మెదక్ : అనుమానాస్పదస్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన పెద్ద శంకరంపేట్ మండలం లక్ష్మాపూర్లో చోటుచేసుకుంది. ఎస్ఐ బాలరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మూసాపేట గ్రామానికి చెందిన సిద్ధి రాములు(48) లక్ష్మాపూ
తూప్రాన్: ఇంటి నుంచి బయటికి వెళ్లి కనిపించకుండా పోయిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో రైలు పట్టాలపై పడి మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటన మొదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని బ్రాహ్మణ ప�
రామాయంపేట, మే 30 : అదుపుతప్పి గోధుమల లారీ బోల్తాపడ్డ సంఘటన సోమవారం తెల్లవారుజామున మెదక్ జిల్లా రామాయంపేట జాతీయ రహదారి వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని అలహాబాద్ నుంచి హైదరాబాద్ �
ఈ ఏడాది మామిడి రైతులకు కలిసొచ్చింది. కరోనా కారణంగా రెండు సంవత్సరాలుగా నష్టపోయినా ప్రస్తుతం మంచి ధర లభిస్తున్నది. ఏప్రిల్లో గాలిదుమారం వర్షాలు పడడంతో చాలా ప్రాంతాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. తేమ శా�
ముగిసిన వార్షిక పరీక్షలు చివరి రోజు సంగారెడ్డి జిల్లాలో 99.09 శాతం , మెదక్ జిల్లాలో 98.91 శాతం హాజరు పరీక్ష కేంద్రాల వద్ద సందడి ఆనందంతో ఇంటిబాట పట్టిన విద్యార్థులు ఎక్కడా డిబార్, మాల్ప్రాక్టీస్ జరగలేదన్న అ�
‘రుతుప్రేమ’ను విస్తృతం చేద్దాం శానిటరీ కప్పుల వినియోగం అన్నివిధాలా మేలు సిజేరియన్లతో అనర్థాలు.. సాధారణ ప్రసవాలను ప్రోత్సహిద్దాం ముహూర్తాల పేరిట ‘కడుపు కోతలు’ వద్దు గజ్వేల్ రుతుప్రేమ కార్యక్రమంలో ఆర�
సదాశివపేట పట్టణంలోని రఘునాథస్వామి జానకమ్మ ఆశ్రమంలో మెట్లబావి నాలుగు వందల ఏండ్ల క్రితం నిర్మాణం వంద అడుగుల లోతు.. నీటి అడుగున శివలింగం.. అష్ట దిక్కుల్లో మెట్ల ఏర్పాటు సదాశివపేట, మే 28 : అది గుడికాదు కానీ అందు�
పట్టణాల్లో క్రీడా ప్రాంగణాలు రాష్ట్ర అవతరణ దినోత్సవంలోగా మైదానాలను ప్రారంభించేలా ఏర్పాట్లు మెదక్ మున్సిపల్లో మూడు ప్రాంగణాలు మెదక్ మున్సిపాలిటీ, మే 27 : పిల్లలు, యువత శారీరక దారుఢ్యం, మానసికోల్లాసంతో
మెదక్ : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చేపల వేటకు వెళ్లి ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతిచెందిన సంఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం నెల్లూరు గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివ
మెదక్ : రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలు 30 నుంచి 56 శాతం పెరిగాయి. కాన్పుల శాతం మరింత పెరగాలి. అందుకు ఆశాలు బాధ్యత తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మెదక్లో రూ. 17 కోట్ల�
మెదక్ : మోపెడ్ డిక్కీలో ఉంచిన రూ. 6.70 లక్షలను గుర్తు తెలియని ఇద్దరు దుండగులు చోరీ చేశారు. ఈ ఘటన మెదక్ జిల్లాలోని చేగుంటలో చోటు చేసుకుంది. మక్క రాజపేట్కు చెందిన చింతల శ్రీదేవి ఎస్బీఐ సర్వీస్ ప�
మెదక్ రూరల్, మే24 : మెదక్ జిల్లా మెదక్ మండల పరిధిలోని మంబోజిపల్లిలో శతాధిక వృద్ధురాలు గోపని ఎల్లమ్మ (102) సోమవారం రాత్రి మృతిచెందింది. గోపని ఎల్లమ్మ భర్త భూమయ్య 39 ఏండ్ల కిత్రం మరణించారు. ఆమెకు ఐదుగురు కూతు�