మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది.. అందివచ్చిన అవకాశాన్ని చేజారనీయకండి.. ఒక తపస్సులా చదవి ఉద్యోగం సాధించాలి.. ఉద్యోగ సాధనే లక్ష్యంగా ముందుకు సాగాలి అని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. శుక్రవారం మ�
హైదరాబాద్ కోఠిలోని ప్రభుత్వ చెవి, ముక్కు, గొంతు వ్యాధుల దవాఖానలో అరుదైన శస్త్ర చికిత్సను నిర్వహించి పదేళ్ల బాలుడికి పునరుజ్జీవం పోశారు. ఈ మేరకు గురువారం దవాఖానలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దవాఖా�
పాపన్నపేట, మే12 : జీవితంపై విరక్తి చెంది ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొత్తలింగాయపల్లి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై విజయ్కుమార్ సమాచారం మేరకు.
ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలని మెదక్ కలెక్టర్ హరీశ్ అధికారులను ఆదేశించారు. బుధవారం మనోహరాబాద్ మండలం దండుపల్లి, తూప్రాన్ మండలం యావాపూర్, మండల కేంద్రమైన మాసాయిపేటలో కొనుగోలు కేంద్రాలు, �
తెలంగాణ వైద్య సేవలు ఉత్తమమైనవని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు పట్టణంలోని ఏరియా దవాఖానలో రూ.50 లక్షలతో ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నాస్టిక్ హబ్ను పటాన్చెరు ఎమ్మెల్యే గూ�
వడ్ల కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వరి కోతలు ఊపందుకోవడంతో అధికారులు ధాన్యం సేకరణ వేగవంతం చేస్తున్నారు. ఇటీవల వర్షాలు కురిసి అక్కడక్కడ ధాన్యం తడిసింది. ప్రభుత్వం ఆదేశాలతో అధికారులు తడిసిన ధాన్యాన్
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే పంటను విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని సంగారెడ్డి, మెదక్ జిల్లాల జడ్పీచైర్పర్సన్లు మంజుశ్రీ, హేమలత రైతులకు సూచించారు. సోమవారం చౌటకూరు, పుల్కల్
జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రమైన బొంతపల్లి భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో శిఖర కలశ ప్రతిష్ఠాపనోత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. బొంతపల్లి-వీరన్నగూడెంలోని వీరభద్ర ఆలయం ప్రాంగణంలో ఆద�
మెదక్ మున్సిపాలిటీ, మే 8 : జిల్లా కేంద్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 8 నుంచి 20 వార్డుల్లో పట్టణ ప్రగతి నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధ�
బడుల బాగుకోసం తొలి అడుగులు పడుతున్నాయి. విద్యావిధానంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే మెదక
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మెదక్ జిల్లావ్యాప్తంగా 31 పరీక్ష కేంద్రాల్లో ప్రథమ సంవత్సరం 7,418 మందికి 6,948 మంది విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి సత్�
మానవ తప్పిదాలతో 91 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ సందీప్ శాండిల్య అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మెదక్, సంగారె
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ‘మన ఊరు-మన బడి’ పనుల వేగాన్ని పెంచాలని సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శు�
మెదక్ : మెదక్ జిల్లా రామాయంపేట మండలం డి.ధర్మారం గ్రామంలో మైసమ్మ గుట్ట వద్ద ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. డి. ధర్మారం గ్రామానికి చెందిన బాజా నందు (28) హత్యకు గురయ్యాడన�