సమాజ నైతికత క్షీణిస్తున్న కారణంగా ఈ రోజుల్లో నిజం వైపు నిలబడేందుకు ప్రజలు సిద్ధంగా లేరని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 2017లో జరిగిన భివాండి కార్పొరేటర్ హత్య కేసులో మౌఖిక వాంగ్మూలం కోసం పెద్ద సంఖ్యలో �
ఒకే ఒక్కడు.. 29 కేసుల్లో ప్రధాన నిందితుడు. మూడు మర్డర్లు, మరికొన్ని హత్యాయత్నాలు, ఇంకెన్నో దొంగతనాలు.. ఇలా చేసుకుంటూ పోవడమే ఓ వృత్తిగా ఎంచుకున్నాడు. చిన్నప్పటి నుంచి నేరాలకు పాల్పడుతుండడంతో కుటుంబం కూడా దూర
తనకు ఇష్టం లేకుండా.. తన కూతురు పెండ్లి చేసేందుకు యత్నిస్తున్న భర్తను భార్య మరో ఇద్దరితో కలిసి కరెంట్ షాక్ పెట్టి హత్య చేసిన కేసును ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో కేపీహెచ్బీ పోలీసులు ఛేదించారు.
Karnataka Ex DGP : కర్నాటక మాజీ డీజీపీని ఆయన భార్యే చంపినట్లు తెలిసింది. ముందుగా ముఖంపై కారం చల్లి.. ఆ తర్వాత కత్తితో పొడిచింది. ఆరు సార్లు మెడలో పొడిచినట్లు తెలుస్తోంది. ఓ స్థలం కోసం ఫ్యామిలీ చిచ్చు మాజీ �
Soldier Shot Dead | బంధువు హత్య కేసులో కోర్టులో సాక్ష్యం చెప్పేందుకు ఒక సైనికుడు సెలవుపై ఇంటికి వచ్చాడు. రాత్రి వేళ భోజనం తర్వాత వాకింగ్కు వెళ్లిన అతడ్ని దుండగులు కాల్చి చంపారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
Murder | సోదరుడి హత్య కేసు వాపస్ తీసుకోలేదని ఓ 35 ఏళ్ల వ్యక్తిని ఐదుగురు దుండగులు అత్యంత దారుణంగా హతమార్చారు. అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి మరీ కాల్చిచంపారు.
సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలోని కొత్త చెరువు తండాకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త విస్లావత్ హరిసింగ్(50) హత్య కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు పంపించినట్లు కంగ్టి సీఐ చంద్రశేఖర్ర�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ యువకుడు బుధవారం హల్చల్ చేశాడు. హత్యాయత్నం కేసులో జైలుకెళ్లి ఇటీవలే బెయిల్పై బయటికి వచ్చిన సదరు వ్యక్తి పోలీసులకే సవాల్ విసిరాడు. అసలేం జరిగిందంటే..
Remand | రంగమ్మ అనే మహిళ ఎలాగైనా తన భర్తను హతమార్చాలని ఈ నెల 20న మద్యం మత్తులో ఉన్న అంజన్న గొంతుకు తాడు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు మరికల్ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు.
Meerut Murder Case | ఉత్తరప్రదేశ్లోని మీరట్లో సంచలనం రేపిన మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ హత్య కేసులో మరిన్ని ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. భర్త హత్య తర్వాత ప్రియుడు సాహిల్తో కలిసి ముస్కాన్ ఎంజాయ్ చేసింది. �
భూపాలపల్లిలో ఫిబ్రవరి 19న జరిగిన నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కేసులో ఏ-8 గా ఉన్న ప్రధాన నిందితుడు కొత్త హరిబాబును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్టు భూపాలపల్లి సీఐ నరేశ్కుమార్ తెలిపారు.
పట్టణంలోని రాజీవ్నగర్కాలనీలో అనుమానాస్పదంగా మృతిచెందిన ఓ వ్యక్తి కేసుకు సం బంధించి వచ్చిన పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగానే హత్యకేసులో నింధితులు పట్టుబడ్డారు. ఆదివారం జడ్చర్ల పోలీస్స్టేషన్లో ఏర్�