కుటుంబ కలహాలతో బావిలోకి దూకి భార్య ఆత్మహత్య చేసుకోగా.. ఆమెను కాపాడే క్రమంలో భర్త కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నార్సింగిలో గురువారం చోటుచేసుకున్నది. ఎస్సై విజయ్కుమార్ త�
తెలంగాణ రాష్ట్రం రాక ముందు మెదక్-హైదరాబాద్కు ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో వెళ్లాలంటే 3గంటల సమయం పట్టేది. ఇప్పుడు 2.30 గంటల్లోనే హైదరాబాద్కు చేరుకుంటున్నారు. అదే ఎక్స్ప్రెస్ బస్సులో మెదక్ నుంచి హైదరా
Medak | ఆ విద్యార్థినికి తల్లిదండ్రులు లేరు. అయినప్పటికీ ఎలాంటి ఆత్మస్థైర్యం కోల్పోకుండా పది ఫలితాల్లో టాపర్గా నిలిచింది. చదువుల్లో ఎంతో చురుకైన ఆ విద్యార్థినికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రె�
మెదక్ జిల్లాలోని నర్సాపూర్ (Narsapur) సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం (Raod accident) జరిగింది. మండలంలోని రెడ్డిపల్లి వద్ద జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన డీసీఎం (DCM) అదుపుతప్పి బైకును ఢీకొట్టింది. దీంతో మోటారుసైకిల్పై వ
ప్రజల సౌకర్యం, పరిపాలనా సౌలభ్యం కోసం నూతన కలెక్టరేట్, పోలీస్ భవన సముదాయాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందని టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ పేరొన్నారు. సోమవారం టీఎన్జీవో జిల్లాశాఖ �
ఇంటి పన్ను చెల్లించటంలో గ్రామ పంచాయతీల్లోని ఇంటి యజమానులు సరికొత్త రికార్డును సృష్టించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 8 జిల్లాల్లో వందకు వంద శాతం పన్ను చెల్లించి గ్రామాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందించా
Road Accident | మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మమహ్మద్నగర్ గేట్ వద్ద ఆర్టీసీ బస్సు ఆటో ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో భార్యాభర్తలు అక్కడికక్కే ప్రాణాలు కోల్పోయారు. ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరి�
ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, నమోదుకు అన్ని రాజకీయ పార్టీలు జిల్లా యంత్రాంగానికి సహకరించాల్సిందిగా మెదక్ కలెక్టర్ రాజర్షి షా కోరారు. శనివారం తన చాంబర్లో అదనపు కలెక్టర్ రమేశ్తో కలిసి వివిధ రాజక�
మహిషాసురమర్ధిని శ్రీగోనెమైసమ్మ అమ్మవారి జాతర వెల్దుర్తిలో కనుల పండువగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం వెల్దుర్తి, చర్లపల్లి, శేరీ, ఎలుకపల్లి గ్రామాలకు చెందిన మహిళలు, భక్తులు డప్పుచప్ప�
మెదక్, రామాయంపేట మున్సిపాలిటీల్లో వివిధ పథకాల కింద చేపట్టిన పనులను వేగవంతం చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ ప్రతిమాసి�
టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు సుశీల్బాబు గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు సుశీల్బాబు మంగళవారం మధ
మంజీరా పుష్కరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మెదక్ జిల్లా పేరూరులోని గరుడగంగ సరస్వతీ అమ్మవారి ఆలయం వద్ద మంజీరా నదికి బుధవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పుష్కర ఘాట్ల వద్ద పుణ్యస్నానాలు ఆచరించి గంగమ�
రేపు హైదరాబాద్ (Hyderabad), రంగారెడ్డి (Rangareddy) జిల్లాల్లో వానలు పడుతాయని, మహబూబ్నగర్ (Mahabubnagar), మెదక్ (Medak) జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.