రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీర్పేట్ వెంకట మాధవి హత్య కేసును పోలీసులు ఛేదించారు. భార్యాభర్తల మధ్య తలెత్తిన మనస్పర్థలు, గొడవలతో భర్తే క్రూరంగా హత్య చేసినట్టు నిర్ధారించారు. సాంకేతిక, నిందితు�
Hyderabad | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మీర్పేట హత్య కేసులో నిందితుడు గురుమూర్తిని పోలీసులు మంగళవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాచకొండ సీపీ సుధీర్ బాబు మీడియాకు వె�
అత్యంత దారుణంగా భార్యను హతమార్చి నరరూప రాక్షసుడిగా మారిన భర్త వ్యవహారంపై రాచకొండ పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. మీర్పేట్ పోలీస్స్టేషన్ పరిధిలో భార్యను హత్య చేసి ముక్కలుగా చేసి ఉడికించి, వ
కోల్కతాలోని ఆర్జీ కర్ వైద్య కళాశాల, దవాఖాన ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్కి మరణ శిక్ష విధించాలని సీబీఐ కోరింది. రాయ్కి యావజ్జీవ ఖైదు విధిస్తూ సియాల్దా కోర్టు ఇచ్చిన తీర్పుపై కలకత
ఆర్జీ కర్ దవాఖానలో ట్రైనీ డాక్టర్పై హత్యాచారానికి పాల్పడిన సంజయ్ రాయ్కు జీవిత ఖైదు పడింది. ఈ మేరకు సోమవారం సియాల్దా కోర్టు అడిషనల్ జిల్లా, సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్ శిక్ష ఖరారు చేశారు.
హత్య కేసులో ఒకరికి జీవితఖైదు విధిస్తూ జిల్లా జడ్జి బీ ప్రతిమ శుక్రవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామానికి చెందిన రామంచ కుమారస్వామి మేస్త్రీ పని చేసేవాడు.
Journalist Murder Case: జర్నలిస్టు ముకేశ్ మర్డర్ కేసుతో లింకున్న వ్యక్తిని హైదరాబాద్లో ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. ఆ హత్య కేసులో అతన్ని ముఖ్య అనుమానితుడిగా భావిస్తున్నారు. బీజాపూర్ పోలీసు శాఖకు చెందిన స�
రాత్రి తొమ్మిది కావొస్తున్నది. ఏదో కేసు ఫైల్ చూస్తున్నాడు ఇన్స్పెక్టర్ రుద్ర. ఇంతలో మొబైల్ మోగింది. ‘సార్.. ఓఆర్ఆర్ మీద ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడు. మీరు త్వరగా రండి’.. ఫోన్లో అటునుంచి ఎవరో కంగారుపడ�
Gurmeet Ram Rahim : డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహిమ్ సింగ్కు సుప్రీంకోర్టు ఇవాళ నోటీసులు జారీ చేసింది. 2002లో జరిగిన డేరా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్ మర్డర్ కేసులో గుర్మీత్తో పాటు మరో నలుగురికి అత్యున్న�
భారత్కు చెందిన కేరళ నర్సు నిమిష ప్రియ మరణ శాసనంపై యెమెన్ అధ్యక్షుడు రషీద్ అల్-అలామీ సంతకం చేశారు. నెల రోజుల్లో ఆమెకు ఈ శిక్షను అమలు చేయనున్నారు. యెమెన్ జాతీయుడిని హత్య చేసిన కేసులో నిమిష ప్రియ 2017 నుంచ�
ఇంట్లో నిత్యం భర్త గొడవపడుతుండటంతోపాటు వేధిస్తుండడంతోనే భార్య, తన సోదరితో కలిసి ఆయనను హత్య చేసింది. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గురువారం మైలార్దేవ్పల్లి ఇ�
‘సార్.. నా పేరు తన్మయి. మాదాపూర్లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో డెవలపర్ని. నేను, నా తమ్ముడు కృష్ణ ఇద్దరమే ఇంట్లో ఉంటాం. పేరెంట్స్ విజయవాడలో ఉంటారు. తమ్ముడు కూకట్పల్లిలో ఓ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు.
మర్డర్ జరిగిన కేసును కీసర పోలీసులు కేవలం 24 గంటల్లోపే ఛేదించారు. కేసు వివరాలు కీసర సీఐ వెంకటయ్య మీడియాకు వెల్లడించారు. కాప్రా మండలం ఎల్లారెడ్డిగూడలో నివాసం ఉండే చినబోయిన కనకయ్యకు ఒక కుమార్తె, కుమారుడు ఉన