రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు మెదక్లో పర్యటించారు. ఇక్కడ 4 కోట్ల 20 లక్షల రూపాయల వ్యయంతో గిరిజన గురుకుల బాలికల పాఠశాల, కళాశాలను నిర్మించనున్నారు. వీటికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్
మెదక్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు, లారీ ఢీ కొన్న ఘటనలో ఒకరు మృత్యువాత పడ్డారు. ఈ విషాదకర సంఘటన సంగారెడ్డి- నాందేడ్ జాతీయ రహదారిపై అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్ శివారులో గురువారం చో�
మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించాలి పటాన్చెరు మహిళా సదస్సులో మంత్రి కేటీఆర్ పటాన్చెరు/పటాన్చెరు టౌన్ : ‘మీ భద్రత- మాబాధ్యత’ అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు భరోసా కల్పిస్తున్నదని రాష్ట్ర ఐటీ, పర
తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దే మెడికల్ కాలేజీ మంజూరుతో తీరిన కల మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి నిజాంపేట, మార్చి 8 ః అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పద్మాదే�
రైతుకు దన్ను.. చేనేతకు వెన్నుదన్ను.. సొంత జాగాలో ఇంటి నిర్మాణానికి సాయం.. వయసు అర్హత తగ్గింపుతో మరింత మందికి ఆసరా పింఛన్లు. పంట రుణాల మాఫీతో అన్నదాతకు అప్పుల నుంచి విముక్తి. వ్యవసాయం, సాగునీటి, సంక్షేమ రంగాల�
మహిళా సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్ అన్నారు. సోమవారం హుస్నాబాద్ పట్టణంలోని కస్తూర్బాగాంధీ బాలికల ఆశ్రమ పాఠశాలలో టీఆర్ఎస్వీ, యూత్ విభా
మహిళా సంక్షేమమే ధ్యేయం గా సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశ పెట్టారని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రం, సిద్దిపేట రూరల్ మండల ఎంపీపీ కార్యాలయ ఆవరణలో �
మహిళ సబలగా, సాహసిగా మారుతున్నది. కష్టాలను భయపడకుండా ఎదుర్కొంటున్నది. కన్నీళ్లు పెట్టుకోవడం కాదు.. కన్నెర్రజేస్తున్నది. పిరికితనం వదిలి పిడికిలి బిగిస్తున్నది. నేల వైపు తలవాల్చి నడవడం కాదు..
దళితబంధుకు లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న ప్రతి యూనిట్కు సంబంధించి సమగ్ర నివేదికలను సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో దళితబంధు పథక�
‘ఒకప్పుడు విద్య రంగంలోకి రావాలంటేనే ఆంక్షలున్న పరిస్థితి నుంచి, నేడు విదేశాల్లో విద్య, ఉద్యోగాల్లో రాణించే స్థాయికి చేరుకున్నారు. ఇది అభినందించదగిన పరిణామం.
మెదక్ జిల్లా తూఫ్రాన్ మున్సిపాలిటీ నూతన కార్యాలయ భవనాన్ని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎఫ్డీసి ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల�
పాపన్నపేట, మార్చి 2 : మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గమ్మ క్షేత్రం బుధవారం భక్తజన సంద్రమైంది. జాతర సందర్భంగా బండ్ల ఊరేగింపు అట్టహాసంగా జరిగింది. ఆనవాయితీ ప్రకారం పాపన్నపేట సంస్థానాధీశుల బండి ముందు నడవగ�