భూపాలపల్లిలో ఫిబ్రవరి 19న జరిగిన నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కేసులో ఏ-8 గా ఉన్న ప్రధాన నిందితుడు కొత్త హరిబాబును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్టు భూపాలపల్లి సీఐ నరేశ్కుమార్ తెలిపారు.
పట్టణంలోని రాజీవ్నగర్కాలనీలో అనుమానాస్పదంగా మృతిచెందిన ఓ వ్యక్తి కేసుకు సం బంధించి వచ్చిన పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగానే హత్యకేసులో నింధితులు పట్టుబడ్డారు. ఆదివారం జడ్చర్ల పోలీస్స్టేషన్లో ఏర్�
జవహర్నగర్ యాప్రాల్, లాలాగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జంట హత్యలు కేసు నగరంలో సంచలనం సృష్టించిన విషయం విధితమే. ప్రేయసి దక్కదనే అక్కాసుతో ప్రియురాలి అక్క, తల్లిని చంపేస్తే పెండ్లికి అడ్డు ఉండొద్దని భావ�
అనుమానాస్పద స్థితిలో మరణించిన శిరీషను ఆడపడుచే హత్య చేసిందని పోలీసులు నిర్ధారించారు. బుధవారం చాదర్ఘాట్ ఇన్స్పెక్టర్ రాజు, డీఐ భూపాల్గౌడ్, ఎస్ఐ రవిరాజ్లతో కలిసి సౌత్ ఈస్ట్జోన్ మలక్పేట డివిజ�
Wrestler Sushil Kumar | స్టార్ రెజ్లర్ (Star Wrestler), ఒలింపియన్ సుశీల్ కుమార్ (Sushil Kumar) కు ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) లో ఊరట లభించింది. జూనియర్ రెజ్లర్ సాగర్ ధన్కర్ హత్య కేసులో సుశీల్ కుమార్కు రెగ్యులర్ బెయిల్ దక్కింది.
హత్య కేసు విషయంలో రాజీ కాలేదని కన్నతల్లిని ఓ కుమారుడు హత్యచేశాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో చోటు చేసుకున్నది. స్థానిక ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. పిట్లం మండల కేంద్రానికి చెందిన
Crime News | జల్సాల కోసం డబ్బులు సంపాదించేందుకు అడ్డదారులు తొక్కిన వ్యక్తి తన స్నేహితున్ని హతమార్చిన ఘటనను పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి విలేకరుల సమావేశంలో నిందితుడి వివరా�
Sajjan Kumar | 1984 అక్టోబర్ 31న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు ప్రతీకారంగా సిక్కుల ఊచకోత జరిగింది. ఈ సందర్భంగా ఢిల్లీలో జశ్వంత్ సింగ్, తరుణ్దీప్ సింగ్ ఇంటిపై పలువురు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. ఇల్లును ల�
తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ మీర్పేటలో భార్యను చంపి ముక్కలు ముక్కలు చేసిన గురుమూర్తి కేసుకు సంబంధించి సంచలనాత్మక విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిందితుడు గురుమూర్తిని పోలీసులు విచ
నారాయణపేటలో జరిగిన ఓ హత్య కేసును స్థానిక పోలీసులు 24 గంటల్లో ఛేదించి నిందితులను అరెస్టు చేశారు. పట్టణంలోని పోలీ స్ స్టేషన్లో డీఎస్పీ లింగయ్య విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసుకు సంబంధించిన వివరాలు వెల�
తాగి నోటికొచ్చినట్టల్లా తిడుతున్న సహచరుడిని నలుగురు కలిసి చంపేశారు. మూడు రోజుల కిందట జరిగిన ఈ హత్య కేసును బాలానగర్ పోలీసులు ఛేదించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.