అతడి పేరు బ్రిజ్భూషణ్ శరణ్సింగ్. యూపీకి చెందిన బీజేపీ ఎంపీ. తాను ఒకరిని హత్య చేసినట్టు ఇటీవల ఓ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా అంగీకరించాడు. చిన్న చిన్న నేరాలకే సామాన్యుల ఇండ్లను బుల్డోజర్లతో కూ
ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన కేసులో ఇద్దరు నిందితులను వన్టౌన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ కేసుకి సంబంధించిన పూర్వాపరాలను ఇన్చార్జి ఎస్హెచ్వో, ఇన్స్పెక్టర్ లావుడ్యా రాజు వెల్లడించ�
పట్టణంలోని ఓ ఫ్యాక్టరీలో వాచ్మెన్గా పనిచేస్తున్న షేక్ హైమద్ మియ్యాను ఈ నెల 8న హత్య చేసి పరారైన నిందితులను రిమాండ్ చేసినట్లు భైంసా ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. పట్టణంలోని పోలీస్స్టేషన్లో �
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి తెలంగాణ హైకోర్టును కోరారు.
అమ్మకు ప్రమాదవశాత్తు నిప్పంటుకోలేదు. నాన్ననే శానిటైజర్ చల్లి నిప్పంటించాడు. నేను అడ్డుపడినా వినకుండా అమ్మను దహనం చేశాడు అని కన్న కూతురు తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Naveen Murder Case | ప్రేమకు అడ్డొస్తున్న స్నేహితుడు నవీన్ను గుండె చీల్చి.. మొండెం వేరు చేసి అతి దారుణంగా హతమార్చిన హరిహరకృష్ణ, హత్య అనంతరం తన ప్రియురాలికి ఈ విషయం చెప్పి, ఘటన స్థలికి వెళ్లి చూపించినట్లు విచారణలో వె�
Hyderabad | తన చెల్లిని ప్రేమిస్తున్నాడనే కోపంతోనే స్నేహితులతో కలిసి హత్య చేశానని దూలపల్లి హత్యకేసులోని ప్రధాన నిందితుడు తెలిపాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు మరో పదిమందిని అరెస్టు చేసి ఆదివారం రిమాండ్
అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో గత నెల 17న జరిగిన నేనావత్ నవీన్ (20) హత్య కేసులో లోతైన విచారణ చేస్తున్నట్లు ఎల్బీనగర్ డీసీపీ బి.సాయిశ్రీ తెలిపారు.
Umesh Pal murder case | ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితుడైన అతిక్ అహ్మద్ అనుచరుడు ఖలీద్ జాఫర్పై ప్రయాగ్రాజ్ డెవలప్మెంట్ అథారిటీ (పీడీఏ) అధికారులు చర్యలు చేపట్టారు. అతడి ఇంటిని బుల్డోజర్తో బుధవారం కూల్చివేశారు. 2.
Crime news | పదకొండేండ్ల క్రితం జరిగిన అత్యాచారం, హత్య కేసులో అతడు మరో ఇద్దిరితో కలిసి జైలుకు వెళ్లాడు. విచారణ జరిపిన కింది కోర్టు ముగ్గురికీ మరణశిక్ష విధించింది. హైకోర్టు సైతం కింది కోర్టు తీర్పును సమర్థించింద