Minister KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) కాన్వాయ్ని పోలీసులు బుధవారం తనిఖీ చేశారు. (Police checked) పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి హైదరాబాద్ నుంచి కామారెడ్డి వెళ్త�
అమెరికాలోని నిర్మాణ రంగంలో విశేష ప్రతిభ చాటిన మెదక్ జిల్లా వాసి శరత్ చంద్రారెడ్డికి యంగ్ ప్రొఫెషనల్ అవార్డు దక్కింది. శరత్చంద్రారెడ్డి చిన్నశంకరం పేట మండలం దరిపల్లి గ్రామానికి చెందినవారు.
MLA Padmadevender Reddy | హత్యాయత్నానికి గురైన మెదక్ ఎంపీ, దుబ్బాక అసెంబ్లీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి(Kotha Prabhakar reddy) త్వరగా కోలుకోవాలని మెదక్ సీఎస్ఐ చర్చి(,CSI Church)లో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మంగళవారం ప్రార్థన�
MLA Padmadevender Reddy | మెదక్ నియోజకవర్గంలోని కాంగ్రెస్,టీడీపీ,బీజేపీ పార్టీలకి చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరడంతో పార్టీ తిరుగులేని శక్తిగా మారిందని, అన్ని వర్గాల ప్రజల ఆశీర్వాదంతో హ్యాట్రి�
Minister Gangula | తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపు కులాన్ని రాజకీయంగా గుర్తించింది ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula)అన్నారు. మెదక్ పట్టణంలోని వెంకటేశ్వర ఫంక్షన్ ప్యాలెస్�
వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్తుంటారు. వారికోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఉమ్మడి మెదక్ రీజియన్ నుంచి 281 బస్సులను నడిపేందుకు సిద్ధమైంది. ఇందులో 281 బ�
CM KCR | జీవితంలో ఒక్కటే ఒక్కసారి ఓడిపోయాను.. వాస్తవానికి గెలిచి ఓడిపోయాను అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. తూఫ్రాన్ పరిధిలోని తూంకుంటలోని కన్వెన్షన్ హాల్లో గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ నే
Minister Harish rao | సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి మాతృమూర్తి పెంటపర్తి రత్నమ్మ పార్థీవ దేహానికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(Minister Harish rao )నివాళులు అర్పించారు. రత్నమ్మ మృతి చెందిన విషయాన్ని తె�
MLA Padmadevender Reddy | : దేశంలోని ఏ రాష్ట్రంలో అమలు కాని సంక్షేమ పథకాలు ఒక్క తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలోనే అమలు అవుతున్నాయని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. నిజాంపేట మండలం వెంకటాపూర్(�
అభ్యర్థి ఖర్చుపై ఎన్నికల నియమావళి సెక్షన్డీలో స్పష్టంగా పేర్కొన్నామని, ఆమేరకు రోజువారి ఖర్చు వివరాలు రిజిస్టర్లో నమోదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి రాజర్షిషా రాజకీయ ప్రతినిధులకు సూచించారు. గురువ�