MLA Padmadevender Reddy | మెదక్ నియోజకవర్గంలోని కాంగ్రెస్,టీడీపీ,బీజేపీ పార్టీలకి చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరడంతో పార్టీ తిరుగులేని శక్తిగా మారిందని, అన్ని వర్గాల ప్రజల ఆశీర్వాదంతో హ్యాట్రి�
Minister Gangula | తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపు కులాన్ని రాజకీయంగా గుర్తించింది ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula)అన్నారు. మెదక్ పట్టణంలోని వెంకటేశ్వర ఫంక్షన్ ప్యాలెస్�
వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్తుంటారు. వారికోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఉమ్మడి మెదక్ రీజియన్ నుంచి 281 బస్సులను నడిపేందుకు సిద్ధమైంది. ఇందులో 281 బ�
CM KCR | జీవితంలో ఒక్కటే ఒక్కసారి ఓడిపోయాను.. వాస్తవానికి గెలిచి ఓడిపోయాను అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. తూఫ్రాన్ పరిధిలోని తూంకుంటలోని కన్వెన్షన్ హాల్లో గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ నే
Minister Harish rao | సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి మాతృమూర్తి పెంటపర్తి రత్నమ్మ పార్థీవ దేహానికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(Minister Harish rao )నివాళులు అర్పించారు. రత్నమ్మ మృతి చెందిన విషయాన్ని తె�
MLA Padmadevender Reddy | : దేశంలోని ఏ రాష్ట్రంలో అమలు కాని సంక్షేమ పథకాలు ఒక్క తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలోనే అమలు అవుతున్నాయని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. నిజాంపేట మండలం వెంకటాపూర్(�
అభ్యర్థి ఖర్చుపై ఎన్నికల నియమావళి సెక్షన్డీలో స్పష్టంగా పేర్కొన్నామని, ఆమేరకు రోజువారి ఖర్చు వివరాలు రిజిస్టర్లో నమోదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి రాజర్షిషా రాజకీయ ప్రతినిధులకు సూచించారు. గురువ�
Edupayala Temple | ఏడుపాయల వనదుర్గా భవానీ మాత సన్నిధిలో ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో మోహన్రెడ్డి తెలిపారు. ఈ నెల15న మొదటి రోజు శరన్నవరాత్రి ఉత్సవాలను అమ్మవారికి పట�
హిందూ ధర్మానికి తామే పరిరక్షకులమని, దేవుళ్లను కొలవడంలో.. గుళ్లు, ఆలయాలను కాపాడటంలో తమను మించిన భక్తులు లేనే లేరని చెప్పుకొనే బీజేపీ అసలు నైజం బట్టబయలైంది. తమిళనాడులో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం హిందూ దేవాల�