పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య, వసతులు అందుబాటులోకి వస్తున్నాయి. ‘మనఊరు - మనబడి’ కార్యక్రమంలో భాగంగా రూ. వందల కోట్లతో ఆధునీకరించిన సర్కారు బడులు నేడు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. నిన్న మొన్నటి
ప్రతి పంచాయతీలో ఉపాధి హామీ పనులు ముమ్మరంగా చేపట్టాలని మెదక్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఉపాధి హామీ పథకం, పంచాయత్ అవ�
అంధత్వ రహిత తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా నిర్వహిస్తున్న కంటి వెలుగును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్ అన్నారు. మనోహరాబాద్ మండలం గౌతోజిగూడెంలో మంగళవారం కంటి
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలో నిర్మించిన రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి. మల్లన్నసాగర్ (50 టీఎంసీల సామ ర్థ్యం) కాగా, ప్రస్తుతం 15 టీఎంసీలు, రంగనాయక సాగర్ (3 టీఎంసీల సామర్థ్యం)లో ప్�
నీళ్లిస్తే అద్భుతాలు చేస్తామని తెలంగాణ రైతులు నిరూపించారని మంత్రి కేటీఆర్ అన్నారు. నీటి వనరుల్లో విప్లవం సాధించామని చెప్పారు. స్వల్ప సమయంలో తెలంగాణ ప్రగతి సాధించిందని
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలో ఎంతోకాలం నుంచి ఎదురు చూసిన గిరిజన బాలికల గురుకుల పాఠశాల సొంత భవనం కల నెరవేరింది. ఆరేళ్ల నుంచి అద్దె భవనంలో బాలికలు, ఉపాధ్యాయుల బృందం అరకొర వసతుల మధ్య అష్ట కష్�
Fire accident | మెదక్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. ఆరేళ్ల చిన్నారి సహా, వృద్ధురాలు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన చేగుంట మండలం చిన్న శివునూరులో జరిగింది.
మెదక్ జిల్లాలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. నాలుగు రోజులుగా 19,459 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 3,743మందికి కంటి అద్ధాలను అందజేశారు.
సమాజంలో ఆడపిల్లలకు ప్రతి ఒక్కరూ భరోసా, ధీమా కల్పించాలని మెదక్ ఎస్పీ రోహణి ప్రియదర్శిని అన్నారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మంబోజిపల్లిలోని గీతా ఉన్నత పాఠశాలలో మహిళాశిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏ�
మండలంలోని కూరెల్ల గ్రామ శివారు గుట్టపై ప్రతాపరుద్ర సింగరాయ జాతరకు భక్తులు పోటెత్తారు. కొవిడ్ నేపథ్యంలో గత రెండు సంవత్సరాలు జాతర జరిగినప్పటికీ భక్తులు పెద్దగా హాజరుకాలేదు.