మంజీరా పుష్కరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మెదక్ జిల్లా పేరూరులోని గరుడగంగ సరస్వతీ అమ్మవారి ఆలయం వద్ద మంజీరా నదికి బుధవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పుష్కర ఘాట్ల వద్ద పుణ్యస్నానాలు ఆచరించి గంగమ�
రేపు హైదరాబాద్ (Hyderabad), రంగారెడ్డి (Rangareddy) జిల్లాల్లో వానలు పడుతాయని, మహబూబ్నగర్ (Mahabubnagar), మెదక్ (Medak) జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
దేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న మెదక్ సహా ఇతర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ప్రైవేటు పరం చేయొద్దని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశ భద్ర�
Manjeera Pushkaralu | మంజీరా నది పుష్కరాలకు సిద్ధమైంది. మెదక్ మండలం పేరూరు గ్రామ సమీపంలోని గరుడగంగ సరస్వతీ మాత ఆలయం వద్ద నేటి నుంచి 12 రోజుల పాటు నిర్వహించనున్న వేడుకలకు అధికారులు, ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశా
Ectopic Pregnancy | మెదక్ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో వైద్యులు సంయుక్త కృషితో మహిళ ప్రాణాలను కాపాడారు. కొల్చారం మండల పరిధి అంసాన్పల్లి గ్రామానికి చెందిన కేతావత్ సురేఖ తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుండగా కుటుంబీకుల�
ఎఫ్సీఐ పెండింగ్ బియ్యాన్ని వెంటనే పూర్తి చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం మెదక్ కలెక్టరేట్లో యాసంగి 2021-22 బియ్యం డెలివరీ, పెండింగ్ క్లియరెన్స్ పైన సమీక్షా స�
ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న విప్లవాత్మకమైన చర్యలతో వ్యవసాయం పండుగలా మారిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, పకడ్బందీగా నిర్వహ
రాష్ట్రం లో ఎండల తీవ్రత పెరిగింది. ఉదయం 7 గంటల నుంచే ఎండలు మండుతున్నాయి. సోమవారం చాలా ప్రాంతా ల్లో 40 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరువయ్యాయి. ఆదిలా బాద్ జిల్లాలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
నెర్రలు చాచిన ఆ నేలల్లో పచ్చదనం పురివిప్పుకుంటున్నది. ఎటుచూసినా పచ్చని పంటలతో మెతుకు సీమ పచ్చగా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగం ఎంతో అభివృద్ధి చెందింది.
మర్కూక్ మండలంలోని ఎర్రవల్లి గ్రామం నేడు అన్నిరంగాల్లో ఆదర్శంగా నిలుస్తున్నది. సీఎం కేసీఆర్ ఎనిమిదేండ్ల క్రితం ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అప్పటి నుంచి గ్రామ రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. గ్రామ
తెలంగాణ ప్రభుత్వం మారుమూల పల్లె నుంచి జిల్లా కేంద్రం వరకు రోడ్ల విస్తరణ, కొత్త రోడ్లు నిర్మించి రవాణా సౌకర్యం మెరుగుపరుస్తుండగా, బీజేపీ సర్కారు మాత్రం జాతీయ రహదారుల నిర్మాణంలో రాష్ట్రంపై వివక్ష చూపిస్�
అన్ని మతాలకు తెలంగాణ సర్కారు ప్రాధాన్యమిస్తున్నది. పండుగలను పేదలు సైతం సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో నూతన వస్ర్తాలను కానుకగా అందజేస్తున్నది. ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకొనే రంజాన్ పర్వదినం సమీ