తెలంగాణ రాష్ట్రంలోనే సింగూరు ప్రాజెక్టుకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తే సందర్శకుల సంఖ్య మరింత పెరగడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు లభించే అ
చోరీ కేసులో అనుమానితుడు ఖదీర్ఖాన్ మృతికి మెదక్ పోలీసుల చిత్రహింసలు కారణం కాదని హైకోర్టుకు రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్ రామచందర్రావు నివేదించారు.
మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రానికి చెందిన జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. రామాయంపేట సీఐ చంద్రశేఖర్రెడ్డి, ఎస్సై.నర్సింహులు కథనం ప్రకారం.. నార్సింగి మండల కేంద్రానికి చెం�
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మండల పరిషత్ సమావేశ మందిరంలో గురువారం ప్రశాంతంగా జరిగింది. ఇన్చార్జి ఆర్డీవో అనంతరెడ్డి, �
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కంటివెలుగు పరీక్షలతో ప్రతి ఇంటికీ వెలుగులు నింపుతున్నదని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్న
ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు, పోడు భూముల పట్టాల పంపిణీ, జీవో నంబర్ 58, 59, 118 తో పాటు, తెలంగాణకు హరితహారం లాంటి కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అ�
సీఎం కేసీఆర్ను యువత ఆదర్శంగా తీసుకొని క్రికెట్లో జాతీయస్థాయికి ఎంపికై సత్తాచాటాలని, క్రికెట్ అంటే మెట్రో నగరాలకే పరిమితం కాదని, మన ప్రాంతంలో సైతం అద్భుతమైన క్రీడాకారులు ఉన్నారని నిరూపించాలని ఆర్థి�
ఏడుపాయల్లో మూడు రోజుల పాటు మహా శివరాత్రి జాతర అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో ఆమె మాట్లాడారు
Breaking News | మెదక్ జిల్లా నార్సింగిలో విషాదం చోటుచేసుకుంది. ఫిబ్రవరి 14న కనిపించకుండా పోయిన ప్రేమ జంట అదృశ్యం విషాదాంతంగా ముగిసింది. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో వాళ్లు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్�
నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు మార్చి 10వ తేదీ నాటికి పూర్తి చేయాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఇంజినీరింగ్ అధికారులు, ఏజెన్సీలకు ఆదేశించారు.
ఈ ఏడాది నుంచి మెదక్లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని, తరగతులను ప్రారంభిస్తామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ప్రకటించారు. శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర�
కంటి వెలుగు రెండో విడత కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తున్నది. మెదక్ జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాల వద్ద ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు క్యూలో నిలబడి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు.
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావన కలిగి భక్తిమార్గంలో నడవాలని రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతీ స్వామి అన్నారు. చిలిపిచెడ్ మండలంలోని చిట్కుల్ గ్రామంలో అక్కమ్మ తల్లి ఆలయ 25వ వార్షికోత్సవాల్లో