మా గ్రామంలో స్థాపించబోతున్న క్లియో ఫార్మా మందుల కంపెనీ మాకొద్దంటూ గ్రామస్తులు, రైతులు సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్లో నిర్మించబోయే క్లియో ఫార్మా కం�
అట్టడుగు వర్గాల అభ్యున్నతికి, స్త్రీ విద్య, లింగసమానత్వం కోసం కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు జ్యోతిబాఫూలే అని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకెళ్లాలని మెదక్ కలెక్టర్ హరీశ్, సంగారెడ�
మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 10 : మెదక్ చర్చిలో ఆదివారం మట్టల పండుగను చర్చి ప్రెసిబేటరీ ఇన్చార్జీ ప్రేమ్సుకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచే వేలాది మంది భక్తులు తరలి రావడంత�
మెదక్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ కొన్న సంఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మెదక్ మండలం మాచవరం వద్ద చోటు చేసుకుంది. కాగా, సంగారెడ్డి పర్యటన ముగించుకొ
రైతుల పక్షాన కేంద్రంలోని బీజేపీపై టీఆర్ఎస్ పోరాటం కొనసాగుతున్నది. అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లను కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకురాకపోవడంతో వారి పక్షాన టీఆర్ఎస్ పోరాటం చేపట
మనోహరాబాద్, ఏప్రిల్ 04 : చెరువులో పడి ఓ మహిళ గల్లంతైన సంఘటన మనోహరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి ఎస్ఐ రాజుగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.మనోహరాబాద్ మండలం కూచారం గ్రామాని�
పాపన్నపేట, మార్చి29 : ట్రాక్టర్ బోల్తాపడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కొడుపాక గ్రామ శివారులో మంగళవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. పాపన్నపేట మండల పరిధిలోని కొడుపాక గ్రామానికి చెం�
నర్సాపూర్, మార్చి 27 : డీసీఎం, ఆటో ఢీ కొనడంతో ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన నర్సాపూర్ మండల పెద్దపెద్దచింతకుంట గ్రామ సమీపంలోని ప్రదాన రహదారిపై చోటుచేసుకుంది. ఎస్ఐ గంగరాజు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇల�
విభిన్నంగా నూతన వ్యవసాయ విధానం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్న రైతు రామాయంపేట రూరల్, మార్చి 22 : రైతులు పంట మార్పిడిపై ఆసక్తి చూపుతున్నారు. విభిన్న రకాలుగా నూతన విధానాలతో వ్యవసాయం చేస్తున్నారు. అయితే ఓ రైతు �
దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రభుత్వం అమలు చేసి, పేదింటి ఆడపడుచులకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని ఖాజీపల్లి,
మెదక్రూరల్, మార్చి 15 : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్తో పూరిగుడిసె దగ్ధమైన ఘటనలో మంటల్లో చిక్కుకొని భార్య సజీవదహనం కాగా తండ్రీ, కొడుకులు తీవ్ర గాయాలై దవాఖానలో చికిత్స పొందుతున్న ఘటన
6 నుంచి 10వ తరగతి వరకు బోధన ప్రైవేటుకు దీటుగా నిజాంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల వివిధ గ్రామాల నుంచి వస్తున్న విద్యార్థులు మొత్తం సంఖ్య 372 మంది ‘మన ఊరు – మనబడి’కి ఎంపిక తల్లిదండ్రుల హర్షాతిరేకాలు నిజాంపేట, ఫిబ
మెదక్ : రజకుల కోసం తెలంగాణలోని 33 జిల్లాల్లో రెండేసి కోట్లతో మాడ్రన్ ధోబీఘాట్లు నిర్మిస్తాం. వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూ ర్తితో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి సాధించించారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర�
మెదక్ : జిల్లా పర్యటనలో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మెదక్ పట్టణంలో రూ.4. కోట్ల 20 లక్షలతో నిర్మించనున్న గిరిజన గురుకుల బాలికల పాఠశాల, కళా