హత్య కేసులో నిందితు లైన సోదరులిద్దరూ గురువారం పోలీస్స్టేషన్లో లొంగిపోయారు. రేగోడ్ మండలంలోని చౌదర్పల్లి గ్రామ శివారులో ఈ నెల 16న మహిళ ను హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో భర్త, అతడి సోదరుడు నిందితుల�
కంటి సమస్యల రహిత తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపడుతుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బా�
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటివెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శమని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. రెండో విడత కార్యక్రమం దుబ్బాక నియోజకవర్గంలో కనుల పండువగా సాగింది. గురు�
రాష్ట్రంలోని ప్రజలను అంధత్వం నుంచి దూరం చేసి సంపూర్ణ అంధత్వ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ అన్నా రు. గురువారం హుస్నాబాద్ పట్టణంలోని 1వ వార్డు కస్తూర్బా క�
రెండో విడత కంటివెలుగు కార్యక్రమం మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో గురువారం పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. మొదటి రోజు పరీక్షలు చేయించుకునేందుకు స్థానికంగా ఏర్పాటు చేసిన శిబిరాలకు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చ�
ఖమ్మం వేదికగా నిర్వహించిన ‘భారత రాష్ట్ర సమితి’ ఆవిర్భావ సభ గ్రాండ్ సక్సెస్ కావడం పార్టీ శ్రేణుల్లో జోష్ను నింపింది. లక్షలాదిగా ప్రజలు తరలివచ్చి మరోసారి బీఆర్ఎస్ పార్టీకి తమ సం పూర్ణ మద్దతను తెలియ�
అతను రాష్ర్టానికే తలమానికమైన సచివాలయంలో ఒక ఉద్యోగి. మంచి వేతనం. కానీ, వీటితో ఆయన తృప్తి పడలేదు. మరింత సంపాదనకు ఆశపడి షేర్మార్కెట్లో పెట్టుబడులు పెట్టాడు. చీటీలు నడిపాడు. కానీ, కొవిడ్, ఉక్రెయిన్ యుద్ధ్�
అతను రాష్ర్టానికే తలమానికమైన సచివాలయంలో ఒక ఉద్యోగి. మంచి వేతనం. కానీ, వీటితో ఆయన తృప్తి పడలేదు. మరింత సంపాదనకు ఆశపడి షేర్మార్కెట్లో పెట్టుబడులు పెట్టాడు. చీటీలు నడిపాడు. కానీ, కొవిడ్, ఉక్రెయిన్ యుద్ధ్�
రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభించనున్నారు. ఇందుకోసం వైద్యారోగ్యశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో మెదక్ జిల్లాలో సుమారు 4,72,802 మంది
భూమికి భూమి ఇవ్వాల్సిం దే, లేదంటే ఎకరానికి ఐదు కోట్ల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని ఆర్ఆర్ఆర్ భూ బాధితులు తేల్చి చెప్పారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గిర్మాపూర్ వద్ద 65జాతీయ రహదారి నుంచి యా�
సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని సీపీ శ్వేత అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ పీజీ కళాశాలలో బుధవారం డిపార్ట్మెంట్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విద్యార్థులకు బేసిక్స్ ఆఫ్ క్రైం రిపోర్టింగ్ �
అందరూ అధికారులు సమన్వయంతో వ్యవహరించి గణతంత్ర వేడుకలను జయప్రదం చేయాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ ఆదేశించారు. గణతంత్ర వేడుకల ఏర్పాట్లపై బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జ�
మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. ఒకరి స్వార్థం కోసం మరొకరు బలవుతున్నారు. రూ.7 కోట్ల బీమా పరిహారం కోసం ఓ ప్రభుత్వ ఉద్యోగి తాను చనిపోయినట్టు అందరినీ నమ్మించాడు. చివరకు సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులకు �
పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రజ లు తగిన జాగ్రత్తలు తీసుకుని వెళ్లాలని, ఇండ్లను పదిలంగా చూసుకునే వారికి చెప్పి వెళ్లాలని సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్ సూచించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మ�