Suvendu aide murder case | పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి సహాయకుడి హత్య కేసులో పోలీసులు పొరపాటుపడ్డారు. బీజేపీ అభిమానిని అక్రమంగా అరెస్ట్ చేశారు. అయితే సీబీఐ క్లీన్చిట్ ఇవ్వడంతో అతడు విడుదలయ్యాడు. దీనిపై రాజకీ
జూబ్లీహిల్స్లో విశ్రాంత ఐపీఎస్ సతీమణి భార్య తనూజ రంజన్ హత్య కేసులో నింది తుల కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. పనిమనిషి కల్పనతో పాటు మరో ముగ్గురు మాత్రమే పాల్గొన్నారని ముందుగా భావించారు. తాజా గా పోల
ప్రేమించి పెండ్లి చేసుకున్న భార్యను తనకు కాకుండా చేస్తున్నారనే కక్షతో అత్తామామలను హత్యచేసిన నిందితుడికి మరణశిక్ష విధి స్తూ వరంగల్ జిల్లా మొదటి అదనపు జిల్లా జడ్జి మైత్రేయి బుధవారం తీర్పు వెలువరించార�
మొయినాబాద్లోని ఫామ్హౌస్లో వెలుగులో చూసిన జంట హత్యల కేసులో భయానక నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అప్పు ఇచ్చిన వారిని వరుసగా మట్టు పెట్టేందుకు ఓ మహిళతో కలిసి మరో ఇద్దరు వ్యక్తులు కుట్ర చేశారని, అందులో ఇ
పెళ్లి సమయంలో పసుపు కుంకుమల కింద ఇచ్చిన మూడు గుంటల భూమి విషయంలో అక్క సురభి అంజమ్మ (50) అడ్డు వస్తోందని తమ్ముడు సురభి సైదులు కొడవలితో అక్కను దారుణంగా హత్య చేసిన సంఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండల తుమ
తండ్రి చిట్టీ డబ్బులు ఇవ్వడం లేదని కక్షతో 8 ఏండ్ల బాలుడిని దారుణంగా హత్య చేసిన నిందితుడికి కూకట్పల్లిలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కోర్టు ఉరిశిక్ష విధిస్తూ మంగళవారం సంచలన తీర్పు చెప్పింది. 2023 సంవత్స
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ హత్య కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గంలో
Nithyananda Reddy | కడప జిల్లా రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పెద్ద దస్తగిరి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత నిత్యానందరెడ్డికి న్యాయస్థానం మంగళవారం 14 రోజుల జ్యుడీషి
Police Custody | పశ్చిమబెంగాల్ సీఎం (West Bengal CM) సువేందు అధికారి (Suvendu Adhikari) పీఏ చంద్రనాథ్ రథ్ (Chandranath Rath) హత్య కేసులో అరెస్టయిన ముగ్గురు నిందితులను పోలీసులు బారాసాత్ కోర్టు (Barasat Court) లో హాజరుపర్చారు. పోలీసుల అభ్యర్థన మేరకు కోర్టు
Hyderabad | జూబ్లీహిల్స్లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సతీమణి తనూజ (60) హత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా హత్య, దోపిడీ చేసిన అనంతరం నిందితులు నాంపల్లి రైల్వే స్టేషన్లో తెలంగాణ ఎక
హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నేరస్థుడిని జైలు మహిళా ఆధికారి వివాహం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్లోని సత్నా జైలులో అసిస్టెంట్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న ఫిరోజా ఖతూన్ గతం
సహజీవనం చేస్తున్న వ్యక్తిని హత్య చేసి సహజ మరణంగా చిత్రికరించేందుకు ప్రయత్నించిన మహిళ, అమెకు సహకరించిన కుమారుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు నల్లగొండ టూటౌన్ సీఐ రాఘవరావు తెలిపారు. మంగళవారం
Vinay Kulkarni | హత్య కేసులో దోషిగా నిర్ధారణ అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే (Congress MLA) వినయ్ కులకర్ణి (Vinay Kulakarni) కి ఇటీవల కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengalore) లోని ప్రజాప్రతినిధుల కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దాంతో �
YCP MLC Remand | ఏపీలోని అనంతపురం జిల్లాలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.