నర్సాపూర్,మే18 : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టనుందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి పేర్కొన్నారు. నర్సాపూర్ మండలం పెద్దచింతకుంట జిల్లా పరిషత్�
పొగాకు రహిత జిల్లాయే లక్ష్యంగా ఆయా శాఖల అధికారులు పని చేయాలని సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో నేషనల్ టొబాకో కంట్రోల్ �
పత్తి క్వింటాలుకు పదివేల ధర పలుకుతుండడంతో అధికశాతం అన్నదాతలు వచ్చే వానకాలం సీజన్లో పత్తిసాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో జహీరాబాద్ డివిజన్ పరిధిలో ఈసారి సాగు విస్తీర్ణం గతేడాదితో పోలిస్తే 25 నుం�
కరోనా నీడలు వీడకముందే మరో కొత్త వైరస్ అలజడి సృష్టిస్తోంది. ప్రస్తుతం దానిని ‘టమాటా ఫ్లూ’ గా పిలుస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగు రాష్ర్టాల్లో ఈ టమాట ఫ్లూ ఆనవాలు కనిపించకపోయినప్పటికీ ప్రజల్లో ఒక ఆందోళనకర
గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థులను అన్ని రంగాల్లో రాణించే విధంగా ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. క్రీడల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు సమ్మర్ క్యాంపులను నిర్వహిస్తున్నది. సిద్దిపేట జిల్�
జీహెచ్ఎంసీ భారతీనగర్ డివిజన్లోని ఎల్ఐజీలో రూ.3 కోట్లతో చేపడుతున్న మోడల్ రైతుబజార్ పనులు చకచకా సాగుతున్నాయి. మొత్తం నాలుగు షెడ్లు నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా, మూడు షెడ్ల పనులు పూర్తయ్యాయి. ఇంటర్న�
మెదక్ మున్సిపాలిటీ, మే 15 :భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్అంబేద్కర్ జీవితం అందరికీ ఆదర్శం. ఆంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా క�
పాపన్నపేట, మే15 : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవానీ మాత సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి పెద్ద సంఖ్యలో నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి ఏడుపాయల చేరుకున్న భక్తులు మంజీరా నదిలోని వివిధ పాయలలో పుణ్యస�
రామాయంపేట, మే 15 : మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల పెద్దమ్మ దేవాలయంలో దుండగులు శనివారం అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామంలోని పెద్దమ్మ దేవాలయంలో గుర్తు తెలియని దుండగలు
రాష్ట్రంలో చేపడుతున్న ధాన్యం సేకరణ పనులను దేశంలోనే అత్యున్నతంగా ఉందని, రాష్ట్ర ఆహార కార్పొరేషన్ చైర్మన్ తిరుమల్రెడ్డి అన్నారు. శనివారం తూప్రాన్, రామాయంపేట మండలాల్లో ఆహార కమిటీ సభ్యులతో కలిసి ఆయన ప�
మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది.. అందివచ్చిన అవకాశాన్ని చేజారనీయకండి.. ఒక తపస్సులా చదవి ఉద్యోగం సాధించాలి.. ఉద్యోగ సాధనే లక్ష్యంగా ముందుకు సాగాలి అని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. శుక్రవారం మ�
హైదరాబాద్ కోఠిలోని ప్రభుత్వ చెవి, ముక్కు, గొంతు వ్యాధుల దవాఖానలో అరుదైన శస్త్ర చికిత్సను నిర్వహించి పదేళ్ల బాలుడికి పునరుజ్జీవం పోశారు. ఈ మేరకు గురువారం దవాఖానలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దవాఖా�
పాపన్నపేట, మే12 : జీవితంపై విరక్తి చెంది ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొత్తలింగాయపల్లి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై విజయ్కుమార్ సమాచారం మేరకు.
ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలని మెదక్ కలెక్టర్ హరీశ్ అధికారులను ఆదేశించారు. బుధవారం మనోహరాబాద్ మండలం దండుపల్లి, తూప్రాన్ మండలం యావాపూర్, మండల కేంద్రమైన మాసాయిపేటలో కొనుగోలు కేంద్రాలు, �
తెలంగాణ వైద్య సేవలు ఉత్తమమైనవని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు పట్టణంలోని ఏరియా దవాఖానలో రూ.50 లక్షలతో ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నాస్టిక్ హబ్ను పటాన్చెరు ఎమ్మెల్యే గూ�