అంబర్పేట్లో దంపతులను హత్య చేసిన కేసు మిస్టరీ ఏడాది గడిచిన ఇంకా వీడలేదు. గతేడాది ఇంట్లో ఒంటరిగా ఉన్న ఇద్దరు దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పరారయ్యారు. విషయం బయటకు వచ్చే వరకు ఇంట్లో మృతదేహా�
Murder case | సీఐ పవన్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సురంగల్ గ్రామ రెవెన్యూలో 250 గజాల స్థలం రామగళ్ల ఎల్లయ్య పేరు మీద ఉంది. కాగా ఎల్లయ్యకు ముగ్గురు కుమార
ఖమ్మం జిల్లా కేంద్రంలో గల నెలలో జరిగిన హత్య కేసును పోలీసులు విజయవంతంగా చేధించారు. కేసు వివరాలను గురువారం ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి ఇతర అధికారులతో కలిసి విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
Thane court | అది 32 ఏళ్ల నాటి హత్య కేసు (Murder case). ఆ కేసులో ఐదుగురు నిందితులుగా ఉన్నారు. కేసు విచారణలో తీవ్ర జాప్యం జరగడంతో ఆ ఐదుగురికి అప్పట్లో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్పై బయటికి వచ్చిన నిందితులు తప్పించు�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మద్యం తాగి ఎందుకు డబ్బుల కోసం ఓ వ్యక్తిని దారుణంగా గొంతుకు ఉరివేసి హత్య చేసిన ఘటన గత నెలలో చోటుచేసుకుంది. హత్యకు గురైన వ్యక్తి వివరాలు సైతం తెలియకపోవడంతో గత 25 అనుమానాస్పద మృతి
నల్లగొండ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో దాదాపు 18 కేసుల్లో నిందితుడైన నలపరాజు రాజేశ్ @ మెంటల్ రాజేశ్ దోషిగా తేలడంతో నల్లగొండ ఫ్యామిలీ కోర్టు జీవిత ఖైదు, జరిమాన విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది.
నిద్రిస్తున్న భార్య గొంతు కోసి హత్య చేసిన సంఘటన కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మోత్కూర్ మండలం అడ్డగూడర్ గ్రామానికి చెందిన బోడ శంకర్తో మంజుల(33)కు 20ఏళ్ల క్రితం వ�
కూకట్పల్లి ఠాణా పరిధిలో జరిగిన రేణు అగర్వాల్ హత్య కేసులో ఎట్టకేలకు ముగ్గురు నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 7 తులాల బంగారు ఆభరణాలు, 16 వాచ్లు, రోల్డ్గోల్డ్ ఆభరణాలను
తన భార్యపై కన్నేశాడని స్నేహితుడి పై అనుమానం వచ్చి దారుణంగా హత్య చేసిన కేసును అంబర్ పేట పోలీసులు ఛేదించారు. సోమవారం ఈస్ట్జోన్ డీసీపీ డాక్టర్ బాలస్వామి, అడిషనల్ డీసీపీ నర్సయ్యతో కలసి వివరాలను వెల్లడ�
కన్న కొడుకే కాలయముడిగా మారి తండ్రిని హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భూ వివాదాల నేపథ్యంలో కల్వకుర్తి పట్టణానికి చెందిన బాలయ్యను కొడుకు హత్య చేశాడని డీఎస్పీ వెంకట్రెడ్డి చెప్పారు.
Murder case | నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండలం మైలారం గ్రామానికి చెందిన అనూముల రంగ స్వామి (45) హత్య కేసును పోలీసులు ఛేదించారు.