చౌటకూర్, జనవరి 9: హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు విధించిన ఘటన మండలంలోని బద్రిగూడెం గ్రా మంలో సోమవారం జరిగింది. పుల్కల్ ఎస్సై కుమార గణేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. 2015లో బద్రిగూడెం గ్రా మానికి చెందిన శేరి అశోక్ను హత్య చేసిన ఘటనలో సంగారెడ్డిలోని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్, సెషన్ జడ్జి కోర్టు నలుగురిని దోషులుగా గుర్తిస్తూ జీవిత ఖైదు విధించింది.
302, ఆర్/డబ్లు 34 సెక్షన్ల కిం ద కేసు నమోదు కావడంతో బైరు ఆశ య్య, బైరు సంతోష, బైరు యాదయ్య, బైరు రాములుకు జీవితఖైదు, రూ.వెయ్యి జరిమానా విధించిందని ఎస్సై తెలిపారు.