ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిని ఆన్లైన్ క్లాసులంటూ నిత్యం ఫోన్తోనే ఎక్కువ సమయం గడుపుతున్నది. ఫోన్ను తీసుకున్నందుకు 11ఏండ్ల విద్యార్థిని తల్లిపై కేకలు పెట్టింది. తినమంటే తినకుండా అలిగింది. దీంతో ఆ
పోచమ్మ అమ్మవారి ఆశీస్సులతో పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు సేవలు చేస్తున్నానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివాం ఆషాఢమాస బోనాలను పటాన్చెరులో ఘనంగా జరుపుకొన్నారు.
Medak | మ్మడి మెదక్ జిల్లాలో వానలు దంచికొడుతున్నాయి. శివ్వంపేట మండలంలో కుండపోతగా వర్షం కురుస్తున్నది. భారీ వానతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండగా, కుంటలు, చెరువులు
ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహారం ఎనిమిదో విడత పనులు జోరందుకున్నాయి. వానకాలం ప్రారంభమవడంతో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని మొక్కలు నాటే ప్రక్రియ షురూ అయింది. ఇప్పటికే ప్ర
ఆకుపచ్చ తెలంగాణే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడు విడతల్లో నిర్వహించిన హరితహారంతో పచ్చదనం పెరిగింద�
జిల్లా కేంద్రం మెదక్లో దశాబ్దాల ఎదురుచూస్తున్న రైల్వే లైన్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు రెండు చోట్ల రైల్వే రేక్ పాయింట్లకు సెంట్రల్ ఫర్టిలైజర్స్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి లభించి�
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అతిథి అధ్యాపకుల నియామకానికి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. వారం రోజుల్లో ఆయా జిల్లాల వారీగా నియామకాలు పూర్తి కావాలని ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్
నిజాంపేట,జూలై21 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకంతో బాల్య వివాహలకు చెక్ పడిందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. గురువారం నిజాంపేట మండలానికి చెందిన 46 మంది లబ్ధిదారులకు
మెదక్ అర్బన్, జూలై19 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తల్లి మందలించిందని కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన జిల్లా కేంద్రంలోని ఫతేనగర్లో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు , కుటుంబీకులు తెలి�
మెదక్ జిల్లా ప్రజలకు రైలు ప్రయాణ సౌకర్యంతో పాటు రైతులు, వ్యాపారులు, రైస్మిల్లర్ల కోసం గూడ్స్ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం రేక్పాయింట్ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంత
అభివృద్ధి తమ ప్రభుత్వ ధ్యేయమని, ముఖ్యమంత్రి కేసీఆర్ సంగారెడ్డి పట్టణ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు.
నర్సాపూర్,జూలై18 : నూతన కోర్టు భవన నిర్మాణానికి కృషి చేస్తానని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి కూలిన కోర్టు ప్రదాన గోడను ఎమ్మెల్యే మదన్రెడ్డి సోమవార
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు చేరువ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందించేందుకు సర్కారు దవాఖానలు, పడకల సంఖ్య పెంచుతూ అందుబాటులోకి తీసుకువస్త�