బోల్తాపడింది. ఈ ఘటనలో కారులో ఉన్న చిన్నారి అద్విక (ఏడాదిన్నర వయ�
మెదక్ మున్సిపాలిటీ, జూన్ 13 : ప్రైవేట్ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈ నెల 16న జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఐటీఐలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి విజయ్కుమార్ సోమవారం ఒక ప్రక�
గ్రామాలు, పట్టణాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించడానికే ప్రభుత్వం ప్రగతి కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం 10వ రోజు గ్రామాల్లోని వార్డుల్లో, పట్టణాల్లోని కాలనీల్లో అధికారులు
వేసవి సెలవులు ముగియడంతో నేటి నుంచి విద్యాసంస్థలు ప్రారంభకానున్నాయి. మొదటి రోజు పాఠశాలలకు వచ్చేందుకు విద్యార్థులు ఉత్సాహంగా ఉన్నారు. ప్రైవేటు స్కూళ్లలో చదివే తమ పిల్లలకు తల్లిదండ్రులు పాఠ్యపుస్తకాలు, �
ప్రతి ముస్లిం తన జీవితకాలంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని షాదీఖానాలో హజ్ యాత్రకు వెళ్లే వారికి తర్పీయతి కార్యక్రమాన్ని ఏర్�
జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఇద్దరు క్రీడాకారుణులు ఎంపికైనట్లు ఉమ్మడి జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు పాశం శ్రీనివాస్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు
ఈ నెల 12న నిర్వహించే టెట్ పరీక్ష సజావుగా జరిగేలా ఏర్పా ట్లు చేయాలని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ అధికారులను ఆదేశించారు. ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు జరిగే మొదటి పేపర్కు 8,650 మంది అభ్యర్థులు, మధ్యాహ్నం 2:30 నుంచి స�
మెదక్ రూరల్, జూన్07 : దళితుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి దళితబంధు పథకం ద్వారా కుటుంబానికి రూ.10లక్షల ఆర్ధిక సాయం కేసీఆర్ ప్రభుత్వం అందజేస్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు