మాసాయిపేట | మాసాయిపేట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని రమంతాపూర్ వద్ద ట్రాక్టర్ను బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు.
నిజాంపేట, సెప్టెంబర్1౩: రైతుల ప్రగతికే ప్రభుత్వం రైతు వేదిక భవనాలను ఏర్పాటు చేసిందని జిల్లా వ్యవసాయ అధికారి పరశురాంనాయక్ అన్నారు. సోమవారం ఆయన మండల ఏవో సతీశ్తో కలిసి మండలంలోని కల్వకుంటలో రైతులు సాగు చ�
-వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్లు రమేశ్, ప్రతిమసింగ్ మెదక్, సెప్టెంబర్ 13: జిల్లాలో గణేశ్ నిమజ్జనం శాంతియుత వాతావరణంలో సజావుగా జరిగేలా అధికారులందరూ సమష్టిగా కృషి చేయాలని జిల్లా అదనపు �
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మెదక్, సెప్టెంబర్ 13 : టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలని, 2001లో సీఎం కేసీఆర్ పార్టీని స్థాపించి గులాబీ జెండాను చేతపట్టుకొని యావత్తు తెలంగాణను ఏకం చేసి
హోటల్ గదిలో వైద్యుడు చంద్రశేఖర్ ఆత్మహత్య | కూకట్పల్లిలోని ఓ హోటల్ గదిలో ఆర్ చంద్రశేఖర్ అనే వైద్యుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన స్వస్థలం మెదక్. చంద్రశేఖర్ స్థానికంగా చిన్న పిల్లల వైద్యుడిగా పని చే�
Medak |కూతురుతో కలిసి తాళ్లతో కట్టుకొని చెరువులోకి దూకిన దంపతులు.. ఇద్దరు మృతి | మెదక్ మండలం బొల్లారంలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. కూతురుతో కలిసి దంపతులు తాళ్లతో కాళ్లు, చేతులు కట్టుకొని చెరువులో దూకి ఆత్�
రవి గాంచని చోటును సైతం దృశ్యీకరణ శాసన మండలి ప్రొటెం స్పీకర్ భూపాల్రెడ్డి కలెక్టరేట్లో ఘనంగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం పాల్గొన్న కలెక్టర్ హనుమంతరావు, ఎస్పీ, ప్రజప్రతినిధులు సంగారెడ్డి కలెక్టరేట్: వం
పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి ఎమ్మెల్యే సీడీపీ నుంచి 40శాతం నిధులు పాఠశాలలకు ప్రతి ఎమ్మెల్యే ఏటా రూ.2 కోట్లతో పాఠశాలల్లో పనులు సంగారెడ్డి (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠ�
మెదక్ మున్సిపాలిటీ: ప్లాస్టిక్ రక్కసితో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతొంది. ఏక కాలంలో వినియోగించి పారేసే వ్యర్థాలతో జీవరాశులుకు నష్టం కలుగుతోంది. వాడుతున్న ప్లాస్టిక్లో 9 శాతం రీసైక్లింగ్ అవుతుండగా 12
మెదక్ మున్సిపాలిటీ: ఉపాద్యాయుల హేతుబద్దీకరణకు ప్రభుత్వం అనుమతిచ్చిన నేపథ్యంలో జిల్లాలో విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే యూడైస్ అన్లైన్ ప్రక్రియ ముగియ డంతో పాఠశాలల హేతుబద్దీకరణ పనులు మరింత
వాడిపోతున్న పొలాలకు వానలతో ఊపిరి జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షాలు మెదక్ జిల్లాలో 3 లక్షల 9వేల 665 ఎకరాల్లో పంటల సాగు.. ఈ సారి జిల్లాలో పెరిగిన సాగు విస్తీర్ణం మెదక్: వానాకాలం ప్రారంభంలో జిల్లాలో వర్షాలు జోరు�
మెదక్: జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు సంబంధించి వర్క్ సైట్ బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు వర్క్ ఫైళ్లు, రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని కలె క్టర్ ఎస్.హరీశ్ అధికారులకు సూచించారు. గురువారం డీ�
మెదక్ : ఈ నెల 21న మెదక్ జిల్లాలో తెలంగాణ మోడల్ స్కూల్స్ 6వ, 7వ తరగతి నుంచి పదవ తరగతి 2021-2022 అకడమిక్ సంవత్సరం ప్రవేశ అర్హత పరీక్షలు ఉన్నందున జిల్లాలోని 7 పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా ఎస