తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 19, 20 తేదీల్లో మెదక్, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించనున్నారు. 19న మెదక్ జిల్లాలో పర్యటించి కలెక్టర్, జిల్లా పోలీసు (ఎస్పీ) కార్యాలయాలను ప్రారంభిస్తారు.
CM KCR | రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ నెల 19, 20 తేదీల్లో రెండు రోజుల పాటు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేయనున్నారు. 19న మెదక్ జిల్లాలో పర్యటిస్త�
Medak | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలోఈ నెల 17వ తేదీన మెదక్ జిల్లా కేంద్రంలోని సాయిబాలాజీ గార్డెన్స్లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఎమ్మెల్సీ సుభాష�
పేదలకు కార్పొరేటు స్థాయిలో వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఆధునిక పరికరాలున్న అంబులెన్స్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో అంబులెన్స్లు నిర్దేశిత ప్రాంతానికి చేరేందుకు 30 నిమిషాలు పట్టేది. కొత్త అం�
Photo Story | ఆకాశానికి చిల్లు పడినట్లుగా తెలంగాణలో ఎడతెరిపిలేకుండా వానలు కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్ట్లు, చెరువుల వద్ద పర్యాటకులు సందడి చేస్తున్నారు.
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. నార్సింగి మండలం వల్లూరు జాతీయ రహదారిపై టైరు పేలిపోవడంతో అదుపుతప్పిన కారు.. డివైడర్ దాటి అవతలికి వెళ్లింది. దీంతో ఎదురుగా వస్తున్న లారీ దానిని ఢీకొట్టి�
‘ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు అలర్ట్గా ఉన్నాయి. ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూస్తాం.’ అని సంగారెడ్డి కలెక్టర్ శరత్కుమార్ అన్నారు. భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో
అల్ప పీడన ప్రభావంతో మెదక్, సంగారెడ్డి జిల్లాలను ముసురు అలుముకున్నది. పలు గ్రామాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. రెండు రోజులుగా కురుస్తున్న వానలతో ఆయా జిల్లాల్లోని జలవనరులు నిండి అలుగుపోస్తున్�
MLA Padmadevender Reddy | ప్రజా సమస్యలు తెలుసుకోవడంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఎప్పుడూ ముందే ఉంటారు. అధికారిక కార్యక్రమాలతో బిజీ ఉన్నా సామాన్యులతో కలిసిపోతారు. తాజాగా జిల్లాలోని హవేలీ ఘనపూర్ మండలం చౌట్లప�
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆదివారం జగిత్యాల పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్ తిరిగి హైదరాబాద్కు వస్తున్న క్రమంలో కళ్లెదుటే రోడ్డు ప్రమాదం జరిగింది. వెంటనే స్ప�
మెదక్ జిల్లావాసుల చిరకాల కోరిక నెరవేరింది. చాలాకాలంగా చేస్తున్న కృషికి ఫలితం దకింది. మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పలుమార్లు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు విజ్ఞ�
విచ్చలవిడిగా వాడుతున్న ప్ల్లాస్టిక్తో పర్యావరణానికి పెనుముప్పుగా మారింది. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఎంత అవగాహన కల్పించినా, ప్రచారం చేసినా ఇంకా అక్కడక్కడ నిషేధిత ప్లాస్టిక్ వాడకం జరుగుతున్నది.