పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన నర్సు కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. ఆమెను బీహార్ వాసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. బీహార్కు చెందిన సైనా ఉల్లా అనే వ్య
పెండ్లి చేసుకోవడం ఇష్టం లేని ప్రియుడు, కూతురి టార్చర్ భరించలేని తండ్రి వెరసి యువతి హత్యకు గురైన ఉదంతం ఇది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో సంచలనం సృష్టించిన కారు డిక్కీలో యువతి మృతదేహం కేసును పోలీసులు ఛేద
నల్లగొండ జిల్లాలో సంచలనం రేకెత్తించిన కొండమల్లేపల్లి నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ సూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆమెను హతమార్చింది ఇద్దరూ పదో తరగతి విద్�
ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా సంచలనం రేకెత్తించిన కొండమల్లేపల్లి నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ సూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. పాఠాలు బోధించే టీచర్పై ఇద్దరు ప�
Sircilla | సిరిసిల్లలో రాజకీయ ఆరోపణల మధ్య చోటుచేసుకున్న నేత కార్మికుడి మృతి కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఓ నేత కార్మికుడి హత్యను అడ్డుపెట్టుకొని మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ను ఇరికించేందుకు కుట్ర �
Sonam Raghuvanshi : మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెయిల్పై ఉన్న ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. ఆమె విషయంలో రెండు ఆప్షన్లు ఇచ్చింది క�
పోషణ భారంగా భావించి కన్న కూతురునే కడతేర్చేందుకు తండ్రి, సవతి తల్లి కుట్రపన్నారు. ఏడు నెలల చిన్నారిని బ్లేడుతో గాట్లు పెట్టి కుక్కలు ఎత్తుకెళ్లాయంటూ కట్టు కథలు అల్లారు. ఎట్టకేలకు వారిద్దరూ కటకటాల పాలయ్య�
షాబాద్లో ఆరుగురిని హత్య చేసిన నరరూప రాక్షసుడు రాజ్కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. పెంజర్ల గ్రామ శివారులోని నిర్జన ప్రదేశంలో అతడి మృతదేహాన్ని గుర్తించారు. అయితే వరుస హత్యలు చేసి.. పరారైన రాజ్కుమార్ 20 �
భర్త తాగొచ్చి ఇంట్లో గొడవ పడుతున్నాడని అసహనానికి లోనైన ఇల్లాలు అతడ్ని అంతమొందించింది. కొడుకు, కోడలితో కలిసి భర్త గొంతు నులిమి హత్య చేసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని ప్రియుడితో పాటు మరో య
పురుషుల కోసం జాతీయ కమిషన్ను ఏర్పాటు చేయాలన్న తన పిలుపును బీజేపీ రాజ్యసభ సభ్యుడు, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు అశోక్ కుమార్ మిట్టల్ పునరుద్ఘాటించారు.
Ketan Agarwal | కేతన్ అగర్వాల్ను కాబోయే భార్య తన ప్రియుడితో కలిసి హత్య చేసిన సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ‘పురుషుల కోసం జాతీయ కమిషన్’ ఏర్పాటు చేయాలని ఒక ఎంపీ డిమాండ్ చేశారు. దీని కోసం గత పార్ల
మూడేండ్ల్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో వృద్ధుడికి పుణె స్పెషల్ కోర్టు మరణశిక్ష విధించింది. సమాజంలో ప్రతి ఒక్కరినీ కలిచివేసే కేసు ఇది అని పుణె సెషన్స్ కోర్టు జడ్జి ఎస్ఆర్ సలుంఖే తెలి�