పచ్చదనం, పారిశుధ్యం, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, నర్సరీల నిర్వహణ తదితర అంశాల్లో పల్లెలు ఆదర్శంగా మారాయని, బల్దియాల్లో సైతం ఈ మార్పు జరిగి పట్టణాల రూపురేఖలు పూర్తిగా మారాలని ఆర్థ్ధిక, వైద్య ఆరోగ్య శా�
కొత్తగా మత్స్య పారిశ్రామిక సొసైటీలు ఏర్పాటు చేసి సభ్యత్వాలు ఇవ్వాలని ఎన్నో ఏండ్ల నుంచి మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారని, గత ప్రభుత్వాలు వారిని పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్ ఒక్కరే మత్స్యకారుల సమస�
జిల్లావ్యాప్తంగా ప్రాథమిక ఆరో గ్య కేంద్రాల్లో కుష్టు వ్యాధి నమోదు కేసులను గుర్తించాలని, వ్యాధిగ్రస్తుల వివరాల నమోదుపై ప్రత్యేక శ్రద్ధ్ద తీసుకోవాలని వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి జిల్లా అదనపు సంచాలకుడు �
సిద్దిపేట : ఉమ్మడి మెదక్ జిల్లాలో నూతన మత్స్య పారిశ్రామిక సొసైటీలు ఏర్పాటు చేస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. గురువారం హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో మత్స్య శాఖ అధికారుల సమావే�
పల్లె, పట్టణ ప్రగతి, ధాన్యం సేకరణ, తెలంగాణ ఆవిర్భావ వేడుకలపై సీఎం కేసీఆర్ హైదరాబాద్లోని ప్రగతి భవన్లో బుధవారం సమీక్ష నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు
నర్సాపూర్,మే18 : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టనుందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి పేర్కొన్నారు. నర్సాపూర్ మండలం పెద్దచింతకుంట జిల్లా పరిషత్�
పొగాకు రహిత జిల్లాయే లక్ష్యంగా ఆయా శాఖల అధికారులు పని చేయాలని సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో నేషనల్ టొబాకో కంట్రోల్ �
పత్తి క్వింటాలుకు పదివేల ధర పలుకుతుండడంతో అధికశాతం అన్నదాతలు వచ్చే వానకాలం సీజన్లో పత్తిసాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో జహీరాబాద్ డివిజన్ పరిధిలో ఈసారి సాగు విస్తీర్ణం గతేడాదితో పోలిస్తే 25 నుం�
కరోనా నీడలు వీడకముందే మరో కొత్త వైరస్ అలజడి సృష్టిస్తోంది. ప్రస్తుతం దానిని ‘టమాటా ఫ్లూ’ గా పిలుస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగు రాష్ర్టాల్లో ఈ టమాట ఫ్లూ ఆనవాలు కనిపించకపోయినప్పటికీ ప్రజల్లో ఒక ఆందోళనకర
గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థులను అన్ని రంగాల్లో రాణించే విధంగా ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. క్రీడల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు సమ్మర్ క్యాంపులను నిర్వహిస్తున్నది. సిద్దిపేట జిల్�
జీహెచ్ఎంసీ భారతీనగర్ డివిజన్లోని ఎల్ఐజీలో రూ.3 కోట్లతో చేపడుతున్న మోడల్ రైతుబజార్ పనులు చకచకా సాగుతున్నాయి. మొత్తం నాలుగు షెడ్లు నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా, మూడు షెడ్ల పనులు పూర్తయ్యాయి. ఇంటర్న�
మెదక్ మున్సిపాలిటీ, మే 15 :భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్అంబేద్కర్ జీవితం అందరికీ ఆదర్శం. ఆంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా క�
పాపన్నపేట, మే15 : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవానీ మాత సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి పెద్ద సంఖ్యలో నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి ఏడుపాయల చేరుకున్న భక్తులు మంజీరా నదిలోని వివిధ పాయలలో పుణ్యస�
రామాయంపేట, మే 15 : మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల పెద్దమ్మ దేవాలయంలో దుండగులు శనివారం అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామంలోని పెద్దమ్మ దేవాలయంలో గుర్తు తెలియని దుండగలు
రాష్ట్రంలో చేపడుతున్న ధాన్యం సేకరణ పనులను దేశంలోనే అత్యున్నతంగా ఉందని, రాష్ట్ర ఆహార కార్పొరేషన్ చైర్మన్ తిరుమల్రెడ్డి అన్నారు. శనివారం తూప్రాన్, రామాయంపేట మండలాల్లో ఆహార కమిటీ సభ్యులతో కలిసి ఆయన ప�