నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ యువకుడు బుధవారం హల్చల్ చేశాడు. హత్యాయత్నం కేసులో జైలుకెళ్లి ఇటీవలే బెయిల్పై బయటికి వచ్చిన సదరు వ్యక్తి పోలీసులకే సవాల్ విసిరాడు. అసలేం జరిగిందంటే..
Remand | రంగమ్మ అనే మహిళ ఎలాగైనా తన భర్తను హతమార్చాలని ఈ నెల 20న మద్యం మత్తులో ఉన్న అంజన్న గొంతుకు తాడు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు మరికల్ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు.
Meerut Murder Case | ఉత్తరప్రదేశ్లోని మీరట్లో సంచలనం రేపిన మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ హత్య కేసులో మరిన్ని ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. భర్త హత్య తర్వాత ప్రియుడు సాహిల్తో కలిసి ముస్కాన్ ఎంజాయ్ చేసింది. �
భూపాలపల్లిలో ఫిబ్రవరి 19న జరిగిన నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కేసులో ఏ-8 గా ఉన్న ప్రధాన నిందితుడు కొత్త హరిబాబును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్టు భూపాలపల్లి సీఐ నరేశ్కుమార్ తెలిపారు.
పట్టణంలోని రాజీవ్నగర్కాలనీలో అనుమానాస్పదంగా మృతిచెందిన ఓ వ్యక్తి కేసుకు సం బంధించి వచ్చిన పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగానే హత్యకేసులో నింధితులు పట్టుబడ్డారు. ఆదివారం జడ్చర్ల పోలీస్స్టేషన్లో ఏర్�
జవహర్నగర్ యాప్రాల్, లాలాగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జంట హత్యలు కేసు నగరంలో సంచలనం సృష్టించిన విషయం విధితమే. ప్రేయసి దక్కదనే అక్కాసుతో ప్రియురాలి అక్క, తల్లిని చంపేస్తే పెండ్లికి అడ్డు ఉండొద్దని భావ�
అనుమానాస్పద స్థితిలో మరణించిన శిరీషను ఆడపడుచే హత్య చేసిందని పోలీసులు నిర్ధారించారు. బుధవారం చాదర్ఘాట్ ఇన్స్పెక్టర్ రాజు, డీఐ భూపాల్గౌడ్, ఎస్ఐ రవిరాజ్లతో కలిసి సౌత్ ఈస్ట్జోన్ మలక్పేట డివిజ�
Wrestler Sushil Kumar | స్టార్ రెజ్లర్ (Star Wrestler), ఒలింపియన్ సుశీల్ కుమార్ (Sushil Kumar) కు ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) లో ఊరట లభించింది. జూనియర్ రెజ్లర్ సాగర్ ధన్కర్ హత్య కేసులో సుశీల్ కుమార్కు రెగ్యులర్ బెయిల్ దక్కింది.
హత్య కేసు విషయంలో రాజీ కాలేదని కన్నతల్లిని ఓ కుమారుడు హత్యచేశాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో చోటు చేసుకున్నది. స్థానిక ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. పిట్లం మండల కేంద్రానికి చెందిన
Crime News | జల్సాల కోసం డబ్బులు సంపాదించేందుకు అడ్డదారులు తొక్కిన వ్యక్తి తన స్నేహితున్ని హతమార్చిన ఘటనను పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి విలేకరుల సమావేశంలో నిందితుడి వివరా�