స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో బొల్లారం మున్సిపాలిటీకి అవార్డు లభించింది. నగరంలో గురువారం జరిగిన అవార్డుల ప్రదాన కార్యక్రమంలో మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా బొల్లారం మున్సిపాలిటీక�
తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ వెరిఫికేషన్ సిస్టమ్ (టీఎస్బీపాస్) ను తెలంగాణ ప్రభుత్వం రూపొందించి, ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్నది. ప్రజలకు అత్యంత సౌకర్యవంతంగా, సులభ
హైదరాబా ద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డుపై ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకొని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ప్రత్యేక చర్యలు చేపట్టింది. క్షత గాత్రులకు క్షణాల్�
కొత్త సంవత్సరం నేపథ్యంలో మెదక్ జిల్లాలో మద్యం విక్రయాలు జోరుగా జరిగాయి. మద్యం ప్రియులు దండిగా మద్యాన్ని కొనుగోలు చేసి తాగేశారు. డిసెంబర్ 31న ఒక్క రోజులో జిల్లా వ్యాప్తంగా రూ.2.85 కోట్ల మద్యాన్ని విక్రయించ
పేకాట ఆడుతున్న 11 మందిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన మండల పరిధిలోని నత్నాయిపల్లి గ్రామ శివారులో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ షేక్లాల్ మధార్ తెలిపిన వివరాల ప్రకా రం.. మండల పరిధిలోని నత్నాయిపల్లి గ్రామ శి
చేపలవేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన శివ్వంపేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఏఎస్సై విఠల్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పెద్దగొట్టిముక్ల గ్రామానికి చెందిన మాదరబోయిన ఆగేశ్ చేపలు పట్
ఆంగ్ల నూతన సంవత్సరానికి జిల్లా ప్రజలు ఘన స్వాగతం పలికారు. 31 రోజున అర్ధరాత్రి 12 గంటలకు ప్రజలు కేక్లు కట్చేసి చేసి ఒకరికొకరు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. మిఠాయిలు తినిపించుకుని విందు �
మెదక్ చర్చి భక్తులతో కిటకిటలాడింది. క్రిస్మస్ తరువాత తొలి ఆదివారంతో పాటు నూతన ఆంగ్ల సంవత్సరం కావడంతో రాష్ట్ర నలుమూలలతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్టాటకల నుంచి భక్తులు, పర్యాటకులు పెద్ద ఎత్తున తరలిరావడంతో �
సంగారెడ్డి జిల్లాలో వ్యవసాయం పండుగలా మారింది. రైతుబంధు, రైతుబీమాలాంటి పథకాలను ప్రవేశపెట్టి అన్నదాతలకు అండగా నిలబడిన సీఎం కేసీఆర్ వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తూ వారిపాలిట దే
హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరిగే ‘నుమాయిష్'(అంతర్జాతీయ ఎగ్జిబిషన్) సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ సీవీ.ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 1నుంచి 15వరకు �
రైతుల సంక్షేమాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ పాలనకు దేశంలో నిరాజనం పడుతున్నారని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని పొట్పల్లిలో ఏర్పాటు చేసిన
స్వయంభూగా వెలిసిన సంగారెడ్డి జిల్లా రేజింతల్ సిద్ధివినాయక స్వామి 223వ జయంత్యుత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం భా రీగా భక్తులు తరలివచ్చారు. స్వామివారిని రంగురంగుల పూ లతో అందంగా అలంకరించారు. కంచ