మెదక్ : ఏడుపాయల దుర్గామాతకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి హరీశ్ రావు పట్టువస్త్రాలు సమర్పించి మహాశివరాత్రి జాతర ఉత్సవాలను ప్రారంభించారు. అంతకు ముందు ఆలయ పూజారులు మంత్రికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలిక�
మనోహరాబాద్, ఫిబ్రవరి 28 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్షాక్తో కౌలు రైతు మృతి చెందిన సంఘటన మనోహరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి ఎస్ఐ రాజుగౌడ్ తెలిపిన వివరాల
కొల్చారం, ఫిబ్రవరి 28 : ఎదురుగా వస్తున్న బైక్ను కారు ఢీకొట్టిన సంఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం మధ్యాహ్నం కొల్చారం పొలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కొల్చారం ఎస్సై శ్రీనివాస్గౌడ్, ప్ర�
మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 24 : భవిష్యత్ సౌరశక్తిదేనని.. సౌరశక్తిని వినియోగించుకోవాలని సోలార్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ముంబై ఐఐటీ ప్రొఫెసర్ డాక్టర్ చేతన్ సింగ్ సోలంకి అన్నారు. ఆచార్య సోలంకి 2020లో ప్రార�
నిజాంపేట,ఫిబ్రవరి20 : గిరిజన తండాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని నగరం తండాలో నిర్వహించిన సేవాలాల్ మహరాజ్ విగ్రహ ప్రతిష్టాపన
నిజాంపేట,ఫిబ్రవరి16 : చెరువులోకి దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం నిజాంపేటలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంపేటకు చెందిన ఎర్రం నర్సవ్వ (55) కుటుంబ విషయంలో సమస్యలు,గత కొంత క�
నర్సాపూర్,ఫిబ్రవరి14 : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా నర్సాపూర్ మండల పరిధిలోని సీతారాంపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే మదన్రెడ్డి సమక్షంలో సోమవారం టీఆర్ఎస
మెదక్, ఫిబ్రవరి 9 : గత సంవత్సరం నవంబర్ 2వ తేదీన మెదక్ జిల్లా సరిహద్దులోని కాళ్లకల్ వద్ద ఆల్ఫోజోమ్ విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద రూ.26లక్షల 55వేలు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎక్సైజ�
Rythu Bandhu celebrations | సంగారెడ్డి జిల్లాలో తొలిసారిగా రైతుబంధు పథకం అందుకున్న రైతులు సంబురంగా ఉన్నారు. తొలిసారిగా తమ ఖాతాల్లో డబ్బులు జమ కావడంతో సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. జిల్లాలో ఈ యాసంగి సీజన్క�
Farmers joy with Rythu Bandhu | రైతుబంధు సంబురం కొనసాగుతున్నది. రెండో రోజూ బుధవారం అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అయ్యింది. ‘ఎవుసం చేయాలంటే సావుకారి దగ్గరికెళ్లి అప్పు తీసుకుని లాగోడికి పెట్టుబడులు పెట్టేవాళ్లం.. సీఎం
Harish Rao | నైతిక విలువల రాజకీయాలకు ప్రతిరూపం భూపాల్రెడ్డి అని ఆర్థిక,వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపా