అయిజ పట్టణంలోని మాలపేటలో ఈ నెల 1న జరిగిన జరిగిన హ త్య కేసు మిస్టరీ వీడింది. పోలీసులు పక్కా ఆధారాలతో రెండు రోజుల్లోనే కేసు మిస్టరీని ఛేదించి నిందితులను పట్టుకొని రిమాండ్కు తరలించారు. మృతురాలి వ్యవహార శైల�
ఓ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జిన్నారం సీఐ నయీముద్దీన్ హత్నూర పోలీస్స్టేషన్లో ఎస్ఐ శ్రీధర్రెడ్డితో కలిసి హత్య కేసు వివరాలను వెల్లడించార�
మూకుమ్మడిగా దాడి చేసి ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటనలో ఏడుగురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ జగిత్యాల జిల్లా న్యాయమూర్తి రత్న పద్మావతి బుధవారం తీర్పునిచ్చారు.
ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. మంగళవారం గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్లో తేజేశ్వర్ భార్య ఐశ్వర్య, అత్త సూజాతతోపాటు నిందితులు నాగేశ్,
మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త రాజా రఘువంశీని చంపించేందుకు భార్య సోనమ్ రూ.20 లక్షల సుపారీ ఇచ్చినట్టు దర్యాప్తులో వెల్లడైంది.
సమాజ నైతికత క్షీణిస్తున్న కారణంగా ఈ రోజుల్లో నిజం వైపు నిలబడేందుకు ప్రజలు సిద్ధంగా లేరని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 2017లో జరిగిన భివాండి కార్పొరేటర్ హత్య కేసులో మౌఖిక వాంగ్మూలం కోసం పెద్ద సంఖ్యలో �
ఒకే ఒక్కడు.. 29 కేసుల్లో ప్రధాన నిందితుడు. మూడు మర్డర్లు, మరికొన్ని హత్యాయత్నాలు, ఇంకెన్నో దొంగతనాలు.. ఇలా చేసుకుంటూ పోవడమే ఓ వృత్తిగా ఎంచుకున్నాడు. చిన్నప్పటి నుంచి నేరాలకు పాల్పడుతుండడంతో కుటుంబం కూడా దూర
తనకు ఇష్టం లేకుండా.. తన కూతురు పెండ్లి చేసేందుకు యత్నిస్తున్న భర్తను భార్య మరో ఇద్దరితో కలిసి కరెంట్ షాక్ పెట్టి హత్య చేసిన కేసును ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో కేపీహెచ్బీ పోలీసులు ఛేదించారు.
Karnataka Ex DGP : కర్నాటక మాజీ డీజీపీని ఆయన భార్యే చంపినట్లు తెలిసింది. ముందుగా ముఖంపై కారం చల్లి.. ఆ తర్వాత కత్తితో పొడిచింది. ఆరు సార్లు మెడలో పొడిచినట్లు తెలుస్తోంది. ఓ స్థలం కోసం ఫ్యామిలీ చిచ్చు మాజీ �
Soldier Shot Dead | బంధువు హత్య కేసులో కోర్టులో సాక్ష్యం చెప్పేందుకు ఒక సైనికుడు సెలవుపై ఇంటికి వచ్చాడు. రాత్రి వేళ భోజనం తర్వాత వాకింగ్కు వెళ్లిన అతడ్ని దుండగులు కాల్చి చంపారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
Murder | సోదరుడి హత్య కేసు వాపస్ తీసుకోలేదని ఓ 35 ఏళ్ల వ్యక్తిని ఐదుగురు దుండగులు అత్యంత దారుణంగా హతమార్చారు. అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి మరీ కాల్చిచంపారు.
సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలోని కొత్త చెరువు తండాకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త విస్లావత్ హరిసింగ్(50) హత్య కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు పంపించినట్లు కంగ్టి సీఐ చంద్రశేఖర్ర�