Minister Harish Rao | మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి హరీశ్రావు అన్నారు. మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక
రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు బుధవారం మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. రామాయంపేట్, మెదక్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటున్న నేపథ్యంలో మెదక్ కలె�
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు పండుగలా జరుగుతున్నాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున సమ్మేళనాలకు తరలివస్తున్నారు. జిల్లా ఇన్చార్జిలు, స్థానిక ఎమ్మెల్యేలు వారికి దిశానిర్దేశం చేస్తూ ఉత్తేజ పర�
‘దేశ్ కీ నేత కైసా హో.... కేసీఆర్ కే జైసా హో’ అంటూ మరాఠా రైతులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా గజ్వేల్ వెజ్, నాన్వెజ్ మార్కెట్ను మహారాష్ట్ర రైతు సంఘాల నాయకులు స
‘మా రాష్ట్రంలో రోజుకు పది మంది రైతులు కరువు కాటకాలతో మరణిస్తున్నారు. తెలంగాణలో మాత్రం ఎక్కడ చూసినా పచ్చని పంటలు కనిపిస్తున్నాయి. ఎండకాలంలోనూ నిండుగా చెరువులు, కుంటలు, వాగులు వంకలు కనిపిస్తున్నాయి. తెలంగ
మహారాష్ట్రకు చెందిన రైతు సంఘం నేతలు ఆదివారం గజ్వేల్, వర్గల్, ములుగు, మండలాల్లో పర్యటించి అభివృద్ధ్దిని పరిశీలించారు. ముందుగా ములుగు రైతు వేదికకు చేరుకున్న బృందం సభ్యులకు ఎమ్మెల్సీ విఠల్, ఎఫ్డీసీ చైర
‘కార్యకర్తలకు కష్టమొస్తే.. నేను కాపాడుకుంటా.. మీ ఇంటిలో తండ్రి గా.. పెద్దన్నగా, తమ్ముడిగా.. కొడుకుగా.. మీవెంట ఉంటా.. మీరు లేకుంటే నేను లేను.. పార్టీ లేదు’ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యా ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీ
కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయి.. నేడు చెరువుల్లోకి నీళ్లు వచ్చాయని మంత్రి హరీశ్రావు అన్నారు. సీఎం కేసీఆర్ సంకల్పంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కేవలం మూడు సంవత్సరాల్లోనే పూర్తి చేశామన్నారు. ఆదివారం నంగునూర
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు - మనబడి’ కార్యక్రమం తో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుతున్నాయి. విద్యా ర్థులకు కావాల్సిన మౌలిక, కనీస సదుపాయాలు, వసతు లు సమకూరుతున్నాయి.
నేటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. మెదక్ జిల్లాలో 10,700 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతుండగా, 69 సెంటర్లు, సంగారెడ్డి జిల్లాలో ఎగ్జామ�
కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి పనులు వివరించి కాంగ్రెస్, బీజేపీ నాయకులు తలదించుకునేలా చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. ఆదివారం
జిల్లావ్యాప్తం గా సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతిని ఆదివారం ప్రజా సంఘాల నాయకులు నిర్వహించారు. నర్సాపూర్ పట్టణంలో గౌడ సంఘ నాయకులు సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సుమారు ఆరు శతాబ్దాలుగా శిల్పకళపై ఉపాధి పొందుతూనే తరాల సంపదను కాపాడుతున్నారు రామడుగు శిల్పకళాకారులు. ఇక్కడి గడికోట నిర్మాణంలో భాగంగా కర్ణాటక రాష్ట్రం నుంచి వలస వచ్చి స్థిరపడిన కుటుంబాలుగా పూర్వీకులు చ�
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ముచ్చటగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొడుతుందని ఆత్మీయ సమ్మేళన సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం కార్యకర్తలు �
ఆదాయాన్ని పెంచుకునేందుకు రోడ్డు రవాణా సంస్థ ‘సూపర్' ఐడియాలను అమలుచేస్తున్నది. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీని నష్టాల ఊబి నుంచి గట్టెక్కించి లాభాల బాటలో పయనింపజేశారు. తనదైన రీతిలో దిద్దు�