నిద్రిస్తున్న భార్య గొంతు కోసి హత్య చేసిన సంఘటన కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మోత్కూర్ మండలం అడ్డగూడర్ గ్రామానికి చెందిన బోడ శంకర్తో మంజుల(33)కు 20ఏళ్ల క్రితం వ�
కూకట్పల్లి ఠాణా పరిధిలో జరిగిన రేణు అగర్వాల్ హత్య కేసులో ఎట్టకేలకు ముగ్గురు నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 7 తులాల బంగారు ఆభరణాలు, 16 వాచ్లు, రోల్డ్గోల్డ్ ఆభరణాలను
తన భార్యపై కన్నేశాడని స్నేహితుడి పై అనుమానం వచ్చి దారుణంగా హత్య చేసిన కేసును అంబర్ పేట పోలీసులు ఛేదించారు. సోమవారం ఈస్ట్జోన్ డీసీపీ డాక్టర్ బాలస్వామి, అడిషనల్ డీసీపీ నర్సయ్యతో కలసి వివరాలను వెల్లడ�
కన్న కొడుకే కాలయముడిగా మారి తండ్రిని హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భూ వివాదాల నేపథ్యంలో కల్వకుర్తి పట్టణానికి చెందిన బాలయ్యను కొడుకు హత్య చేశాడని డీఎస్పీ వెంకట్రెడ్డి చెప్పారు.
Murder case | నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండలం మైలారం గ్రామానికి చెందిన అనూముల రంగ స్వామి (45) హత్య కేసును పోలీసులు ఛేదించారు.
తెలుగు రాష్ర్టాల్లో తీవ్ర కలకలం రేపిన పదేండ్ల బాలిక సహస్ర హత్యకేసు చిక్కుముడి ఎట్టకేలకు వీడింది. పక్కింట్లో ఉండే పదో తరగతి విద్యార్థే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసు దర్యాప్తులో తేలింది.
Sushil Kumar: రెజ్లర్ సుశీల్ కుమార్ బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. మాజీ జూనియర్ జాతీయ రెజ్లింగ్ చాంపియన్ సాగర్ ధన్కర్ మర్డర్ కేసులో సుశీల్ కుమార్పై ఆరోపణలు ఉన్నాయి. హైకోర్టు ఇచ్చిన బెయిల్�
పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన గట్టు వామన్రావు దంపతుల (న్యాయవాదులు) హత్య కేసును సీబీఐకి బదిలీ చేయాలని సుప్రీంకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తన భాగస్వామిగా ఉన్న మహిళను ఒక వ్యక్తి ముక్కలుగా నరికి అడవిలో పారేసిన ఢిల్లీ శ్రద్ధవాకర్ హత్య కేసు తరహా ఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. తుమకూరు జిల్లాలోని చింపుగనహళ్లి గ్రామంలో ఈ నెల 7న ఒక మహిళ తెగిన త
Crime news | మొబైల్ ఫోన్ కోసం ప్రియుడు పడిన కక్కుర్తి.. ఓ హత్య కేసులో లవర్స్ ఇద్దరూ కటకటాల పాలయ్యేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీ (Delhi) లోని అలీపూర్ (Alipur) కు చెందిన ప్రీతమ్ ప్రకాష్ (Pritam Prakash), సోనియా (Sonia) ఇద్దరూ �