సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఓటర్ల సంఖ్య తేలింది. ఎన్నికల కమిషన్ బుధవారం తుది ఓటరు జాబితాను వెలువరించింది. సంగారెడ్డి జిల్లాలో పురుష ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 13,55,958కు చేరుకు�
మెదక్ జిల్లాలో కాంగ్రెస్ (Congress) పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మెదక్ డీసీసీ అధ్యక్షుడు (Medak DCC President) కంఠారెడ్డి తిరుపతి రెడ్డి (Kantareddy Tirupati reddy) రాజీనామా చేశారు. డబ్బు సంచులే ప్రాత�
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బాలుడి కిడ్నాప్ (Kidnap) కలకలం సృష్టిస్తున్నది. ప్లాట్ఫామ్పై ఒంటరిగా ఉన్న ఐదేండ్ల బాలుడిని ఇద్దరు దుండగులు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గ�
మెదక్ జిల్లా కేంద్రంతోపాటు పలు ప్రాంతాల్లో బుధవారం పొగమంచు కమ్ముకుంది. తెల్లవారుజామున 6గంటల నుంచి తొమ్మిది గంటల వరకు పొగమంచు కురవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
Harish Rao | ఈరోజు కేసీఆర్ వచ్చారు కాబట్టి రైతుకు విలువ పెరిగింది. భూమికి ధర పెరిగింది. సద్ది తిన్న రేవు తలవాలి .. పనిచేసిన కేసీఆర్ను ఆశీర్వదించాలి అని హరీశ్రావు కోరారు.
MLA Padma Devender Reddy | దళితుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. జిల్లాలోని చిన్నశంకరంపేట మండల పరిధిలోని మల్లుపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ దళి�
రాజీ చేసుకోవడంతోనే ఇరువురికి న్యాయం చేకూరుతుందని మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద అన్నారు. శనివారం జిల్లా న్యాయస్థానాల సముదాయంలో న్యాయసేవాధికార సంస్థ జిల్లా చైర్పర్సన్ ఆధ్వర్యంలో జా
రాష్ట్రంలో వర్షాలు (Rains) మళ్లీ ఊపందుకున్నాయి. సోమవారం ఉదయం నుంచి హైదరాబాద్లోని (Hyderabad) పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తుండగా, ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad), మెదక్ (Medak) జిల్లాల్లో కుండపోతగా వర్షం కురుస్తున్నది.
తెలంగాణలో జరిగిన అభివృద్ధిని దేశం మొత్తం గర్విస్తున్నదని, పని చేసే ప్రభుత్వానికి అండగా ఉండి భారీ మోజార్టీతో గెలిపించుకోవాలని మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు.
మెదక్ ప్రగతి శంఖారావం సభ గ్రాండ్ సక్సెస్ అయింది. జిల్లా కేంద్రంలోని సీఎస్ఐ చర్చి కాంపౌండ్ మైదానంలో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభకు అనూహ్య స్పందన వచ్చింది.
సీఎం కేసీఆర్ది అభివృద్ధి వాదం. ప్రతిపక్షాలది అబద్ధ్దాల నినాదం. అబద్ధ్దాల మీద గెలిచేది నిలిచేది అభివృద్ధే. మంచి పనులే నిలబడతాయి.’ అని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
మెతుకు సీమ గడ్డపై సీఎం కేసీఆర్ ‘ప్రగతి శంఖారావం’ పూరించారు. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలతో మెదక్ పట్టణం గులాబీమయమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్
తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే అభివృద్ధి చెందిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దాదాపు 60, 70 ఏండ్ల క్రితం ఏర్పాటైన ఇతర రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణ అభివృద్ధి గణనీయంగా జరిగిందని తెలిపారు. తొమ్మిదిన్నర ఏండ్�
CM KCR | జిల్లా పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. దివ్యాంగులకు పెంచిన రూ.4016 పింఛన్ సొమ్ము పంపిణీ, బీడీ టేకేదారులు, ప్యాకర్లకు రూ.2,016 చొప్పున ఆసరా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని బ�