రాష్ట్రంలో విభిన్న వాతావరణం 26వ తేదీ వరకు వర్ష సూచన వచ్చే 5 రోజులు అధిక ఎండలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని విభిన్న వాతావరణం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తు�
ఈస్టర్ పండుగను పురస్కరించుకుని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ మహా దేవాలయంలో(చర్చి) ఆదివారం తెల్లవారు జామున నుంచి ఈస్టర్ వేడుకలు కనుల పండుగా ప్రారంభమయ్యాయి. గుడ్ ఫ్రైడే రోజు శిలువపై అవుసులు బాసిన యేస�
పాపన్నపేట,ఏప్రిల్17 : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవానిమాత ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవుదినం కావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. భక్తులు
మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 17 : ఈస్టర్ పండుగను పురస్కరించుకుని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ చర్చిలో ఆదివారం తెల్లవారు జామున 4.30 గంటల నుంచి ఈస్టర్ వేడుకలు కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. గుడ్ ఫ్రైడే �
మెదక్ : జిల్లా పర్యటనలో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు టేక్మాల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. శనివారం రాత్రి ఓ మహిళకు సాధారణ ప్రసవం జరిగిందని స్థానిక నే
మెదక్ : దేశంలో పేదరికం పెరగడానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలే కారణం అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఫైర్ అయ్యారు. ఏం ముఖం పెట్టుకొని తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాత్రలు చేస్తున్
తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ప్రాణదాత. ఒక వైపు ప్రాణాలు నిలిపే వాక్సిన్లను హైదరాబాద్ కేంద్రంగా తయారు చేస్తున్నాం. బల్క్డ్రగ్స్కి తెలంగాణ కేంద్రం, ఇప్పుడు మెడికల్ ఎక్యూప్మెంట్లు తయారు చేసి ప్రాణాలు కా
దశాబ్దాలుగా వెనుకబడిన వర్గాలుగా ముద్రపడి ఆర్థికంగా ఎదిగే అవకాశాలు కనుచూపుమేర కానరాక డీలా పడేవారు. యువతరంలో ఎన్నో రకాల ఐడీయాలు ఉన్నా ఆర్థిక మద్దతు ఇచ్చేవారు కరువయ్యారు. ప్రతిభ ఉన్న పెట్టుబడి లేక ఆర్థిక �
పర్యాటక ప్రాంతంగా జహీరాబాద్ అభివృద్ధి చెంది పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటున్నది. నియోజకవర్గంలో కేతకీ సంగమేశ్వరస్వామి దేవాలయం, సిద్ధివినాయక దేవాలయాలు ప్రసిద్ధి చెందినవి. ఝరాసంగంలో ఉన్న కేతకీ సంగమేశ్వర
మెదక్ : రైతుల సంక్షేమం, రైతాంగాన్ని కాపాడుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనేందుకు ముందుకు రాకపోయినా రైతుల స
మా గ్రామంలో స్థాపించబోతున్న క్లియో ఫార్మా మందుల కంపెనీ మాకొద్దంటూ గ్రామస్తులు, రైతులు సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్లో నిర్మించబోయే క్లియో ఫార్మా కం�
అట్టడుగు వర్గాల అభ్యున్నతికి, స్త్రీ విద్య, లింగసమానత్వం కోసం కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు జ్యోతిబాఫూలే అని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకెళ్లాలని మెదక్ కలెక్టర్ హరీశ్, సంగారెడ�
మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 10 : మెదక్ చర్చిలో ఆదివారం మట్టల పండుగను చర్చి ప్రెసిబేటరీ ఇన్చార్జీ ప్రేమ్సుకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచే వేలాది మంది భక్తులు తరలి రావడంత�
మెదక్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ కొన్న సంఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మెదక్ మండలం మాచవరం వద్ద చోటు చేసుకుంది. కాగా, సంగారెడ్డి పర్యటన ముగించుకొ
రైతుల పక్షాన కేంద్రంలోని బీజేపీపై టీఆర్ఎస్ పోరాటం కొనసాగుతున్నది. అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లను కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకురాకపోవడంతో వారి పక్షాన టీఆర్ఎస్ పోరాటం చేపట