Minister Harish Rao | పంచాయితీ సెక్రెటరీలు ఇకపై ప్రభుత్వ ఉద్యోగులేనని, మరింత ఉత్సాహంతో కష్టపడి పని చేయాలని మంత్రి హరీశ్రావు అన్నారు. మెదక్ నియోజకవర్గంలో 75 మంది పంచాయితీ సెక్రెటరీ రిజర్వేషన్ చేస్తూ ఉద్యోగ నియామక పత్
Minister Harish Rao | రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 19న మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో సమీకృత కలెక్టరేట్ భవనంతో పాటు జిల్లా పోలీస్ కార్యాలయంతో పాటు బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని సైతం ప్రా�
ఈ నెల 19న సీఎం కేసీఆర్ మెదక్ పర్యటన సందర్భంగా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా నిర్మిస్తున్న కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను ముఖ్యమంత్రి ప్రారంభించనున్న నేపథ్యంలో ఆదివారం మెదక్ కల�
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 19, 20 తేదీల్లో మెదక్, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించనున్నారు. 19న మెదక్ జిల్లాలో పర్యటించి కలెక్టర్, జిల్లా పోలీసు (ఎస్పీ) కార్యాలయాలను ప్రారంభిస్తారు.
CM KCR | రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ నెల 19, 20 తేదీల్లో రెండు రోజుల పాటు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేయనున్నారు. 19న మెదక్ జిల్లాలో పర్యటిస్త�
Medak | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలోఈ నెల 17వ తేదీన మెదక్ జిల్లా కేంద్రంలోని సాయిబాలాజీ గార్డెన్స్లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఎమ్మెల్సీ సుభాష�
పేదలకు కార్పొరేటు స్థాయిలో వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఆధునిక పరికరాలున్న అంబులెన్స్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో అంబులెన్స్లు నిర్దేశిత ప్రాంతానికి చేరేందుకు 30 నిమిషాలు పట్టేది. కొత్త అం�
Photo Story | ఆకాశానికి చిల్లు పడినట్లుగా తెలంగాణలో ఎడతెరిపిలేకుండా వానలు కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్ట్లు, చెరువుల వద్ద పర్యాటకులు సందడి చేస్తున్నారు.
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. నార్సింగి మండలం వల్లూరు జాతీయ రహదారిపై టైరు పేలిపోవడంతో అదుపుతప్పిన కారు.. డివైడర్ దాటి అవతలికి వెళ్లింది. దీంతో ఎదురుగా వస్తున్న లారీ దానిని ఢీకొట్టి�
‘ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు అలర్ట్గా ఉన్నాయి. ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూస్తాం.’ అని సంగారెడ్డి కలెక్టర్ శరత్కుమార్ అన్నారు. భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో
అల్ప పీడన ప్రభావంతో మెదక్, సంగారెడ్డి జిల్లాలను ముసురు అలుముకున్నది. పలు గ్రామాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. రెండు రోజులుగా కురుస్తున్న వానలతో ఆయా జిల్లాల్లోని జలవనరులు నిండి అలుగుపోస్తున్�
MLA Padmadevender Reddy | ప్రజా సమస్యలు తెలుసుకోవడంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఎప్పుడూ ముందే ఉంటారు. అధికారిక కార్యక్రమాలతో బిజీ ఉన్నా సామాన్యులతో కలిసిపోతారు. తాజాగా జిల్లాలోని హవేలీ ఘనపూర్ మండలం చౌట్లప�