దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్-సికింద్రాబాద్ డివిజినల్ రైల్వే వినియోగదారుల సంప్రదింపుల కమిటీ సభ్యురాలిగా మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి నియామకమయ్యారు.
మహిళల ఆరోగ్య రక్షణ కోసం రా్రష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య మహిళా క్లినిక్లు ఏర్పా టు చేసిందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నా రు. బుధవారం మెదక్ జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో ఆరోగ్య మహిళా కేంద్�
క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి ప్రజలతో మమేకం కావడం ద్వారా ఎంతో విలువైన సమాచారం లభిస్తుందని, అనుభవం వస్తుందని, ఇది ప్రాజెక్ట్ వర్కు ఎంతో దోహదపడుతుందని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
Children | అల్లాదుర్గం, మార్చి 3: కన్నతల్లి కొడుతుందనే భయంతో ఇంటి నుంచి పారిపోతున్న ఇద్దరు చిన్నారులను ఉపాధి హామీ కూలీలు చేరదీశారు. తర్వాత ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. ఈ సంఘటన అల్లాదుర్గం మండలం కాయిదంపల్�
జిల్లాలో మత్స్య సహకార సంఘాల్లో కొత్త సభ్యులను చేర్చడాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం క్యాంపు కార్యాలయంలో మత్స్యశాఖ అధికారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక�
మెదక్ జిల్లాలో కంటి వెలుగుకు అనూహ్య స్పందన లభిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,76, 936 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో పురుషులు 84, 285 మంది కాగా, 92,651 మంది మహిళలు ఉన్నారు.
రహదారులు చకగా ఉంటేనే రవాణా రంగం అభివృద్ధి చెందుతుందని, దూర భారం తగ్గి ప్రయాణికులు సుఖమయ ప్రయాణం చేయొచ్చని, ఆదిశగా ప్రభుత్వం రహదారుల నిర్మాణం, పునరుద్ధ్దరణకు నిధులు కేటాయించిందని కలెక్టర్ రాజర్షిషా అన�
Agriculture | ఉపాయం ఉండాలే కానీ, ఉపాసం ఎవ్వరుండరు... అనే సామెత నూటికి నూరు పాళ్లూ నిజం. ‘పదుల కొద్ది ఎకరాలు లేకున్నా, పంట దిగుబడిని ఎలా రాబట్టాలో తెలిస్తే ఆ ఇంటి గోదలయినా, మనుషులయినా పస్తులుండే పరిస్థితి రాదు’ అంటా�
జాతీయ విజ్ఞానశాస్త్ర (సైన్స్ డే) దినోత్సవాన్ని మంగళవా రం జిల్లావ్యాప్తంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సీవీ రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సైన్స్ ఉపాధ�
Medak | పంచాయతీల మనుగడకు కీలకమైన ఇంటిపన్ను వసూలు ప్రక్రియ జిల్లాల్లోని అన్ని గ్రామ పంచాయతీల్లో ముమ్మరంగా కొనసాగుతున్నది. మార్చి నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో వందశాతం లక్ష్యాన్ని చేరే దిశగా పంచా
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మనఊరు-మనబడి’ కార్యక్రమంలో భాగంగా ఆయా పనులు యుద్ధ ప్రతిపాదికన చేపట్టి, మార్చి నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికార�
మెదక్ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం 25 రోజుల పాటు కొనసాగుతూ లక్షా 44వేల 510 మందికి కంటి పరీక్షలు చేసింది. ఇందులో పురుషులు 68,962 మంది, మహిళలు 75,548 మంది ఉన్న
ఎండలు అప్పుడే మండుతున్నాయి. వేసవిలో దాహం ఎక్కువగా ఉండడం సహజం. వనరులు ఎన్ని ఉన్నా తాగునీటి కోసం కోటి తిప్పలు తప్పవు. ఉష్ణ తాపానికి అల్లాడిపోయే జీవాలెన్నో గొంతు తడుపుకోవడం ద్వారా కాస్త ఉపశమనం కోరుకుంటాయి
సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణ రాష్ట్రం దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా మారిందని మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. దేశంలో వ్యవసాయ వృద్ధి రేటు 4 శాతం ఉంటే, ఒక్క తెలంగాణలోనే 7.8 శాతం ఉన్నదని చెప్పారు.
నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురావాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లకు ఆదేశించారు. గురువారం తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో సుడిగాలి పర్యటన చేశ�