Unorganized workers | నర్సాపూర్ : ఇవాళ నర్సాపూర్ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. అసంఘటిత కార్మికుల రాష్ట్ర ప్రభుత్వం ధర్నాకు అనుమతులు ఇచ్చినట్లే ఇస్తూ నాయకులను ముందస్తు అరెస్టు చేయడం సిగ్గుచ�
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురిశాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కురిసిన వానకు వరి నేలవాలింది. వడగండ్లకు పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి.
Child Marriages | నర్సాపూర్ మండలంలోని తునికి నల్ల పోచమ్మ దేవి జాతరలో బుధవారం రాత్రి ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణా మహిళ శిశువుల ఆరోగ్యం తదితర అంశాలపై ప్రొజెక్టర్ ద్వారా అవగాహన కల్పించారు
Bhima Schemes | మరణించిన తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఖాతాదారుల కుటుంబ సభ్యులకు బీమా ద్వారా వచ్చిన రూ. 30 లక్షల ప్రమాద బీమా చెక్కుల పంపిణీ కార్యక్రమం ఇవాళ మండల కేంద్రంలోని అక్కన్నపేట గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద చేపట్ట�
Thief | రామాయంపేట, మార్చి 20 : రామాయంపేట పట్టణం పట్టణంలోని పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలోనే ఎల్లమ్మ కాలనీ ఉంది. ఎప్పుడు రద్దీగా ఉండే ప్రాంతంలోనే గుర్తుతెలియని వ్యక్తి ఓ ఇంటి తాళాలను పగులగొడ్తున్నాడు.
Paddy Crop | దిన దినం భూగర్భ జల మట్టం తగ్గిపోతుండటంతో బోర్ల నుంచి తక్కువగా నీళ్లు వస్తున్నాయి. అన్నదాతల ఆశలు రోజురోజుకీ సన్నగిల్లిపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ వ్యాప్తంగా అన్నదాతలు అరిగోసలు ప�
Family Attack | బోరు విషయంలో స్వంత అన్నదమ్ముల మధ్య గొడవ కాస్తా తీవ్ర ఘర్షణకు దారితీసింది. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.
Money looted | ఇంట్లో డబ్బులు ఉంచితే దొంగలు ఎత్తుకెళ్తారని బ్యాంకులో ఉంచితే... బ్యాంకులో సైతం ఖాతాలోంచి డబ్బులు మాయం చేస్తే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మృతి చెందిన ఖాతాదారుడి ఖాతా నుండి డబ్బులు మాయం �
మెదక్ జిల్లా పెద్దశంకరం పేట మండలం కోలపల్లి వద్ద రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కోలపల్లి వద్ద ఆగి ఉన్న పర్యాటకుల బస్సును ఓ డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గా
Paddy Crop | ఇవాళ నర్సాపూర్ మండల పరిధిలోని లింగాపూర్, సీతారాంపూర్ గ్రామాలలో ఏడీఏ సంధ్యారాణి సందర్శించి వరి పంటను పరిశీలించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున వరి పంట ఎండిపోకుండా ప్రత్యామ్నాయ తడులు ఇచ్చుకుంటూ
Collector Rahul Raju | ఏడుపాయలకు వచ్చే భక్తులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పిస్తామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు పేర్కొన్నారు. ఏడుపాయలలో సౌకర్యాలు కరువు అని కథనాలు వచ్చిన నేపథ్యంలో కలెక్టర్ స్పందించారు.