కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూమిని కాపాడాలని స్థానిక రామచంద్రారెడ్డి కాలనీవాసులు అధికారులను కోరారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ గ్రీవెన్స్కు వినతులు వెల్లువెత్తాయి. ఈ కార్యక్రమంలో 79 మంది తమ సమస్య
రాష్ట్రంలో కంటి చూపుతో బాధ పడుతున్న వారికి వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించి, వారికి అద్దాలను పంపిణీ చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని �
నేటి ఆధునిక జీవితంలో సెల్ఫోన్తో విడదీయ రాని బంధం ఏర్పడింది. ప్రతి సెకను అంటిపెట్టుకొని ఉండాలన్న ఆసక్తి. ఏ పరిస్థితుల్లో ఉన్నా కాల్ లిఫ్ట్ చేయాలనే అతృత అనేక అనర్థాలకు దారి తీస్తున్నది. సెల్ఫోన్ మాట
ఖోఖో ఆట అంటే ప్రాణాల్ని పణంగా పెట్టి మరీ ఆడతాడు సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పెద్దగోపులారం గ్రామానికి చెందిన ప్రదీప్. అందుకే ఆయన ఆ క్రీడాంశంలో సిసలైన ఆటగాడిగా ఆరితేరాడు! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తరఫు�
మహిళలకు పుత్తడిపై మక్కువ ఎక్కువ. పండుగలు, శుభకార్యాల్లో ఉన్నంతలో బంగారు నగలను ధరించడం ఆనవాయితీగా వస్తోంది. కాని మార్కెట్లో పసిడి ధరలు భగ్గుమనడంతో వేసుకున్న నగను మళ్లీమళ్లీ వేసుకోలేక చాలా మంది మహిళలు ఇ�
ఏడాది పొడువునా ప్రతి నెలా వచ్చే సంకష్టహర చతుర్థి రోజు వర సిద్ధి వినాయకుడిని దర్శించుకుంటే ఎంతో పుణ్యం వస్తుందనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. మంగళవారం వచ్చే అంగారక సంకష్టహర చతుర్థి రోజున దర్శించుకుంటే అత్యం�
రంగు రంగుల అందమైన పక్షులు, చెంగుచెంగున దుంకే లేడి పిల్లలు, రాజసానికి మారుపేరుగా నిలిచే మృగరాజు సింహం వంటి తదితర జంతుజాలాన్ని దత్తత తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు ఇదే సువర్ణావకాశం
రాష్ర్టానికి అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్ అని, రైతు శ్రేయస్సుకు ప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంతో పాటు మల్కాపూ�
ఉమ్మడి మిరుదొడ్డి మండల పరిధిలోని 24 గ్రామాల్లో కలిపి మొత్తం ఆర్డబ్ల్యూఎస్ అధికారులు లెక్కల ప్రకారం 50,952 కుటుంబాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో 20 గ్రామ పం�
రైతుల పక్షపాతి సీఎం కేసీఆర్ అని, ఎన్నో ఏండ్లుగా సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు గుర్తుంపులేక పోవడంతో ప్రభుత్వం నుంచే వచ్చే బెన్ఫిట్ రాక చాలా మంది ఇబ్బందులు పడ్డారని ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డ
వసతి గృహాల విద్యార్థులకు మంచి విద్యనందించాలని ఎమ్మెల్సీ యా దవరెడ్డి అన్నారు. జడ్పీ కార్యాలయంలో గురువారం 6వ స్థాయీ సంఘ సమావేశం జడ్పీటీసీ సంధ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మె�
హెచ్ఎండీఏ వేలంలో పెట్టిన ప్లాట్లు కొనాలని, సంపూర్ణ రక్షణతో పాటు అన్ని రకాలు అనుమతులు పొందాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. గురువారం పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో�
పండ్లలో రారాజు మామిడి పండు. మామిడికి వేసవిలో మంచి డిమాండ్ ఉంటుంది.సంగారెడ్డి జిల్లాలో చాలామంది రైతులు మామిడి తోటలు పెంచుతున్నారు. నాణ్యమైన మామిడి పండ్లను దేశ విదేశాలకు ఎగుమతి చేస్తూ రైతులు మంచి ఆదాయాన�
‘చెలికుంటకు గండి.!’ అనే శీర్షికను గురువారం నమస్తే తెలంగాణ ప్రచురించడంతో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు స్పందించారు. చెలికుంట పరిసరాల్లో ఇరిగేషన్ ఏఈ సంతోషి పర్యటించి కుంటను సర్వే చేసి ఎఫ్టీఎల్ పరిధిన�
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ కలిగి ఉండాలని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ అన్నారు. గురువారం తన చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఓటర్ల తు�