నిజాంపేట,జూలై6 : టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి చేరిక అవుతున్నారని మొదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. బుధవార�
చిన్నశంకరంపేట,జులై05 : పాముకాటుకు గురై ఓ మహిళ మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం శాలిపేటలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శాలిపేట గ్రామానికి చెంది�
పెద్దశంకంపేట : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, మహిళలకు అండగా టీఆర్ఎస్ ప్రభత్వం ఉంటుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. మొదక్ జిల్లా పెద్దశంకరంపేటలోని రైతువేదిక భవనంలో కల్యాణలక్ష్�
పాపన్నపేట, జులై01 : వేగంగా వెళ్తున్న లారీపై నుంచి కిందపడి తీవ్రగాయాల పాలై ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన పాపన్నపేట మండల పరిధిలోని ఎల్లాపూర్ శివారులో చోటు చేసుకుంది. ఎస్సై విజయ్కుమార్ కథనం మేరకు.. నారాయణ�
కోహీర్, జూన్30 : ఈత చెట్ల పెంపకంతో గౌడన్నలకు ఆదాయం లభిస్తుందని ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు పేర్కొన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని మద్రి గ్రామంలో హరితహారం నిర్వహణలో భాగంగా ఎక్సైజ్
మెదక్ : మెదక్ జిల్లాలోని మాసాయిపేట మండలం అచ్చంపేట్, హకీంపేట్ గ్రామాలకు చెందిన పలువురు రైతుల భూములను జమునా హేచరీస్ ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ భూములకు సంబంధించిన పంచనామా పంపిణీ �
విద్యార్థులపైకి ట్రాక్టర్ దూసుకెళ్లడంతో ఇద్దరు దుర్మరణం చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మెదక్ జిల్లా రంగంపేటలో మంగళవారం చోటుచేసుకొన్నది. కొల్చారం ఎస్సై శ్రీనివాస్గౌడ్, ప్రత్యక్ష సాక్షుల �
రాజీమే రాజమార్గమని మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద అన్నా రు. ఆదివారం జిల్లా న్యాయస్థానముల సముదాయం లో ఆమె అధ్యక్షతన జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర�
పాపన్నపేట,జూన్26 : ఏడుపాయల వనదుర్గాభవాని మాత సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఏడుపాయలకు చేరుకొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిం�
బీజేపీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జమునా హేచరీస్ పరిశ్రమ పేరుతో మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట గ్రామాల పరిధిలో చేసిన భూకబ్జాతో పంట పొలాలను కోల్పోయిన బాధిత రైతులు పోరుబాటక
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. శనివారం పెద్దశంకరంపేటలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
హైదరాబాద్ : మేడ్చల్ జిల్లాలో పేలుడు కలకలం సృష్టించింది. బహదూర్పల్లిలోని ఓ కన్వెన్షన్ హాలు వద్ద బ్లాస్ట్ జరిగింది. కన్వెన్షన్ హాలులో డబ్బాను బయటకు తీసుకువస్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకున్నది. ప�